Watch “Sakshi TV – GVD Krishnamohan,Sr. Journalist opinion on Media Freedom” on YouTube

108 Comments

Filed under Uncategorized

108 responses to “Watch “Sakshi TV – GVD Krishnamohan,Sr. Journalist opinion on Media Freedom” on YouTube

  1. MSR_YSR

    Peddireddy Ramachandra Reddy told in press conference yesterday that he will support congress candidate in tirupati elections and he will work hard n canvass extensively for Venkataramana(congress candidate in tirupati). Bad news for us n Karunakar Reddy. You can watch today’s chittoor district for the same.

    • NLR

      @ MSR_YSR garu ..

      Would anyone believe Pedireddy in Tirupathi when they dont even care Chiru anymore ?? Till daybefore he was screaming that he will work against Kiran !! People have already decided to vote for YSRCP.

      • Rakesh

        NLR is right
        Who cares these Cong leaders who has no gratitude
        We depend on people faith
        Not on oosaravelli politicos

  2. MSR_YSR

    Peddireddy Ramachandra Reddy told in press conference yesterday that he will support congress candidate in tirupati elections and he will work hard n canvass extensively for Venkataramana(congress candidate in tirupati). Bad news for us n Karunakar Reddy.

  3. CVReddy

    ఒక చిరుద్యోగి రామోజీ ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు?’,‘నిన్నమొన్నటిదాకా ఒక మామూలు విలేఖరి…అనతికాలంలోనే పత్రికాధిపతి ఎలా అయ్యారు?

    పత్రికలు తమ రాజకీయ ఎజెండాలను ఎప్పుడూ దాచుకోలేదు. ఈనా డు ఏనాడూ తన రాజకీయ స్వభావాన్ని దాచుకోలేదు. తెలుగుదేశం పుట్టుక, ఎదుగుదల, పతనాలన్నింటిలోనూ ఆ పత్రిక పాత్ర ఉంది. కాంగ్రెస్ మాత్ర మే ఉన్నకాలంలో ఆ పత్రిక కొన్ని గ్రూపులను వెనుకేసుకొచ్చింది. ఇంకొన్ని గ్రూపులను టార్గెట్ చేసి వారిని రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసిం ది. ఈనాడు వెంగళరావును ఎంతగా ప్రేమించిందో, చెన్నాడ్డిని ఎంతగా వెంటాడిందో ఆకాలంలో ఆ పత్రికను తీసి చూస్తే స్పష్టంగానే అర్థమవుతుం ది. ఆ తర్వాత ఎన్‌టిఆర్‌ను తీసుకురావడంలోనూ, ఆయనను పెంచడంలోనూ, కాపాడడంలోనూ ఈనాడు ఏనాడూ రహస్యంగా వ్యవహరించలేదు. ఉపన్యాసాలు రాసివ్వడం మొదలు అభ్యర్థుల ఎంపిక, పత్రికలో అసాధారణ కవరేజీ ఇవ్వడం వరకు తన సర్వశక్తులనూ ఎన్‌టిఆర్‌ను నిలబెట్టడానికి ఒడ్డింది.రామోజీరావు తన కాంగ్రెస్ వ్యతిరేకతను ఎప్పుడూ రహస్యంగా ఉంచుకోలేదు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన స్వయం గా ఈ విషయం పేర్కొన్నారు. అందువల్ల ఆయన ఎవరి అవినీతిని చూస్తా రో, ఎవరి అవినీతిని కన్వీనియంట్‌గా చూసీ చూడనట్టుగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. రాజశేఖర్‌డ్డి అధికారంలోకి వచ్చీ రాగానే ఆయనలోని అవినీతి మచ్చలను చూడడం మొదలు పెట్టారు, తొమ్మిదేళ్లు పరిపాలించిన చంద్రబాబులో మాత్రం ఏనాడూ మచ్చలను కనిపెట్టే ప్రయత్నం చేయలేదు. మహా రాయాల్సివస్తే చంద్రబాబు మంచివాడే, కానీ ఆయన చుట్టూ ఉన్నవారే వెధవలు అని రాసేవారు తప్ప, ఆయనమీద వచ్చిన ఆరోపణలేవీ ఈనాడులో పతాక శీర్షికలు కాలేదు. ఒకటి కాదు వంద పరిణామా లు చెప్పవచ్చు.1994లో ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడం అప్రజాస్వామికం అయింది.

    ఈనాడు పెద్ద ఉద్యమమే చేసింది.1995లో అదే ఎన్‌టిఆర్‌ను దించితే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అయింది. నాదెండ్ల చేసింది నేరమయింది, చంద్రబాబు చేసింది ఉద్ధరణ అయింది. అప్పుడు ఈనాడు ఏమి రాసినా చెల్లింది. చంద్రబాబు అధికారంలోకి రావడం ఈనాడుకు వాంఛనీయ పరిణామం. అది ఆయన ఫిలాసఫీ. రామోజీ పత్రికా స్వేచ్ఛ. ఆయనను ఇష్టపడేవారి పత్రికా స్వేచ్ఛ.

    ఈనాడును అనుసరించే ఇతర పత్రికల విషయమూ అంతే. బాబు రావా లి. మిగతా అందరూ పోవాలి. రెండో పత్రికాధిపతి కూడా తన ఆరాటాన్ని పాపం దాచుకోలేదు.‘తెలంగాణలో ఓడిపోయినప్పటికీ తెలుగుదేశం ఈ ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంది. 2010 ఉపఎన్నికల్లో(12 నియోజకవర్గాల ఉపఎన్నికల్లో)ఆపార్టీకి ఏడున్నర శాతం ఓట్లు వస్తే ఇప్పుడు(ఆరు నియోజకవర్గాల ఉపఎన్నికల్లో) 12 శాతం పెరిగి 20 శాతం ఓట్లు వచ్చాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పంచముఖి పోటీలు జరుగుతాయి. 25 శాతం ఓట్లు ఎవరికి వస్తాయో వారినే విజయం వరిస్తుంది. చంద్రబాబు మరో ఐదు శాతం ఓట్లు సాధించగలిగితే అధికారంలోకి రాగలరు.’’ అని తన కాలమ్‌లో బాహాటంగానే పలికారు. అదేరోజు, అదే కాలమ్‌లో ‘‘ఇప్పుడు కోవూరులో జగన్‌కు వచ్చిన ఓట్లు 42 శాతమే. అంటే 60 శాతం మంది ప్రజలు జగన్‌ను వ్యతిరేకిస్తున్నారని అర్థమైంది. ఆరు నెలల్లో ఆ పార్టీ 25 శాతం ఓట్లను కోల్పోయింది’’ అని అదే పత్రికాధిపతి హెచ్చరించారు. 20 శాతం వచ్చినవాడికి అధికారాన్ని రాసివ్వాలని ఆరాటం. 40 శాతం వచ్చినవాడు నాశనమైపోతాడని శాపం. డిపాజిట్లు కోల్పోయినవారు, పంచె లు తడుపుకున్నవారు భవిష్యత్తులో బ్రహ్మాండం బద్దలుకొడతారని ఉవాచ. అన్ని సీట్లూ గెలిచి 45 శాతం ఓట్లు సంపాదించిన తెలంగాణవాదులు భవిష్యత్తు గురించి వణుకుతున్నారని,ఆందోళన చెందుతున్నారని రాతలు, కోత లు! చానెళ్లూ అంతే.తమ ప్రత్యర్థులకు సంబంధించి ‘గోరంతలను కొండంతలు చేయడం, తమకు ఇష్టమైనవారైతే, తమవారైతేవారు చేసిన ‘అవినీతి కొండలను, గోలకొండలను’ దాచడం ఒక నీతిగా చెలామణి అవుతున్నది.

    ఏ పత్రికలూ లేనికాలంలో ఆ రెండు పత్రికలదే హవా, ఆ చానెళ్లదే రాజ్యం. వారు రాసిందే వార్త, వారు ప్రసారం చేసిందే విశ్లేషణ. అక్షరాలను రక్షణ కవచాలుగా చేసుకుని ఆ పత్రికలు, చానెళ్లు, ఆ పార్టీ చెలరేగిపోయాయి. దీనిని బద్దలుకొట్టడానికే రాజశేఖర్‌డ్డి సాక్షిని ప్రవేశపెట్టాడు. ఏ పత్రికా స్వేచ్ఛను అడ్డంపెట్టుకుని ఈనాడు, మరికొన్ని పత్రికలు, చానెళ్లు తమ రాజకీయ లక్ష్యాలను బతికిస్తున్నాయో కనిపెట్టి, అదే పత్రికా స్వేచ్ఛను సాధనం గా చేసుకోవాలనుకున్నాడు. అప్పటిదాకా ఈనాడు, ఇతరపత్రికలు, చానెళ్లు తొడుక్కున్న నీతి ముసుగులను తొలగించి నగ్నంగా నిలబెట్టాడు.
    ఎంత అవినీతికి పాల్పడినా వాడు మనవాడయితే చూసీ చూడనట్టు వదిలేయవచ్చు. సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్. సజెస్టివ్ ఇంటరాగేషన్. ప్రయోజనాల సంఘర్షణ, అధికారం కోసం జరిగే యుద్ధం ముదిరిపాకాపడుతున్నది. పాపం-ఈ యుద్ధసీనులో కాంగ్రెస్ ఉండదు. ఎందుకంటే వారికి పత్రిక లేదు. భవిష్యత్తు మీద, ప్రయోజనాల మీద పెద్ద గా శ్రద్ధా లేదు. తన్నుకోవడంలోనే వారి కాలమంతా గడచిపోతున్నది. కాంగ్రెస్‌ను చెడగొట్టవలసింది ఏమీ లేదు. దాని అంతం అదే చూసుకుంటున్నది. ఇక మిగిలింది, బలమైన శక్తిగా ముందుకు వస్తున్నది జగన్‌మోహన్‌డ్డి. అందుకే టీడీపీ కానీ, ఆ రెండు పత్రికలు కానీ జగన్‌ను చూసి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి. భవిష్యత్తులో తమ ప్రయోజనాలకు, తమ అధికారానికి జగన్ నుంచి ఉన్న ముప్పు, కాంగ్రెస్ నుంచి లేదని వారు భావిస్తున్నారు.

