TDP’s amendments lack clarity.
Chandrababu has chosen not to submit any written pleas to the speaker either backing the bill clause-wise or opposing the same.
Seemandhra MLAs Lack Unity
Filed under Uncategorized
TDP’s amendments lack clarity.
Chandrababu has chosen not to submit any written pleas to the speaker either backing the bill clause-wise or opposing the same.
Filed under Uncategorized
http://www.suryaa.com/andhra-pradesh/article-166953
జగన్ సోనియా ఇంటి ముందు ధర్నా చేయలేదు కాబట్టి కుమ్మక్కు అయినట్టే -బాబు అండ్ కో
రోజుకు 3 సార్లు తెలంగాణా బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లో పెట్టి రాష్ట్రాన్ని విభజించాలి అనే BJP నాయకుల ఇంటి ముందు కూడా జగన్ ధర్నా చేయలేదు.
అలాగే విభజన ప్రకటన వచ్చాక కూడా నేను తెలంగాణా కు కమిట్ అయి ఉన్నాను,నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్న పోకిరి డైలాగ్ చెప్పి, ఒక్క సారి చెబితే 100 సార్లు చెప్పినట్టే అన్న లెవెల్ లో కలర్ ఇస్తున్న తెలుగు బాషా ఇంటి ముందు కూడా జగన్ ధర్నా చేయలేదు.
మరి జగన్ సోనియా తో పాటుగా BJP, బాబు లతో కుమ్మక్కు అయినట్టేనా ?
ఏది పడితే అది మాట్లాడే ఈ పచ్చ పిచ్చ బాబు లను అలా వదిలేయ్యకండిరా, ఎర్రగడ్డ లో చేర్పించండిరా బాబూ !
This Week Yellow media TDP Supporting rate
1. ABN Andhra jyothi
2. ETV-2
3. CVR News
4. NTV
5. I News
6. Maha News
7. TV9
8. TV5
9. TV6
10. 10tv
11. Gemini News
12. Janata News
13. Swathi News
14. TV1
15. Y News
Ee kukkalu arusthaye thappa …karava levu.
Three months tharuvatha….ee channels mutha.
YS జగన్ పైన విషం కక్కుతున్న HMTV, 10 tv
మోడీ నన్ను చూసి కాపి కొట్టి వరుసగా 3 సార్లు గెలిచాడు-3 వ సారి ఓడిపోవడానికి రెడి గా ఉన్న బాబు
మోడీ నన్ను చూసి కాపి కొట్టి వరుసగా 3 సార్లు గెలిచాడు-గజనీ బాబా
హే మళ్ళీ ఏసేసాడు, ఏమి టైమింగ్ బాబూ!
(18.3 శాతం వోట్ బ్యాంకు ఉన్న BJP తో పొత్తుపెత్తుకొని ఒంటరి కాంగ్రెస్ మీద కేవలం 5 శాతం వోట్లతో 1999 లో మాత్రమే గెలిచిన గజనీ బాబా)
2 సార్లు ప్రధాని పదవి వద్దన్నాను-త్యాగి బాబా అలియాస్ బోగస్ వోట్ల బాబా
(ఇంతకీ ఈయన్ను ఎవరు అడిగారు అని మాత్రం అడక్కండి. ఏమైతేనేం బ్రతికిపొయిన ఇండియన్స్)