    విషాదమేమంటే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఒకేరకంగా మాట్లాడుతున్నాయి. 2009లోనే చిరంజీవి కారణంగా దారుణంగా దెబ్బతిన్నామని, 2014లో కూడా జగన్ వల్ల సీమాంవూధలో,టిఆస్ వల్ల తెలంగాణలో దెబ్బతింటే ఇక ఆ తర్వాత పార్టీని బతికించడం కష్టమని, తమ సామాజికవర్గం ప్రయోజనాలను కాపాడుకోవడం కష్టమని తెలుగుదేశం, ఆరెండు పత్రికలు భావిస్తున్నాయి. అందుకే టీడీపీ,ఆ రెండు పత్రికలు జగన్‌ను, టిఆరెస్‌ను ధ్వంసం చేయడానికి చేయని్ర పయత్నం లేదు. ఒక పార్టీ ని ధ్వంసంచేసే నైతికశక్తిని తెలుగుదేశం ఎప్పుడో కోల్పోయింది. నీతి మంతు లు చెప్పే మాటలకు విలువ వుంటుంది. అవినీతిపరులు మంచి మాటలు చెప్పినా ఎవరూ వినిపించుకోరు. ఏ విలువలకూ కట్టుబడని వారు, ఏ న్యాయపరీక్షలకూ నిలబడనివారు, ఏదర్యాప్తులనూ ముందుకు సాగనివ్వనివారు ఇవ్వాళ ఎంతగోల చేసినా ఎవరు నమ్ముతారు?

  4. Jagadish Reddy

    వియ్ షల్ ఓవర్ కమ్
    వియ్ షల్ ఓవర్ కమ్
    వియ్ షల్ ఓవర్ కమ్ సమ్ డే
    ఓ… డీప్ ఇన్ మై హార్ట్
    ఐ డు బిలీవ్
    వియ్ షల్ ఓవర్ కమ్ సమ్ డే…

    Let us all sing this song and extend our support

  5. NLR

    Sad news ..but shows the importance of 108 policy from the LEGEND.

    కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ దుర్మరణం

    అనంతపురం: కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ గోవిందరాజులు దుర్మరణం చెందారు. జస్టిస్ దంపతులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడటంతో దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో జస్టిస్ సతీమణి కూడా తీవ్రంగా గాయపడ్డారు. కదిరి నుంచి పులివెందుల వైపు ప్రయాణిస్తుండగా తలుపుల మండలం ఓదులపల్లి సమీపంలో లోయలోకి వాహనం పల్టీలు కొట్టి ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే వీరిని 108లో పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స చేస్తుండగానే గోవిందరాజులు మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునారు

  6. CVReddy

    Ramoji Margadarshi collected 40,000 Cr in the past 35 years against RBI rules and SC Guidelines.
    Using this money and TDP power,he grabbed nearly 2000 acres and purchased nearly 3000 acre forcing land owners to sell at cheap price and now he is having 5000 Acres of land in AP.
    Ramoji’s daughter-in-law told media that they had 15,000CR assets.
    Ramoji didn’t pay single rupee till Undavalli lodged a complaint with IT Dept.

    TV9 Ravi Prakash was working in Gemini TV when NTR was dethroned by Babu in 1990.Since Ramoji was part of that coup, NTR gave an interview to Gemini(There were only two Channels then ETV and Gemini) scolding Babu and what kind of cheap person was Babu etc.
    Ravi Prakash sold that NTR’s interview cassette for 17 lakhs and left Gemini is what I heard from Journaliost sources.

    Preachers RRR(Ravi Prakash,Ramoji,Rada krishna) never practice their own words.

  7. CVReddy

    Journalist రాదా కృష్ణ, బాబు ముక్య మంత్రి గ ఉన్నప్పుడు బాగా పైరవీలు చేసేవాడట.
    పైరవీలు కోసం రాదా కృష్ణ దగ్గరికి వచ్చే జనాల విపరీతంగా ఉండడం తో బాబు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ని రాదా కృష్ణ ఇంటి దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ కోసం వేశాడట

  8. NLR

    Touching every village and conquering every heart ..

    http://www.sakshitv.com/index.php/న్యూస్-బిట్స్/న్యూస్-బిట్స్/రాష్ట్రీయం/3454-లగడపాటి-తమ్ముడ్ని-అరెస్టు-చేయగలరా-జగన్.html

    Can the Pseudo gandhi’s or the Yellow media stop people from coming or voting ?? They can never do that.
    If the people of U.P gave Rahul the biggest slap of his life( losing 8 MLA seats in his own constituency !!!).
    The people of A.P are eagre to give Sonia the biggest slap of her life.
    The day Vijayamma garu shed tears in Sonia’s house was the beginning of the end for congress.
    All these hurdles will only make us stronger and determined .
    JAGAN will accomplish the mission and YSRCP is here to stay.

  9. Ram

    Round Table Meet At Somajiguda Press

  10. CVReddy

    http://www.andhrabhoomi.net/content/patrikala
    పత్రికల పంచాంగం
    పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణమన్నాడట. తెలుగు మీడియా పెత్తందార్లూ అదే టైపు. రేపోమాపో ‘సాక్షి’కి తాళం ఖాయం అని ఎవరూ అడక్కుండానే అవి జోస్యాలు చెబుతున్నాయి. దేవుడు మేలుచేసి, వాటి వాక్కు ఫలించి అంతపనీ జరగాలేగానీ ‘ఆ రెండు పత్రికల’కు పండగే పండుగ.
    గిట్టని పత్రికల మీద పాలకులు పగబట్టటం దేశానికి కొత్తకాదు. పక్కలో బల్లెంలాంటి పత్రికా సంస్థల మీద కేసులు పెట్టటం, గవర్నమెంటు అడ్వర్టయిజ్‌మెంట్లను ఆపెయ్యటం, బ్యాంకు అకౌంట్లు బిగదియ్యటం, జైల్లోకి తొయ్యటం లాంటి ఆయుధాలను ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా పత్రికల మీద చాలా ప్రభుత్వాలు ప్రయోగించాయి. అధికారం చెలాయించేవారు అలాంటి ఆగడాలకు దిగినప్పుడు విపక్షాలూ, తోటి మీడియా సంస్థలూ బాధిత పత్రికకు సంఘీభావం తెలపటం పరిపాటి.
    ఇప్పుడు తెలుగునాట కన్నుల పండువ చేస్తున్న అద్భుత దృశ్యం దీనికి భిన్నం. పాలకపక్షమూ, ప్రధాన ప్రతిపక్షమూ, మీడియా మోతుబరులూ కూడబలుక్కున్నట్టు ఒకానొక పెద్ద మీడియా సంస్థను నవరంధ్రాలూ మూసి చంపెయ్యటానికి కలిసికట్టుగా తలా ఒక చెయ్యి వేస్తున్నారు. పనిలో పనిగా పత్రికా స్వేచ్ఛ అనగానేమి? అది ఎవరికి వర్తించును? ఎవరికి వర్తించదు? సమయానుకూలంగా దానికి భాష్యాలు ఎలా మారును -అన్న వాటిమీదా అమూల్య ప్రవచనాలను తెలుగు మీడియా దొరలు లోకం మీదికి వదులుతున్నారు.
    సాక్షి పేపరు, ఛానెలు పాపపు సొమ్ముతో పుట్టాయట. ఆ సంగతి తెలిసే వాటిలో చేరిన ఉద్యోగులకు అవికాస్తా సర్కారీ కత్తికోతకు గురైతే తమ గతి ఏమిటని లబలబలాడే హక్కు ఉండదట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాసే పత్రికాధిపతికి ప్రభుత్వం కూడా తన మీద దెబ్బకు దెబ్బ తీస్తుందన్న ఇంగితజ్ఞానం ముందే ఉండాలట. గిట్టని పత్రిక మీద కేసులు పెట్టటం, నానా విధాల వేధించటం గవర్నమెంట్ల జన్మహక్కట! తప్పుడు దారిలో పెట్టుబడులను రాబట్టినప్పుడు ఆ అభియోగంతో సంబంధం లేని మీడియా సంస్థల బ్యాంకు అకౌంట్లు ఆపేసినా, ఆస్తులు జప్తు చేసినా, యజమానులను నెట్టేసి ఏకంగా పత్రికా నిర్వహణనే సర్కారువారు తమ చేతుల్లోకి తీసుకోవాలని ఎత్తువేసినా పాపిష్టి సంస్థలో చేరిన నేరానికి జర్నలిస్టులు నోరుమూసుకుని భరించాల్సిందేనట.
    ఇవి పత్రికా రంగంలో పుట్టి పెరిగిన వారికి ఇప్పటిదాకా ఊహకైనా అందని మిడిమేలపు సుద్దులు.
    పత్రికా స్వేచ్ఛ అనేది పత్రిక నడిపే యజమానిదీ కాదు. అందులో పనిచేసే పాత్రికీయ సిబ్బందిదీ కాదు. నిజానికి పత్రికా స్వేచ్ఛ ఉన్నదీ, కావలసిందీ సమాజానికి; అందులోని సాధారణ ప్రజాబాహుళ్యానికి! ఎంతసేపూ ఒక పార్శ్వానే్న చూపిస్తూ రెండోవైపు యథార్థాన్ని పత్రికలు ప్రజలకంట పడనివ్వకపోతే పత్రికా స్వేచ్ఛ ఉండీ లేనట్టే.
    మీడియా రాజ్యం ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి భోజ్యమై, పెద్ద పత్రికలు రెండూ ఆ వర్గానికి ఆత్మబంధువైన ఒక రాజకీయ పార్టీకి హితవరులై… ఉన్న నిష్పాక్షిక పత్రికలకేమో బలం పరిమితమైన స్థితిలో కొనే్నళ్ల కిందటిదాకా తెలుగునాట ఏకపక్ష పత్రికాస్వామ్యం రాజ్యమేలింది. పెద్దనోటి పెద్ద పత్రికలు రాసిందే వార్త, చెప్పిందే నీతిగా చలామణి అయింది. మోతుబరుల ఆధిపత్యాన్ని సవాలుచేస్తూ వారి పాఠాన్ని వారికే అప్పజెబుతూ, జగన్ అనేవాడు జబర్దస్తీగా వచ్చి సొంత పత్రిక, చానెలు పెట్టి, నాణేనికి రెండోవైపును జనం ముందు పెట్టసాగాక తెలుగు మీడియారంగం వౌలికంగా మారింది. పాఠక లోకానికి దీటైన ప్రత్యామ్నాయమనేది దొరికింది. పక్షపాత పైత్యాలూ, పరిణతి లోపించిన చాపల్యాలూ, ప్రత్యర్థులను పోలిన అవలక్షణాలూ కొత్త దుకాణంలోనూ ఎన్ని ఉంటేనేమి? పాచి నోటితో నీతిబోధలు చేసే పత్రికా పీఠాధిపతుల మట్టికాళ్లను బట్టబయలు చేయటంలో సరికొత్త పత్రిక కృతకృత్యమైంది. దాన్ని భరించలేకే ఇప్పుడు మీడియా మల్లుల శాపనార్థాలు.
    వై.ఎస్. జగన్ అనేవాడు అనె్నంపునె్నం ఎరుగని అమాయకుడన్న భ్రమ ఎవరికీ లేదు. తండ్రి అధికారాన్ని ఆసరా చేసుకుని అతడు అనేక విధాల లబ్ధిపొందిన సంగతి బహిరంగ రహస్యం. ‘ఆ రెండు పత్రికలు’ ఎప్పటినుంచో పదేపదే నొక్కి వక్కాణిస్తున్నట్టు వై.ఎస్. సర్కారు నుంచి పొందిన అనుచిత, విపరీత ప్రయోజనానికి ప్రతిఫలంగానే ఆయా సంస్థలు రకరకాల మార్గాల్లో ‘సాక్షి’ మీడియాలో పెట్టుబడులు పెట్టిన మాట నిజమేనేమో! కాంగ్రెసువారూ, తెలుగుదేశంవారూ రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి చేతులు కలిపి, జగన్ మీద జాయింటుగా చేసిన పితూరీని పురస్కరించుకుని హైకోర్టు పురమాయింపుపై రంగంలోకి దిగిన సిబిఐ ఆయా నేరాలను నిరూపించగలిగితే అందరికీ సంతోషమే. చట్టబద్ధంగా నేరం రుజువయ్యాక జగన్‌నీ, అతడితో కుమ్మక్కయిన వారినీ ఉరి తీస్తామన్నా ఎవరికీ అభ్యంతరం అక్కర్లేదు. ఆ క్రమంలో అనివార్యంగా అతడి మీడియా సంస్థలు మూతపడ్డా ఎవరూ కన్నీరు కార్చాల్సిన పనిలేదు.
    కాని – ఇప్పుడు జరుగుతున్నదేమిటి? టీవీల్లో డైలీ సీరియల్ లాగా అంతూ పొంతూ లేకుండా వరసగా చార్జిషీట్లు వేస్తూ, ‘ఆ రెండు పత్రికలు’ వై.ఎస్. జీవితకాలం నుంచీ వినిపిస్తున్న అభియోగాల రికార్డును తు.చ. తప్పక వన్స్‌మోర్ అనడానికి మించి, సిబిఐ కొత్తగా కనుక్కున్న కొత్త సత్యం ఒక్కటైనా ఉందా? చేంతాడంత నిందితుల జాబితాలో ఎవరిని పడితే వారిని జుట్టుపట్టి జైల్లోకి నెట్టిన మహాపత్తేదారులు నెంబర్‌వన్ నిందితుడైన జగన్‌ను అరెస్టుచేసేందుకైతే సాహసించక… అతడి మీడియా సంస్థల మీద మాత్రం వరసగా దాడులు చేయటంలోని ఆంతర్యమేమిటి? ఆ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడుల మూలాలను ఆరా తీయవలసిన సిబిఐ -ఆ అసలు పని వదిలి పత్రిక, టీవీ సంస్థల దైనందిన నిర్వహణకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఎందుకు స్తంభింప జేయాల్సి వచ్చింది? ఏదో ఒక విధంగా ఆ మీడియా సంస్థలను తమ కంట్రోల్లోకి తీసుకోవాలని, అది వీలుకాకపోతే ఏకంగా మూసివేయించాలని రాష్ట్ర ప్రభువులు ఉవ్విళ్లూరటం, అది చూసి మీడియా కరటకదమనకులు లొట్టలు వేయటం దేనికి సంకేతం? పత్రిక యజమాని మీద క్రిమినల్ కేసులో చార్జిషీటు పడిందన్న నెపంతో పత్రికా సంస్థలకు ప్రభుత్వ ప్రకటనలను బిగదియ్యబోవటం ఏమి న్యాయం? రాష్ట్రంలోని మీడియా అధిపతుల్లో ఎందరిమీద క్రిమినల్ కేసులు లేవు? ఎందరు జైలుకు పోలేదు? వారందరికీ ప్రకటనలు ఆపేశారా? బ్యాంకు ఖాతాలు బిగదీశారా? పెట్టుబడులు పాపిష్టివైతే మీడియా సంస్థలు నడవటానికే వీల్లేకపోతే… మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టిందెవరో, వెనక ఉన్నది ఎవరో అతిరహస్యమైన ‘‘ఆత్మ తృప్తి’’ పత్రికలు, చానెళ్లు ఎన్నిలేవు? వాటిమీదా ఇలాగే పడతారా?

    • CVReddy

      Well said Sastry garu.

      8000 salary/Month Rada Krishna started Jyothy paper with Babu Black Money.
      TDP MPs Sujana Chowdary and Nama Nageswar rao kept their money
      in Maha TV.

      Babu had pumped his money in TV9 and ETV/Enadu through Reliance.

    • Throw this Italian Congress in Bay of Bengal

    • satya

      cvreddy anna,

      what is the actual talk about sakshi ,is our media house going to be closed,what is the gut feeling of our top leaders in sakshi and ysr cp.do we have all back up plans to face the worst situations,we should target our party should contest in all seats in next general elections we should see congress will never come into power in AP for next 20 years.

  11. CVReddy

    TDP Cadres To Cross Vote For TSR

    http://greatandhra.com/viewnews.php?id=37922&cat=15&scat=16

    Everybody knows Rajya Sabha member T Subbarami Reddy has the capacity to manipulate everybody because of his sheer money power. He is doing exactly the same in the by-elections to Nellore parliamentary constituency.

    Sources said within a couple of weeks of his name being finalized for the Nellore by-elections, Subbarami has realized that it is not so easy to tackle YSR Congress party candidate Mekapati Rajamohan Reddy. Both are equally strong in money power. So, Subbarami Reddy has started cutting the tree from the other side. He is learnt to have managed the local Telugu Desam Party cadres and supporters and ensured that they would cross vote for him in the by-polls.

    He is learnt to have told them that he would extend secret support to TDP candidate in Udayagiri assembly segment, if they ensured that there is cross voting for him in parliamentary polls. The TDP cadres, too, are convinced that it would be better to vote for TSR rather than TDP candidate Onteru Venugopal Reddy, who would anyway lose the polls. That would also result in teaching a lesson to the YSR Congress party, sources said.

  12. CVReddy

    కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన ఈసీ
    హైదరాబాద్: రాబోయే ఉప ఎన్నికల్లో కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్లు ఈసీ శుక్రవారం ప్రకటించింది. తాము జారీ చేసిన గుర్తింపు కార్డు ఉంటే తప్ప ఓటు వేయడం కుదరదని ఈసీ తెలిపింది. హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఎన్నికల కమీషనర్ హెచ్.ఎస్ బ్రహ్మ మీడియాతో మాట్లాడారు. ఏదో ఒక గుర్తింపు కార్డుతో ఓటు వేయడం కుదరదన్నారు. తాము జారీ చేసిన గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు.

    ఈవీఎంలకు ప్రింటర్‌ను అనుసంధానించే ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికల ఏర్పాట్లును బ్రహ్మ పరిశీలించారు. పోలీసు,ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల జరిగే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా

    It is not fair for EC to put this kind of rule.
    Any recognized ID is enough.
    something is wrong with this clause.

  13. vissu

    i mean… 28th .. court ki Jagan attend avutunnaadu… Botsaa gaadu “aaroju evarinaa pichi veshaalu veste iragadeestaaru police lu ” anadam.. Paladugu venkatrao gaadu edo vaagaadu…it seems they r planning some coup against us to defame our party in front of public..Kiran gaadu tikka telivi tetalu prayogistaadu… yello mafia etoo undane undi…so mana fans ni control lo undelaa mana party organize cheyaali ….its some wat concern frm my side…

  14. vissu

    guys watch congress leaders statements…. they r targetting to do some anti social activities in the name of jagan fans.. .. our party should be careful about this…

  15. Simhapuri ...!

    Nellore – Atmakur updates

    Anam garu ekkadaku veltaro next time 🙂

    Atmakur anta khalineee

    http://www.lawyerteluguweekly.com/6n.htm

  16. Indrasena

    Friday, May 18, 2012
    ‘సాక్షి’ మూతపడాలని అనుకోవడం ప్రమాదకరం

    తెలుగు జర్నలిజం మున్నెన్నడూ లేని అవమానకరమైన ఫేజ్ లో ఉన్నది. వ్యాపార వృద్ధికో, రాజకీయ లబ్దికో వార్తా పత్రికలు, ఛానెల్స్ నిర్వహిస్తున్నారు. క్రాస్ కమర్షియలైజేషన్ అనేది భారత జర్నలిజానికి కొత్త కాకపోయినా, తెలుగు నాట మీడియా యజమానుల ధోరణి వెర్రితలలు వేస్తున్నది. పలు వ్యాపారాలతో పాటు ఒక పేపరో, చానలో ఉంటే….బాగుంటుందన్న ధోరణి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలలో పెరిగి జర్నలిజం పరమార్థం నీరుగారుతున్నది. ఈ క్రమం లో జర్నలిస్టుల పని విధానం.. జర్నలిస్టు ప్రొఫైల్ మారిపోయింది.