Padakam ప్రకారం ఎల్లో మీడియా నిన్న ఈరోజు జగన్ మీద విషప్రచారానికి తెర తీసింది ,నిన్నfestival కాబట్టి ఈ రోజు పేపర్ రాదు కాబట్టి,జనాలు చూస్తారని ,ఈ రోజు ఇంటిదగ్గరే జనాలు ఉంటారని abn ,cvr ,TV 9 లు పనిగట్టుకుని క్రూరంగా విషం చిమ్మితె అది నమ్ముతారని ,తుప్పు పట్టిన జాకీలు వేసి వాళ్ళ నాయకుడిని లేపడానికి ఎంతగా దిగజరుతున్నయొ చూస్తున్నాం ,ఒకడేమో చిత్తూరు జిల్లా లో తంబళ్లపల్లి నుండి తంబలు ,తంబలు tdp లో చేరుతున్నారని ,abn డ్రామా గాడు,బొంగురు గొంతు మూర్తి గాడు,జగన్గ్రాఫ్ ddarrunnamggga పడిపోతుందని నొక్కి ,నొక్కిగొన్తుచించుకుని బట్టలన్నీ chimpukuntunnaru …కారణం, జగన్డబ్బులిచి స్వంత సర్వెయ్లు చేయించ్కుంటే బయటపడిన వాస్తవమని వీడికి ఎవడు చెప్పాడో ఆ దేవుడికి కూడా తెలియదు ,కాని వీడి అవాస్తవాల ఛానల్ ద్వార ysrcp ఎప్పుడూ దుసుకుపొతునె వుంది అది వాజమ్మ కి తెలియటంలా.prp చిరంజీవి మీద కక్కిన విషం ఇక్కడ పనిచెయ్యదు అని తెలియటంలా,వీడివి అన్ని బూతులని తెలిసిన ఒక్కోసారి మండుతుంది …కధనాల పేరిట కల్పితాలు …ఏమి journalism ….వీళ్ళు బాగా డిసైడ్ అయ్యింది ఏంటంటే నాయుడు ఈ సారి CM అవ్వకపోతే ,జగన్CM అయితే ఆ బ్రతుకంతా ముందే వుహించుకున్తున్నట్లుగా చచిపొతున్నరు …బందువులకు టికెట్లు ఇస్తే అంతా banduvarganike ..బంధువులను పక్కనబెడితే బందువులకే దిక్కులేదు ఇంకా ఇతరులను ఏం పట్టించుకుంటాడు …అంటారు .పార్టీలో చేరే ప్రతివాడికి టికెట్ ivvamantara ?..వీడే ఒకప్పుడు పార్టీలో అందరు నాయకులే జగన్కు నాయకత్వ లక్షణాలు లేవు ….ఇప్పుడేమో జగన్ మోనార్క్ గ వ్యవహార శైలి వుందట…డబ్బులిస్తే దోచుకున్న సోమ్ముఇచాడు ,ఇవ్వకపోతే పిసిని గొట్టు …వీడి vikrutanamdam చూసి పండగపుట,panduga చేసుకోవడం తప్ప ఏంలేదు ..ఈ గ్రాఫ్ పడిపోతే ..ఏ గ్రాఫ్ పైకి లేచిందో చెప్పే ధైర్యం మాత్రం వీడికి లేదు .
పండగ పూట అందరు ఇళ్ళలో ఉంటారు ఈ అవకాసం ఆసరాగా తీసుకొని ఎక్కడ అవకాసం దొరికితే అక్కడ బాబు ని Hike చెయ్యాలి YSRCP ని Down చెయ్యాలి ఈ ఎల్లో మీడియా ఈ జన్మకి మారదా??
people took these channels for granted. They know which channel’s agenda is what. CBN was the lucky guy to use eenadu to his best from 1995 to 2003. Now people see different views and they use their conscience before voting.
We are still strong and with KKR’s new party, TDP’s woe’s are going to increase because their only hope was to get some kapu leaders from congress.That will shatter now.
ఖమ్మం ఎంపీ సీటుపై ‘నాదెండ్ల’ … ? 10TV
తెనాలి నియోజకవర్గంలో జగన్ గాలి వీస్తున్న వాతావరణం కనిపిస్తోంది.
మరోవైపు టీడీపీ కూడా సినీ హోరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావును రంగంలోకి దించుతుందనే ప్రచారం జరగుతోంది. ఆదిశేషగిరిరావు రంగంలోకి దిగితే, వైసీపీ, టీడీపీల నుంచి నాదెండ్ల మనోహర్ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.