    ప్రకటనలకోసం పరితపించే యజమానిని సంతృప్తి పరిచే వారు…వృత్తి పట్ల నిబద్ధత, చిత్తశుద్ధి లేకపోయినా అద్భుతమైన జర్నలిస్టులుగా పేరు తెచ్చుకుంటున్నారు. జనాలకు ఎలాంటి బూతు, ఎలా చూపించాలో అధ్యయనం చేసి టీ.ఆర్.పీ.రేటింగ్స్ పెంచే వారు మంచి సీ.ఈ.ఓ.లుగా వెలిగి పోతున్నారు. ఉన్నట్టుండి వివాదాన్ని సృష్టించి దాన్ని రోజంతా వివిధ కోణాలలో చూపించే జర్నలిస్టులకు గిరాకీ పెరిగింది. జర్నలిస్టులు-సామాజిక బాధ్యత…అంటూ సత్తెకాలపు మాటలు మాట్లాడే జర్నలిస్టులు వృత్తిలో నలిగిపోతున్నారు. బాసులను తృప్తి పరచలేక, చావు తెలివితేటలతో ఎదిగిన జూనియర్ గాడి కింద పనిచేయలేక తమను తాము నిందించుకుంటూ అనారోగ్యంతో వీరు చీకిపోతున్నారు.

    దళిత ఉద్ధరణ, నైతిక జర్నలిజం కోసం పనిచేస్తున్నట్లు ఫోజుకొట్టే పండు ముసలి జర్నలిస్టులు ఇద్దరు ముగ్గురు తమ కుటుంబీకులకు, భజనపరులకు, అంతే వాసులైన సన్నాసులకు పెద్ద పీట వేస్తూ నికార్సైన జర్నలిస్టులను కించపరుస్తున్నారు. జర్నలిజం లో మంచి పేరున్న ఈ బాపతుగాళ్ళు యాజమాని తర్వాత యజమాని స్థాయికి వచ్చే సరికి రంగు, వాసన కోల్పోయి…తల పొగరు పెరిగి జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించడం మొదలుపెట్టారు. కనీసం నలుగురు సీనియర్ జర్నలిస్టులు ఆనక తాము పొందాలని అనుకునే….ప్రెస్ అకాడమీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యత్వం దిశగా పావులు కదుపుతూ జర్నలిజం ఆచరిస్తున్నారు. చావు తెలివితేటలు ఉన్న వారు దర్జాగా బతికే జర్నలిజం ఇప్పుడున్నది.

    కుళ్ళిపోతున్న జర్నలిజం లో ఇవన్నీ ఒక పార్శ్వమైతే…ఇంకొక పెద్ద పార్శ్వం కులం. నిన్న మొన్నటి దాకా…తమ ఆధిపత్యంలో ఉన్న తెలుగు జర్నలిజం లోకి రెడ్డి రాజులు దూసుకు రావడాన్ని కమ్మ ఎడిటర్లు, యజమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా…ఆ వచ్చిన రెడ్డి రాజులు…కత్తులూ కటార్లతో వచ్చి…తమ దగ్గరి జర్నలిస్టులకు డబ్బు ఎరవేసి ఎగేసుకుపోయి తామూ జీతాలు పెంచి చావక తప్పని పరిస్థితి కల్పించారని కమ్మ యజమానులు నమ్ముతున్నారు. అది వారి కడుపు మంట. అప్పటిదాకా…’ఈనాడు’ చెప్పింది వేదం గా వుండేది. ‘సాక్షి’ రాకతో తీరు మారింది. ‘ఈనాడు’ లో కథనాలను ఖండిస్తూ…వాటిలో కుతంత్రాన్ని దునుమాడుతూ ‘సాక్షి’ విరుచుకుపడడంతో తెలుగు జర్నలిజం స్వరూప స్వభావాలు మారిపోయాయి. అందుకే… నీతిని నిలబెట్టడమే తమ విహిత కర్త్యవ్యమన్నట్లు రామోజీ, రాధాకృష్ణ ఇపుడు ఫోజు కొడుతున్నారు. ‘ఈనాడు’ విస్తరణకు కృషి చేసిన జర్నలిస్టులు దుర్భర జీవితాలు అనుభవించారు. స్వేదం, రక్తం…ఇత్యాదులన్నీ దానికోసం ధారపోసారు. అయినా వారికిచ్చిన జీతభత్యాలు స్వల్పం. ‘ఈనాడు’ ను అడ్డంపెట్టుకుని యాజమాన్యం వ్యాపార విస్తరణ చేసుకున్నది అనంతం. కమ్మ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని భూములు కారుచౌకగా కొట్టివేసిన సంగతి నిన్న మొన్నటిదే.

    రామోజీ గారు పెట్టిన జర్నలిజం పొగలో మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరై మరింత దాష్టీకంతో పుట్టుకొచ్చినది సాక్షి. అంత వరకూ సరైన ఫోరం లేక ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు అది వరప్రసాదం అయ్యింది. రామోజీ సూత్రాన్ని భిన్నంగా మరింత దారుణంగా అనుసరించారు వై.ఎస్.రాజశేఖర రెడ్డి. పెట్టుబడులు సందేహాస్పదం, అభ్యంతరకరం అయితే కావచ్చు గానీ….’సాక్షి’ పుట్టుక నీడ్ ఆఫ్ ది అవర్. అది తక్షణావసరం. లేకపోతే…అధికారం పోయిందని కుళ్ళిపోతున్న కమ్మ సంఘం మరిన్ని అసత్యాలు పంచేది, జర్నలిజాన్ని మరింత పలుచన చేసేది. సాక్షి రాకతో అది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని అప్రమత్తంగా ఉంది. ఇది ముమ్మాటికీ మంచిది. కాబట్టి సాక్షి మూతపడాలని కోరుకోవడం పిచ్చితనం. అంతా దొంగలే. వాళ్ళ మధ్య పంచాయితీ…మనలాంటి సామాన్యులకు మంచిదే. కాదంటారా?
    (నోట్: ఈ వ్యాసంలో కులాల గురించి ప్రస్తావన తేక తప్పింది కాదు. దానికి క్షంతవ్యులం. ఈ రెండు కులాల మధ్య నలుగుతున్న ఇతర కులాల గురించి త్వరలో ఒక పోస్ట్ ఉంటుంది.)

  17. Ram

    ఎమ్మార్ కేసు పూర్తి కథ
    http://sakshi.com/main/FullStory.aspx?catid=377033&Categoryid=1&subcatid=33

    ఎమ్మార్ ప్రాపర్టీస్ దుబాయ్‌కి చెందిన మల్టీనేషనల్ కంపెనీ. 2001లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది. దాని ప్రతినిధులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుకు అవకాశమివ్వాలని కోరారు. ఆ తరవాత… కన్వెన్షన్ సెంటర్, స్టార్‌హోటల్, గోల్ఫ్‌కోర్స్‌తో ఒక ప్రాజెక్టు కట్టాలని చంద్రబాబు తలచారు. 5 కంపెనీలు ముందుకు వచ్చాయి. అందులో మూడింటిని పక్కనబెట్టారు. రెండిటిని షార్ట్‌లిస్ట్ చేశారు. వాటిలో ఎమ్మార్ ఒకటి. మొదట 285 ఎకరాల్లో తలపెట్టిన ఈ ప్రాజెక్టులో విల్లాల్ని చేర్చాలని, మరో 250 ఎకరాలు చేర్చాలని సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా చెప్పారు. దీంతో భూమి 535 ఎకరాలకు పెరిగింది. పోటీ కంపెనీ టెండరు వేయకపోవటంతో ఎమ్మార్ మాత్రమే టెండరు వేసి… దీన్ని దక్కించుకుంది. ఎమ్మార్ డీల్‌లో మధ్యవర్తిగా వ్యవహరించిన కోనేరు ప్రసాద్… బాబు హయాంలో విశాఖలో బాక్సైట్ తవ్వకాల కోసం దుబాల్ అనే మరో దుబాయ్ సంస్థను కూడా రాష్ట్రానికి తెచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం 2002 జూలెలో భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. 2002 డిసెంబర్లో ఎమ్మార్‌కు ఎకరా 29 లక్షలకు భూములు అప్పగించారు. తర్వాత 2003లో ఎమ్మార్ సంస్థ కోనేరు ప్రసాద్‌కు చెందిన స్టైలిష్ హోమ్స్‌తో కొలాబరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు జీవో 359 జారీ చేసింది. దీని ప్రకారం స్టైలిష్ సంస్థ విల్లాల్ని నచ్చిన రేటుకు అమ్ముకోవచ్చు.

    ఇలా చేయటం వల్లే ఏపీఐఐసీకి నష్టం వచ్చిందని సీబీఐ వాదిస్తోంది. ఏపీఐఐసీ వాటా తగ్గటమే కేసులో ప్రధానాంశం. ప్రాజెక్టు అప్పగింత నుంచే అక్రమాలు జరిగాయని, భూములు కేటాయించింది చంద్రబాబే అని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదిక 14వ పేజీలో స్పష్టంగా పేర్కొన్నారు. కొలాబరేషన్ అగ్రిమెంటే కుంభకోణానికి కీలకమని కూడా స్పష్టంచేశారు. హైకోర్టు కూడా విజిలెన్స్ నివేదిక ఆధారంగానే దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వం ఎమ్మార్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో… హోటల్, కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టుల్లో ఏపీఐఐసీకి 49 శాతం, ఎమ్మార్‌కు 51 శాతం వాటాలున్నాయి.

    ఇక 520 ఎకరాలు కేటాయించే విల్లాలు, గోల్ఫ్ క్లబ్‌లలో 26 శాతం, ఎమ్మార్‌కు 74 శాతం వాటా ఉంటుంది. 2004లో వైఎస్ ప్రభుత్వం వచ్చాక మిగతా ప్రాజెక్టులతో పాటు ఎమ్మార్‌నూ సమీక్షించింది. దీన్ని రద్దు చేస్తే విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతింటుందని భావించి… ఈ వ్యవహారాన్ని నాటి ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలోని ఉప సంఘానికి అప్పగించారు. 2005 సెప్టెంబర్ రెండో వారంలో రోశయ్య కమిటీ నివేదిక ఇచ్చింది.

    కన్వెన్షన్ సెంటర్, దాంతో పాటు నిర్మించాలనుకున్న హోటల్‌లకు భారీగా ఖర్చవుతుందని, దీన్ని పూర్తి చేయటానికి ఎక్కువ సమయం పడుతుందని, అందుకోసం దీన్లో అదనపు పెట్టుబడి పెట్టేకన్నా దానికి తగ్గట్టుగా వాటా తగ్గించుకోవటం మేలని సూచించింది. దీనిప్రకారం ఏపీఐఐసీ వాటా హోటల్, కన్వెన్షన్ సెంటర్‌లలో 26 శాతానికి తగ్గింది. నిజానికి 49 కూడా మెజారిటీ కాదు. 26కు కూడా ఓటింగ్ హక్కులుంటాయి. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయటం వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందనేది సీబీఐ వాదన.

    2002లోనే అక్రమాలు జరిగాయని నిగ్గు తేల్చినా సీబీఐ మాత్రం 2005 కన్నా ముందు ఏం జరిగిందో తనకు అనవసరమని ఎందుకు అంటోంది?

    విచారణ జరపకముందే 2005 కన్నా ముందు ఎలాంటి అక్రమాలూ జరగలేదని ఎలా తేల్చింది? చంద్రబాబునాయుడికి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం సీబీఐకి ఏమొచ్చింది? కొలాబరేషన్ ఒప్పందం వల్లే నష్టం వచ్చిందని విజిలెన్స్ తేల్చినపుడు దాన్ని కనీసం విచారించాలి కదా?

    ఎమ్మార్‌కు మేలు చేయాలని వైఎస్సార్ భావిస్తే ఆయనే నేరుగా చేసేవారుగా? రోశయ్య కమిటీకి ఎందుకు అప్పగిస్తారు?

    ఎకరా రూ.4 కోట్లు విలువున్న చోట… హైటెక్ సిటీ సమీపంలో ఏకంగా 535 ఎకరాలను ఎకరా రూ.29 లక్షలకే కేటాయిస్తే ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇది తప్పని సీబీఐకి ఎందుకు అనిపించటం లేదు? 1999లోనే మాదాపూర్‌లో తన స్థలాన్ని ఎకరా రూ.కోటికి విక్రయించుకున్న బాబు తరువాత మూడేళ్లకు అంటే 2002లో ఆ పక్కనే ఎకరా రూ.29 లక్షలకు ఎలా ఇచ్చారు?

    జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి 1990ల నాటి అంశాల్ని కూడా విచారిస్తూ… అవసరమైతే ఎంత వెనక్కయినా వెళతాం… అని చెబుతున్న సీబీఐ… ఈ కేసులో మాత్రం ఎంత తోసినా 2005 కన్నా వెనక్కి ఎందుకు వెళ్లటం లేదు?

  18. Ram

    ఈ దాడులకు మీరే ‘సాక్షి’
    http://sakshi.com/main/FullStory.aspx?catid=377020&Categoryid=1&subcatid=33

    చార్జిషీట్ నంబర్ 1:
    ==========
    రూ.19 కోట్ల లబ్ధికి 30 కోట్ల పెట్టుబడా?: తొలి చార్జిషీట్లో సీబీఐ చెప్పిన అంశం ఒక్కటే. ఫార్మా సంస్థలైన హెటెరో, అరబిందోలకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని పోలేపల్లి సెజ్‌లో భూములు కేటాయించారని, ఈ భూమి ఎకరా రూ.15 లక్షల విలువ చేస్తుందని అధికారులు చెప్పినా సరే ఎకరా రూ.7 లక్షలకే కేటాయించారని సీబీఐ పేర్కొంది. మొత్తంగా ఈ రెండు సంస్థలకూ భూములు కేటాయించటం వల్ల ప్రభుత్వానికి రూ.19 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. దీనికి గాను ఆ సంస్థలు జగన్‌మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారని పేర్కొంది.

    అసలు 19 కోట్లు లబ్ధి పొందినందుకు 30 కోట్లు పెట్టుబడి పెట్టే వారెవరైనా ఉంటారా?
    అలా పెట్టారంటే దానర్థం వారు ఆ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నారని భావించాల్సిన పని లేదా?
    వెనకబడిన జిల్లాలో పరిశ్రమలు రావాలంటే భూమిని తక్కువ ధరకు ఇవ్వాల్సిన అవసరం లేదా?
    వందల ఎకరాలు కేటాయించేటపుడు ఎకరానికి విడిగా ఎంత రేటుందో అంతే చూస్తారా?
    అభివృద్ధి చెందిన భూమి ఎకరా రూ.15 లక్షలున్నపుడు ఖాళీ భూమిని తక్కువకు కేటాయించరా?
    తీసుకున్న సంస్థ రోడ్లు సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, చుట్టూ గోడ కట్టినపుడు ఆ రేట్లు పెరగవా?

    చార్జిషీట్ నంబర్ 2:
    ============
    ఇన్వెస్టర్లు మోసపోయారా?: తొలి చార్జిషీట్లో క్విడ్ ప్రో కో వాదన చేసిన సీబీఐ… రెండో చార్జిషీట్లో మాత్రం మరో కొత్త వాదన తీసుకొచ్చింది. డెలాయిట్ సంస్థ జగతి పబ్లికేషన్స్‌కు విలువ కట్టిందని, రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లుగా సంస్థను విలువ కట్టాలని విజయసాయిరెడ్డి కోరినందువల్లే ఆ సంస్థ అంత విలువను నిర్ణయించిందని పేర్కొంది. ఈ నివేదికను చూపించి ఇన్వెస్టర్ల ద్వారా పెట్టుబడులు పెట్టించారని, ఒకరకంగా ఇన్వెస్టర్లను మోసం చేశారని పేర్కొంది. ఇన్వెస్టర్లకు లాభాలు ఎలా వస్తాయో చెప్పలేదని, లాభాలతో కంపెనీ నుంచి బయటపడే మార్గాన్ని చూపించలేదని చెప్పింది. మొత్తమ్మీద ఈ చార్జిషీటంతా డెలాయిట్ నివేదిక ఆధారంగా పెట్టుబడులు పెట్టించటం… అనే అంశం చుట్టూ తిరిగింది.

    ఇక్కడ కీలకమైన ప్రశ్నలెన్నో ఉన్నాయి. అసలు సీబీఐ విచారించాల్సింది క్విడ్ ప్రో కో పెట్టుబడుల్నా లేక పెట్టుబడిదారులు మోసపోయారనే అంశాన్నా?

    అసలు జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల తాము మోసపోయామని ఇన్వెస్టర్లెవరైనా ఫిర్యాదు చేశారా?

    డెలాయిట్ నివేదికలో… ‘ఈ నివేదిక సదరు యజమానులిచ్చిన సమాచారం ఆధారంగానే తయారు చేశాం. భౌతికంగా ఆస్తుల్ని తనిఖీ చేయలేదు’ అనే గమనిక ఉందిగా!! మరి దీని ఆధారంగా పెట్టుబడులు పెట్టడమంటే గమనికను చూడనట్లా?

    షేర్ మార్కెట్లో షేర్లు కొన్నవారు నష్టపోతే సీబీఐ జవాబుదారీ వ్యవహరిస్తుందా? అసలు ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే లాభం, నష్టం రెండూ ఉంటాయన్న సంగతి సీబీఐకి తెలియదా?

    ఇన్వెస్టర్లకు వచ్చే నష్టాల్ని విచారించటానికా సీబీఐ ఈ దర్యాప్తును చేస్తున్నది?

    ‘సాక్షి’ షేరును రూ.350 చొప్పున అధిక విలువకు విక్రయించారని చెబుతున్న సీబీఐకి… ‘ఈనాడు’ తన ఒక్కో షేరును రూ.5,28,630 చొప్పున విక్రయించటం అక్రమమనిపించలేదా?

    ‘ఈనాడు’ తన విలువను రూ.9,000 కోట్లుగా అంచనా కట్టినపుడు సాక్షి విలువ అందులో సగం కూడా చెయ్యదా?

    చార్జిషీట్ నంబర్ 3:
    ============
    రాంకీ చుట్టూ: విశాఖపట్నంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయటానికి రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు అనుమతులివ్వటమే కాక అక్కడ గ్రీన్‌బెల్ట్ కోసం వదలాల్సిన స్థలాన్ని తగ్గించటం ద్వారా సంస్థకు 150 ఎకరాలు మిగిలేలా చేశారని, అందుకే అది జగన్‌మోహన్ రెడ్డి కంపెనీల్లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందని ఈ చార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ ఫార్మా సిటీకి సంబంధించిన వివరాలు చూస్తే… విశాఖలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ 2000వ సంవత్సరం జూలై 18న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జీవో ఎంఎస్ నంబరు 381ని విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం ఒక ఫార్మా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు ఆయనే చైర్మన్. ఈ టాస్క్‌ఫోర్స్ ఫార్మా సిటీ కోసం భూముల్ని వెతికింది.

    కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న కోస్తా ప్రాంతం మొత్తాన్ని పరిశీలించింది. చివరకు పరవాడలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాను (ఐడీఏ) ఫార్మాసిటీకి అనువైన ప్రాంతంగా ఎంపిక చేసింది. నిజానికి పరవాడ ఐడీఏను 1997లో పారిశ్రామిక వాడగా ప్రకటించారు. కానీ అప్పట్లో జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా జరిపిన సర్వేలో ఇక్కడ పారిశ్రామికవాడ ఏర్పాటు సరికాదని బయటపడింది. దీంతో పరవాడ ప్రాంతాన్ని తక్కువ జల, వాయు కాలుష్యాలు వెదజల్లే కలాపాలకే పరిమితం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వీటిని బేఖాతరు చేస్తూ… ప్రభుత్వ- ప్రయివేటు భాగస్వామ్యంలో ఫార్మా లేదా కెమికల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2001 సెప్టెంబరు 24న జీవో ఎంఎస్ నంబరు 501ని విడుదల చేసింది.

    2002లోనే ఏపీఐఐసీ ఆమోదం: ప్రభుత్వం జీవో వెలువరించిన వెంటనే ఏపీఐఐసీ కూడా సూత్రప్రాయంగా అక్కడ భూములు సేకరించి డెవలపర్‌కు అందజేసేందుకు సమ్మతించింది. ఈ మేరకు తన సమ్మతిని తెలియజేస్తూ 2002 సెప్టెంబరు 3న లేఖ రాసింది. డెవలపర్‌గా ఎల్ అండ్ టీని ఎంపిక చేశారు. అయితే ఫార్మా సెజ్‌ల అభివృద్ధిలో ఎల్ అండ్ టీకి ఏమాత్రం అనుభవం లేదని, దాన్ని ఎంపిక చేయటం సరికాదని విమర్శలు వచ్చాయి. దీంతో రాంకీ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి 2002లో 2,143 ఎకరాల భూములు అప్పగించింది. ఆ తరవాత 2004 ఏప్రిల్‌లో (వైఎస్ అధికారంలోకి రావటానికి నెల ముందు) రాంకీ-ఏపీఐఐసీ జాయింట్ వెంచర్ కంపెనీ హడావుడిగా ఏర్పాటయింది.