తన హయాంలో తెనాలి నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిపినట్టు ఆయన చెబుతుంటారు. తెనాలి వాటర్ స్కీం, తెనాలీలో మినీ స్టేడియం, మార్కెట్ యార్డ్ గోడౌన్, ఫిష్మార్కెట్, కూరగాయల మార్కెట్ లాంటి కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నించారు. నియోజకవర్గంలో విస్తరించిన సాగర్ కెనాల్కు దాదాపు 7 కిలోమీటర్ల మేర సైడ్వాల్స్ నిర్మాణం, రోడ్డు విస్తరణలాంటి కార్యక్రమాలు ఆయనకు ఎంతోకొంత మంచిపేరు తెచ్చాయి.
2009లో గెలిచిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల ఆధిపత్యం పెరిగిందనేది కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ భార్య వ్యవహార శైలిపై కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వుంది. కుటుంబ సభ్యులు వివిధ పనులను కమీషన్లు గుంజారనే ఆరోపణలూ వున్నాయి. సొంత పార్టీ కేడర్లోనే ఏర్పడ్డ అసంతృప్తి మనోహర్కు ప్రతికూలంగా మారుతోంది. అటు ఉద్యోగవర్గంలో కూడా ఆయన పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. అనేక సందర్భాలలో తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే ఆవేదన ఉద్యోగవర్గాల్లో వుంది
Dear Mr.Jagan::
Your speeches are becoming Boring and Routine. You have to try a different approach. YSRCP should invent new methods of communication with the Telugu Masses. Don’t be Over–confident, that will be very dangerous to the Party’s Success and Cadre.
I am a strong follower and well-wisher of YSR. I want you to succeed like your father in Politics. I wish you and your party YSRCP, Best of Luck!!
అసెంబ్లీ లో బిల్లు పాస్ అయ్యాకే విభజన మొదలవ్వాలి – తిరుపతి లో బాబు
(“ఎన్నికల్లో తెలుగోడి సత్తా చాటాలి” , ఈనాడు Jan 14, 2014)
బాబు మాటలకు చేతలకు పొంతన ఉందా????
మరి బాబు అసెంబ్లీ లో విభజన బిల్లు పై వోటింగ్ పెట్టండి అని ఎందుకు అడగదు?
జగన్ గత 4 నెలలుగా వోటింగ్ పెట్టి ఓడిద్దాము అనే కదా అడుగుతుంది ?
మరి అనుభవజ్ఞులైన బాబు, కిరణ్ రెడ్డి లు ఇంతకాలం ఏమి చేస్తున్నారు?
జగన్ చెప్పినట్టు అసలు విభజన బిల్లు అసెంబ్లీ కి రాకముందే వోటింగ్ పెట్టి ఓడించి వెనక్కి పంపి ఉంటె ఈ పరిస్థితి వచ్చేదా?
March 12,2013 న అంటే 10 నెలల క్రితం జగన్ , KCR లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అవిశ్వాసం పెడితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వోట్ వేయవద్దు అని TDP MLA లకు విప్ ఇచ్చి కాంగ్రెస్ ను కాపాడింది బాబే కదా? అప్పుడే ప్రభుత్వం పడిపోయి ఉంటె ఈ విభజన జరిగెదా?
బాబు ఎందుకిలా నటిస్తున్నాడు?
అసలు KCR ఇప్పట్లో తెలంగాణా రాదు , మనం తెలంగాణా లో 2014 ఎన్నికలలో 100 అసెంబ్లీ, 15 MP సీట్లు తెచ్చుకొని కేంద్రం మెదలు వంచి తెలంగాణా తెచ్చుకొందాం అని ఆశలు వదిలేసుకొని చెబుతున్నవేల బాబు కదా తగదునమ్మ అని ఎవరూ ఈయనను అడక్కపోయినా తెలంగాణా మీద అఖిల పక్షం పెట్టండి నేను స్పష్టత ఇస్తాను అని చెప్పి అఖిల పక్ష మీటింగ్ పెట్టించి నేను విభజనకు అనుకూలం అని లేఖ ఇచ్చింది.