    ఇదీ జరిగిన కథ. 2,143 ఎకరాల్ని అప్పగించిన చంద్రబాబు నాయుడిని సీబీఐ ఎందుకు పట్టించుకోవటం లేదు?
    గ్రీన్‌బెల్డ్‌కు వైఎస్సార్ ప్రభుత్వం మినహాయింపులిచ్చిందంటూ జగన్ మోహన్‌రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తోంది?
    150 ఎకరాలు లబ్ధి చేకూర్చినందుకే వారు జగన్ కంపెనీల్లో 10 కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే 2,143 ఎకరాలు కేటాయించిన చంద్రబాబుకు ఏ మేర ప్రయోజనం చేకూర్చి ఉండాలి? ఆయన సంస్థల్లో ఎంత పెట్టుబడి పెట్టి ఉండాలి?

    మరి ఈ ముడుపులెలా వెళ్లాయి?

    దీన్నిబట్టి ఆ సంస్థ మున్ముందు లాభం వస్తుందనే ఉద్దేశంతో, కొత్త మీడియా సంస్థకు సహకరించాలనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టిందని అర్థం కావటం లేదా?

    ‘సాక్షి’లోకి వచ్చిన ప్రతి పెట్టుబడికీ ఈ రకమైన లింకుల్ని వెదకటమే సీబీఐ పనిగా పెట్టుకుందని అర్థం చేసుకోనక్కర్లేదా?

    • Ram

      జగన్‌పై కేసే నిలబడదు
      ఆయనకు సెక్షన్ 13 (ఇ) వర్తించదు: సీనియర్ న్యాయవాది

      సీబీఐ కేసు న్యాయస్థానాల్లో నిలవదు.. ‘సాక్షి’ మూతపడే ప్రశ్నే లేదు
      సాక్షి ఉద్యోగుల జీవించే హక్కును హరించే హక్కు సీబీఐకి లేదు
      టీవీ చానల్ చర్చలో ఎస్.రామచంద్రరావు విశ్లేషణ

      హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల మీద వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన సెక్షన్ 13 (ఇ) కేసు చట్టప్రకారం చెల్లదు. సెక్షన్ 13(ఇ) అనేది క్రిమినల్ లాకు వర్తించదు. ప్రొవిజన్స్ లా ప్రకారం అది కేవలం పబ్లిక్ సర్వెంట్స్ (ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు)కు మాత్రమే చెల్లుబాటు అవుతుంది’’ అని సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు స్పష్టం చేశారు. గురువారం ఆయన ఒక న్యూస్ చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై సీబీఐ నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదని తేల్చిచెప్పారు. ‘‘జగన్ గతంలో పబ్లిక్ సర్వెంట్ కాదు. ఆయన సీబీఐ నమోదు చేసిన కేసుకు అర్హతే లేదు. ఒకవేళ ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు కనుక పబ్లిక్ సర్వెంట్‌గా భావిస్తే.. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయాలంటే లోక్‌సభ స్పీకర్ అనుమతి తప్పనిసరి. అలా చేసినా జగన్‌కు 13 (ఇ) వర్తించదు. ఎందుకంటే ఎంపీలను పబ్లిక్ సర్వెంట్‌గా భావించినా వారికి 7, 9, 13 సెక్షన్‌లు వర్తించవు. ఈ విషయాన్ని స్వయంగా దేశ సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టం చేసింది’’ అని ఆయన వివరించారు.

      13 (ఇ) ఎవరికి వర్తిస్తుందంటే…

      ‘‘పబ్లిక్ సర్వెంట్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని నిర్ధారణకు రావాలి. ఆస్తులు దుర్మార్గంగా, అక్రమంగా సంపాదించారని నిరూపించగలగాలి. అప్పుడు ఈ ఆస్తులను ఏం చేయాలనే స్టేజ్‌కు వ చ్చినప్పుడు కోర్టును ఆశ్రయిస్తూ.. ఈ కేసు నమోదు చేయవచ్చు. కానీ జగన్ ఆస్తుల కేసు ఇప్పటి దాకా విచారణ పూర్తి కాలేదు. ఎలాంటి నిర్ధారణకూ రాలేదు. సీబీఐ చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేస్తోంది. ఇలాంటప్పుడు ఆ కేసు న్యాయస్థానాల్లో నిలబడే ప్రసక్తే లేదు. పైగా జగన్‌కు ఈ కేసు ఏమాత్రం వర్తించదు’’ అని రామచంద్రరావు పేర్కొన్నారు. జగన్ ఆస్తుల కేసులో సీబీఐ జరుపుతున్న విచారణ తనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సీబీఐ ప్రవర్తన చూస్తే.. బెయిల్ మంజూరుకు అర్హత ఉన్న వారికి అడ్డుపడుతూ, ఇవ్వకూడని వారికి స్వయంగా దగ్గరుండి మంజూరు చేయిస్తోందని పేర్కొన్నారు.

      సాక్షి మూతపడే సమస్యే లేదు: ‘‘13 (ఇ) సెక్షన్‌పై ‘సాక్షి’ మూతపడుతుందనే వాదనకు ఒక్క శాతం అవకాశం కూడా లేదు. అసలు కేసే నిలబడదు. జగన్ పబ్లిక్ సర్వెంట్ కానప్పుడు చట్టప్రకారం ఆ కేసు చెల్లుబాటు కాదు. అదే విధంగా ఉద్యోగులు జీవించే హక్కును హరించే అర్హత సీబీఐకి లేదు. ఉద్యోగులు ఎవరూ సీబీఐ పెట్టే కేసుల పరిధిలోకి రారు. కనుక సాక్షికి ఎలాంటి నష్టం ఉండదు. రోజూలాగే కార్యకలాపాలు జరుపుకోవచ్చు’’ అని రామచంద్రరావు పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి తప్పనిసరిగా దానిపై రాజకీయ ఒత్తిడి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

  19. rakesh

    any body has nielson org survey results

  20. prashant

    a rising tide will tilt allboats and bigships also

  21. pavithra

    హైకోర్టులో ‘సాక్షి’ ఊరట

    దరహైాబాద్: సాక్షి పత్రికకు, సాక్షి టీవీకి ప్రకటనలు నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుపై రాష్ట్ర హైకోర్టు గురువారం స్టే విధించింది. ‘సాక్షి’కి వ్యతిరేకంగా సర్కారు జారీ చేసిన 2097 జీవోను సస్పెన్షన్ లో ఉంచింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి వచ్చే నెల 16 వరకు గడువు ఇచ్చింది.

  22. Rajasekhara

    Hi Team ,

    Please visit your natives an express support to local YSRCP leaders .
    Our call & presense will give moral support .

    I plan to work 2 days for Pattipadu constituency . 19th and 20th this month
    Any one interested Please send your contact details to raja.ysrcp@gmail.com

    Regards,
    Rajasekhara

  23. pavithra

    సిబిఐ తీరు రాష్ట్రానికి నష్టం -నిమ్మగడ్డ ప్రసాద్

    ప్రముఖ పారిశ్రామిక వేత్త,జగన్ ఆస్తుల కేసులో అరెస్టు అయిన నిమ్మగడ్డ ప్రసాద్ తన లాయర్ ద్వారా ఒక హెచ్చరికను పంపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన అరెస్టు ద్వారా రాష్ట్రానికి పెట్టబడులు రాకుండా పోతాయని హెచ్చరించారు.తన అరెస్టు అక్రమమని, సిబిఐ ఎస్.పి.వెంకటేష్ కు నిజాలు చెప్పే ధైర్యం లేదని కూడా ప్రసాద్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికి పది సార్లు తనను సిబిఐ విచారించిందని, ఇప్పుడు కస్టడి అవసరం ఏమిటని అంటూ, కేవలం ధర్డ్ డిగ్రీ ఉపయోగించేందుకే సిబిఐ కస్టడీ కోరుతోందని నిమ్మగడ్డ ప్రసాద్ ఆరోపించారు.పోర్టు ఆస్తులన్నీ ఇప్పటికీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని కూడా ఆయన చెప్పారు.నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడుల వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని కూడా స్పష్టం చేశారు.ప్రభుత్వం నుంచి పొందిన భూమి లీజు ప్రాతిపదికన తీసుకున్నదేనని కూడా ఆయన వెల్లడించారు.గతంలో విచారించిన అంశాలను రిమాండ్ రిపోర్టులో ఎందుకు పెట్టలేదని కూడా ప్రశ్నించారు.కాగా సీనియర్ న్యాయవాది రామచంద్రరావు ఒక ఛానల్ లో మాట్లాడుతూ జగన్ కేసే చట్ట ప్రకారం చెల్లదని , అందువల్ల ఆస్లుల అటాచ్ మెంట్ సరికాదని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ప్రసాద్ నిజంగానే సొంత పెట్టుబడులు పెట్టారు తప్ప ప్రభుత్వం నుంచి నిధులు పొందింది లేదు. భూములు కొన్నా తన డబ్బుతో కొన్నారు. అలాంటప్పుడు ప్రాజెక్టుపై భిన్నాభిప్రాయం ఉంటే దానిని రద్దు చేయవచ్చు.కాని అరెస్టు చేయడం ద్వారా సిబిఐ తప్పు చేసిందన్న భావన ఆయా వర్గాలలో ఏర్పడింది. మరి సిబిఐ ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏమి చెబుతుందో చూడాలి.

  24. ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలని రాజకీయ పార్టీలన్నీ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. మండు టెండలను లెక్క చేయకుండా పార్టీల అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు. సమరానికి సిద్ధమని వ్యూహా ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. మరీ ఇప్పుడు ఏ పార్టీకి ఓటరు ఓకే అంటాడు.? ఏ పార్టీకి వైపు మెజార్టీ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు.? ప్రజల నాడిని పసిగట్టడంలో ముందుండే టీవీ ఫైవ్.. ఐ డ్యాప్ తో కలిసి నిర్వహించిన ఓపినియన్ పోల్ ఏం చెబుతోంది.? ఆ డిటైల్స్ సవివరంగా మీ కోసం

    శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట.. ఇక్కడ మంత్రి ధర్మాన సోదరుల మధ్యే కురుక్షేత్రం జరుగుతోంది.ఇక్కడ కాంగ్రెస్ వైపు 26.7 శాతం మంది ఓటర్లు
    ఉన్నారు. అదే తెలుగుదేశానికి 28.2 శాతం ఓటర్లు మద్దతు పలికారు. ఇక వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 35.2 శాతం ఓటర్లు జై కొట్టారు. ఇక ఏ అభిప్రాయం చెప్పని వారు 9.9శాతం మంది ఉన్నారు.. ఇక్కడ పరిస్థితులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి.

    విశాఖ జిల్లా పాయకరావుపేట.. ఇక్కడ కాంగ్రెస్ కు 23.1 శాతం ఓటర్లు ఉన్నారు. తెలుగుదేశంపార్టీకి 36.1 శాతం మంది ఓటర్లు జై కొడుతున్నారు.
    ఇక వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 35. 4 శాతం మంది ఓటర్లు ఉన్నారు. 5.4 శాతం మంది ఏ పార్టీ అనేది చెప్పలేక పోయారు. ఇక్కడ ఫలితం కొంత తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది.

    తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం.. ఇక్కడ కాంగ్రెస్ 35.5 శాతం మంది ఓటర్లు మద్దతు పొందగలుగుతుంటే, తెలుగుదేశం 20.4 శాతం మంది
    ఓటర్లను మాత్రమే తమ వైపుకు తిప్పుకోగలుగుతోంది.. ఇక వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 39.3 శాతం ఓటర్లు జై కొడుతున్నారు.. ఇక ఎటు వైపు అనేది
    4.8 శాతం మంది చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఫలితం వైఎస్ ఆర్ సీపీ కి అనుకూలం.పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఇక్కడ కాంగ్రెస్ కు 38.8 శాతం.. టీడీపీ కి 22.4 శాతం, వైఎస్ఆర్ కాంగ్రెస్ కి 37 శాతం ఎటు చెప్పలేని వారు1.8 శాతం ఓటర్లు ఉన్నారు.. ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    అదే జిల్లాలోని పోలవరం లో కాంగ్రెస్ కు 22.8 శాతం ఓటర్లు సపోర్ట్ గా ఉంటే,33.3 శాతం ఓటర్లు టీడీపీకి మద్దతు పలుకుతున్నారు.,39.4 శాతం మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ కే మా ఓటు అంటున్నారు. ఇక 4.5 శాతం ఎవరికి ఓటేస్తారో చెప్పలేమన్నారు. పోలవరంలో జగన్ పార్టీ జయకేతనం ఎగురవేసే అవకాశముంది.గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో కాంగ్రెస్ కు 21.8 శాతం మంది ఓటర్లు మద్దతు లభిస్తోంది.ఇక తెలుగుదేశానికి 37.8శాతం మంది ఓటర్లు జై కొడుతున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 35.6 మంది ఓటర్లు అండగా నిలుస్తున్నారు. ఇక ఏ పార్టీ వైపు అనేది చెప్పలేని వారు 4.8 శాతం మంది ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం విజయానికి చేరువకావచ్చు.

    ఇక ఇదే జిల్లాలోని మాచరల్లో కాంగ్రెస్ కు 20.6 శాతం మంది ఓటర్లు అండగా ఉన్నారు. ఇక తెలుగుదేశంపార్టీకి 31.7 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. వైఎస్ ఆర్ సీపీ 38.9 శాతం మంది ఓటర్లు జై కొడుతున్నారు. ఇక ఎవరికి ఓటు వేయలేమంటున్న వారి శాతం 8.8 శాతం ఉంది.. ఇక్కడ ఫలితం జగన్ పార్టీకి అనుకూలంగా ఉండవచ్చు.ప్రకాశం జిల్లా ఒంగోలులో కాంగ్రెస్ కు 29.5 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీకి 26. 3 శాతం మంది ఓటర్లు అండగా ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 37 శాతం మంది ఓటర్లు జై కొడుతున్నారు. ఓటు ఎటు అనేది తేల్చుకోలేకపోతున్నవారు 7.2 శాతం మంది ఉన్నారు. ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుపు బాటలో ఉండే ఛాన్స్ ఉంది.

    ఇక నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ 25.9 శాతం మంది ఓటర్ల మద్దతు సాధిస్తోంది. ఇక తెలుగుదేశం 29.7 శాతం ఓటర్ల మద్దతు లభిస్తోంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్కు 38.2 శాతం మంది ఓటర్లు అండగా నిలుస్తున్నారు. ఇక్కడ 6.2 శాతం మంది ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఇక్కడ జగన్ పార్టీ జెండా ఎగురవేయవచ్చు.కడప జిల్లా రాజంపేటలో కాంగ్రెస్ 19.5 శాతం ఓట్లు కాంగ్రెస్ సాధించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ 29.7 శాతం ఓట్లు పొందవచ్చు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42.1 శాతం ఓట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇక్కడ 8.7 శాతం మంది తాము ఎటు వైపు అనేది చెప్పలేకపోయారు.. ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి..

    కడప జిల్లా రైల్వే కోడూరులో కాంగ్రెస్ 24.7 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉంది. తెలుగుదేశం 29.6 శాతం, వైఎస్ఆర్ కాంగ్రెస్ 41 శాతం ఓట్లు పొందే అవకాశం ఉంది. ఇక్కడ 4.7 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కే ఛాన్స్ ఉంది.కడప జిల్లా రాయచోటి కాంగ్రెస్ కు 22.1 , టీడీపీకి 26.4, వైఎస్ ఆర్ సీపీకి 42.6 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. తాము ఎటు అనేది చెప్పలేని వారు 8.9 శాతం మంది ఉన్నారు. ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుపుకు ఢోకా ఉండకపోవచ్చు..

    కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో కాంగ్రెస్ 26.8 శాతం ఓటర్లు మద్దతు లభించవచ్చు. తెలుగుదేశానికి 24.9 శాతం ఓట్లు పడే అవకాశముంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 38.6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎటు చెప్పలేమన్నవారు 9.7 శాతం మంది ఉన్నారు. ఇక్కడ జగన్ పార్టీనే జయకేతనం ఎగురవేసే ఛాన్స్ పుష్కలంగా ఉంది.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కాంగ్రెస్ కు 19.30శాతం, టీడీపీకి 31.8శాతం , వైఎస్ఆర్ సీపీకి 39.2 శాతం ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. ఏ పార్టీకనేది చెప్పని వారి శాతం 9.3 శాతం మంది ఉన్నారు.. ఇక్కడ వైఎస్ ఆర్ సీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయి.

    అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాంగ్రెస్ 21.3 శాతం ఓటర్లు సపోర్ట్ చేస్తుంటే.. తెలుగుదేశానికి 32.3 శాతం ఓటర్లు అండగా ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 38.1 శాతం మంది జై కొడుతున్నారు. ఎటు తేల్చుకోలేకపోతున్నవారు 8.3 శాతం మంది ఉన్నారు. ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ కే ఛాన్స్ ఉంది.
    అనంతపురం అర్బన్ లో కాంగ్రెస్ 28.6 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. తెలుగుదేశానికి 26.2 శాతం మంది ఓటర్లు సపోర్ట్ చేస్తున్నారు. వైఎస్ ఆర్ సీపీ 38.2 శాతం మంది ఓటర్లు జై కొడుతున్నారు. ఎటు చెప్పలేని వారు 7 శాతం మంది ఉన్నారు. ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫ్యాన్ గాలి వీయవచ్చు.

    తిరుపతిలో కాంగ్రెస్ కు 29.1, తెలుగుదేశానికి 26.7, వైఎస్ ఆర్ సీపీకి 36.2 శాతం మంది మద్దతు పలికే అవకాశం ఉంది. 8 శాతం మంది ఎవరికి ఓటు అనేది చెప్పలేకపోయారు. ఇక్కడ జగన్ పార్టీ హవా కొనసాగవచ్చు.వరంగల్ జిల్లా పరకాల కాంగ్రెస్ కు 14.3 శాతం, తెలుగుదేశం పార్టీకి 9.7శాతం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కి 17.3 శాతం, టీఆర్ ఎస్ కి33.8 శాతం, బీజేపీకి 19.1 శాతం మంది ఓటర్ల మద్దతు ఉంది. 5.8 శాతం మంది ఓటర్లు ఎటు చెప్పలేమన్నారు. ఇక్కడ టీఆర్ ఎస్ కే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

  25. Payakarao pet – Penmutsa sambasiva raju

  26. I think these of our leaders are most important for the following segments to win
    Pattipadu – RK (Alla Ramakrishna Reddy), Vangaviti Radha,
    Ambati Rambabu, Samineni udayabhanu, Jaleel khan
    Payakarao Pet – Konathala Ramakrushna, Sabbam Hari, Penmatsa
    Vijaya ramarau, Roja
    Narsapuram – Roja, Sabbam Hari, Harirama jogaiah,

  27. Count down start for congress govt last 30 days only

  28. Avarini arrest chesina amina YSRCP vijayanni sonia babu digivachinna apaleru. Jai ho JaGunnnnnnnnnnnnnn

  29. Rajasekhara

    HI All .
    Please post any ideas/suggestions which helps Sakshi Paper & YSRCP Party .

    I had one Suggestions
    1. Sakshi Paper Team can ask for one Year Subscription from june 2012 to May2013 .
    if we can register 5 L Subscriptions per year Sakshi will run without any hurdles .

    Please Discuess your views on the same .

    Regards,
    Rajasekhara

  30. CV reddy garu
    Nilson ong marg survey details vaste post cheyyandi please

  31. 28th adaina jaragavachata chiranjeevi comment in nellore
    By election tarvatha chiranjeevi, botsa, kiran lu amaipotara ani janam anukuntunnaru

  32. we take more attention in puttipadu, payakarao pet, narsapuram

  33. jagankosamjanan

    TV5 & Idap exit poll survey on by elections
    Survey dates : May 01st to May 10th

    Sl. No. Constancy Percentage of votes
    Congress TDP YSRCP Can’t Say
    1. Narsannapeta 26.7 28.2 35.2 9.9
    2. Payakarao Peta 23.1 36.1 35.4 5.4
    3. Ramachandrapuram 35.5 20.4 39.3 4.8
    4. Narsapuram 38.8 22.4 37.0 1.8
    5. Polavaram 22.8 33.3 39.4 4.5
    6. Pattipadu 21.8 37.8 35.6 4.8
    7. Macherla 20.6 31.7 38.9 8.8
    8. Ongole 29.5 26.3 37.0 7.2
    9. Udayagiri 25.9 29.7 38.2 6.2
    10. Rajampet 19.5 29.7 42.1 8.7
    11. R. Koduru 24.7 29.6 41.0 4.7
    12. Rayachoti 22.1 26.4 42.6 8.9
    13. Allagadda 26.8 24.9 38.6 9.7
    14. Yemmiganuru 19.7 31.8 39.2 9.3
    15. Rayadurgam 21.3 32.3 38.1 8.3
    16. Ananthapuram 28.6 26.2 38.2 7.0
    17. Tirupathi 29.1 26.7 36.2 8.7
    18. Parakala 14.3 9.7 17.3 5.8
    TRS – 33.8 BJP – 19.1

  34. CVReddy

    Delhi message got Matrix Prasad
    http://expressbuzz.com/states/andhrapradesh/delhi-message-got-matrix-prasad/392579.html

    Vikram Sharma
    Express News ServiceLast Updated : 17 May 2012 11:58:29 AM IST

    HYDERABAD: A brief message to local CBI officials from their headquarters in New Delhi on the morning of May 12, asking them to arrest industrialists and raid corporates considered close to Kadapa MP YS Jagan Mohan Reddy in the next two weeks, is what led the CBI to move swiftly against leading industrialist Nimmagadda Prasad, popularly known as Matrix Prasad.
    The strategy, top sources say, is to hit out at the financial pillars of Jagan Mohan Reddy, who are likely to fund the YSR Congress (YSRC) in the forthcoming byelections.
    Top sources within CBI confirmed to Express that they have got the clearance from CBI headquarters to go ahead and carry out arrest of industrialists in the next two weeks.
    The next possible targets on the radar of the CBI could well be Penna Pratap Reddy of Penna group of companies, who is named as accused No 13 in Jagan illegal assets case, I Shyam Prasad Reddy of Indu projects and Ramky group MD Ayodhya Reddy.
    Sources said till May 11, the local CBI team led by joint director VV Lakshminarayana had only planned to file yet another chargesheet in Jagan’s case and was busy giving final touches to it.
    However, the next morning, the entire plan changed after a message from the CBI headquarters, reportedly asking them to hurry up and arrest some industrialists.

    • subba

      No need to worry… All these things make us and Jagan more stronger than before. People are with us and god also with us. Dr. YSR supplied all the resources (Money, MP and etc) for congress. Now congress is harassing YS Jagan in this way. Oh.. people are so thankless. Everyone of us can learn a lesson from this.

  35. Ram

    Attachment of Sakshi properties –
    http://greatandhra.com/viewnews.php?id=37883&cat=15&scat=16

    The multi-pronged assault on YSR Congress party president Y S Jaganmohan Reddy is going on as per the script drafted by the Central Bureau of Investigation and approved by the Congress party at the Centre and the state.

    The Kiran Kumar Reddy government on Thursday dealt yet another big blow to Jaganmohan Reddy by approving the attachment of three properties belonging to Jagan – Jagathi Publications that brings out Sakshi daily, Indira Television that brings out Sakshi channel and Janani Infra, their sister concern.

    The files were signed by home minister P Sabita Indra Reddy and chief minister N Kiran Kumar Reddy late on Wednesday night following a letter written by the CBI authorities three days ago. And the approval came in the morning after taking the legal opinion. The relevant GOs would be issued any time.

    As per the orders, the management of these three companies can do their normal business, but would not be able to do any transactions on their properties: they can neither sell nor mortgage the properties. They cannot obtain loans nor can they induct any other partner in these companies. As the bank accounts are already frozen, there would be no flow of funds into their major accounts. It is more or less like one can stay in one’s house, but the lock and key would be with somebody else.

    The latest move is bound to trigger wild protests from the media world and the democratic organizations.

    • Dileep Reddy

      CV Reddy sir,
      Please explain what is going on…daily we are getting major jolts from cbi or govt..what is this? how can we face it….

      • CVReddy

        Dileep Reddy,
        What can we say when Govt is working against us?
        What do we do when ruling and opposition parties join against us?
        Ultimately we will win is what I can say and in the mean time we have to face hurdles.

        Cong is hell bent on crushing Jagan with the help of TDP and its yellow media.They are trying hit us below belt.
        I am sure Jagan will have last laugh.Till then we have to fight.

        • subba

          Dear CV Reddy Garu and Friends

          Dont worry.. This is just exam time. The people, who are supporting Jagan becoming more and more dedicated by every passing day. Let them trouble as much as then can. We all did some sin in this life or last life knowingly or unknowingly. But the pains and tears caused by all these people makes us pure and there bye our sins will vanish. So, be happy and thankful to all the people who are making us unhappy…

      • Ram

        Stay calm bro.. people are with us. Valle Sree rama raksha. Evaru eemi peekaleru. Lets wait for our time.

        • kreddy08

          When you are down and out–your attitude should be: every dog will have its day!. This is the only attitude that will prevent you from depression when faced with setbacks. When our time will come the scene will get reversed. Until then watch events with indifference and blame it on karma.

    • NLR

      If the cong and yellow idiots think that they can scare us for the next one year with CBI then they should be scared for the rest of their lives.
      We are here to stay. They are aware that YSRCP will sweep the bypoll and there is a risk of govt collapse so they are trying their best to hold the MLA’s . We will have the last laugh .

  36. Vinay

    Where had Tara CHOWDHARY brothel case gone??

    • NLR

      @ Vinay garu ..
      The yellow media wont talk much about this bcs of Ravantha(tdp) and Rayapati(caste fanatic) involved in it.

  37. Dileep Reddy

    Flash: cbi requested govt to seize jagan assets.
    Emergency in andhra

  38. Indrasena

    ఎల్లో మీడియా, ఈ కాంగ్రెస్స్ ప్రభుత్వం రేపటి రోజు ఉంటుంది అని కూడా ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నారు. సరిగా ఉండండి రా కుక్కల్లారా!!! రేపటి రోజున మీకు ప్రస్చాత్యాప పడటానికి కూడా ఏమి మిగలదు.

  39. CVReddy

    Public Mood: We are going to win almost all seats.

  40. Ram

    Opposition fears repeat of 1991 as rupee touches record low
    http://www.rediff.com/business/report/oppn-fears-repeat-of-1991-as-rupee-touches-record-low/20120516.htm

    The real lever to control Re value is not in the hands of FM or PM or RBI. Its some where else out side the country.

    • Ram

      Fraud reformists like Manmohan, and CBN, his chela in AP, all are masked globalists, anti-poor.

      During ’04 and ’08, I remember the days when our economist PM was opposing YSR’s policies. He only stopped after political pressures. This is the sole reason why I support YSR. For he stands for a balanced policy towards industry, farmer and poor. He alone could impact the grass-root level in a short span of 4 years.

      Let people argue about corruption. My only view is, the money between 04 and 09 is in India, not in black, and in circulation, reinvested in industry, not in real-estate. This is unlike in 1994 – 2003, where the money went to Dubai, Malaysia, and into Cyberabad’s Jayabheri among others. This alone is the biggest difference between YSR and CBN.

      Any Yellow friend who seems my comment is free to respond here. I will be glad to answer.

  41. The Inside Man

    TV5 opinion poll results:
    YSRCP: 14/18
    TDP: 2/18
    Cong: 1/18
    TRS:1/18

  42. rakesh

    TV5 survey results
    YSRCP – 14
    tdp -2
    congres- 1
    trs -1

    • rakesh

      and tdp , congress leading in those three are only 1- 2 %

      • subbu

        Rakesh garu
        please post survey results in detail

        • rakesh

          except below seats YSRCP leads by 8 – 12% of votes

          pratipadu – tdp – leads by 1.5% closely followed by ysrcp
          payakare peta – tdp – 1 % closely followed by Ysrcp
          narsapuram – cong – 1-2% ( not sure of this)
          parkal – trs -31%, ysrcp -17.8&. bjp -19%, cong -14%, tdp -8%

      • pareddy

        we are back in below seats.
        Narsapuram -congress
        Payaka raopet -TDP
        Parkal – TRS

        • pareddy

          pattipadu – TDP

          • NLR

            Pls dont worry much about these surveys. The people are with us and we will win all the seats. Even in Kovur some surveys said it was a close fight when Nallapureddy actually one with three times the majority compared to last time. This was inspite of the money tdp and cong spent.

  43. Ram

    Gattu Ramachandra Rao garu on Eenadu and Nimmagadda Prasad

  44. Ram

    What’s wrong with Nimmagadda Prasad garu’s investments?
    http://greatandhra.com/viewnews.php?id=37873&cat=15&scat=16

    The arrest of industrialist Nimmagadda Prasad has sent wrong signals to the entrepreneur community and whether one agrees or not, the industrial development will take a backseat for years to come, YSR Congress party has opined.

    Party spokesman Gattu Ramachandra Rao said Nimmagadda Prasad had invested in many companies and many industrialists had invested in his companies.

    “Entrepreneurship is a mercantile activity which generates economic activity and employment. Such arrests will only make investors to think twice before they take up any ventures in the state,” he said.

    He reminded that Matrix Prasad had 11 per cent share in Jagathi Publications and had profited from the sale of his share in Bharathi Cements.

    “It is very common in any industry. But the powers that be, along with a section of media, are trying to distort facts and publishing selective information leading to chaos. As a result, the development activity will take a back seat,” he said.

    The allegations being widely published that VANPIC lands were given to Prasad at throw-away prices by YSR government stands no ground as most of the land was purchased by Prasad on his own, he said.

  45. Say no to CBI.
    Govt should outsource crime/corruption investigation of Indian VIPs/Politicians to Scotland Yard.

  46. ram

    Another fact is Karnataka has no other CBI JD (Joint director). The same JB serves for Andhra Pradesh, Karnataka regions.

  47. ram

    The bias of CBI is even evident in Yeddyurappa case. As soon as FIR is lodged, CBI raided his house. Note that Court asked to submit preliminary report in 3 months time quite similar to that of CBN case. However, in CBN case, these CBI crooks did not even lodge FIR let alone raid his house. Such is the stink so called CBI.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s