బాబు మాటలకు చేతలకు పొంతన ఉందా????
What you do speaks so loudly that I cannot hear what you say
‘సమైక్య’ బరిలో మూడు పందెం కోళ్ళు
http://satishchandar.com/?p=2437
Good one…..
http://telugu.greatandhra.com/politics/gossip/assembly-theeram-lo-oscar-natana-49601.html
http://www.sakshi.com/news/andhra-pradesh/jananetaku-effec-96969?pfrom=home-latest-story
http://epaper.sakshi.com/apnews/Chittoor/13012014/Details.aspx?id=2131240&boxid=25514256
Day 15…..Samaikhya Sankharavam….Neerajanam
Touching every village…..conquering every heart.
AAP …Kumar Vishwas ..”Maharani Sonia ji ..if u can’t trust the doctors of India then how can we trust your son to run the country” ??
http://www.ndtv.com/article/election-2014/i-will-not-have-dinner-at-dalit-s-house-and-then-call-tv-crews-to-cover-aap-s-kumar-vishwas-at-ameth-470029?pfrom=home-lateststories
బాబు పై సీనియర్ విలేఖరుల అభిప్రాయాలు
బాబు నిలకడలేని అవకాశవాది-ప్రొ నాగేశ్వర్,MLC
రాష్ట్రాన్ని పాలించిన నాయకులలో టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీఆర్, YS బలమైన నాయకులు-నడింపల్లి సీతారామరాజు, విలేఖరి
YS ముందు బాబు తెలిపోతాడు, బాబు క్యారెక్టర్ చాలా వీక్ -పాశం యాదగిరి,విలేఖరి
YS ప్రజల మధ్య ఉండి యుద్ధం చేసాడు, బాబు మీడియా వెనకాల దాక్కొని యుద్ధం చేసాడు-HMTV CEO శ్రీరామచంద్ర మూర్తి
అసెంబ్లీ లో వోటింగ్ పై ఎవరేమన్నారు?
విభజనపై వోటింగ్ జరగాలి-4 నెలలుగా జగన్ డిమాండ్
విభజనపై వోటింగ్ జరగాలి-చంద్రబాబు.(Dec 22,2013)
విభజనపై వోటింగ్ జరగాలి-కిరణ్ రెడ్డి (బిల్లు అసెంబ్లీ కి రాకముందు)
విభజనపై వోటింగ్ జరగాలి-యనమల (Jan 12,2014)
విభజనపై వోటింగ్ జరగాలి -అశోక్ బాబు (Dec 6,2013)
విభజనపై వోటింగ్ జరగాలి-లోక్సత్త JP చౌదరి(Dec 28,2013
సమైక్య తీర్మానం జరిగిన తర్వాతే చర్చ జరగాలి-TDP MLA పయ్యావుల కేశవ్ చౌదరి(Dec 16, 2013)
కెసిఆర్ సమైక్యవాది , జగన్ విభజనవాది- లోక్సత్త JP చౌదరి(Jan 9, 2014)
విభజనపై వోటింగ్ జరగాలి అంటున్న జగన్ పార్టీ వారు విభజనవాదులు-పయ్యావుల,JP,అశోక్ బాబు
(Jan 8,2014)
అవి నోర్లా తాటి మట్టలా?
సీమాంధ్ర రాజధానికి 5 -8 లక్షల కోట్లు-లక్ష ఎకరాల అవసరమన్నది ప్రాథమిక అంచనా
(http://www.andhrabhoomi.net/content/capital-city)
ఇప్పుడు విభజన జరిగితే ఐటి రంగంలో ఆంధ్రా, రాయలసీమ యువతకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయి.
మొత్తం ఐటి రంగం హైదరాబాద్ శివార్లు మాదాపూర్, కొండాపూర్, గచ్ఛిబౌలి వద్దే కేంద్రీకృతమైంది. రాష్ట్రంలో ఐటి కంపెనీలు, వాటిలో పెట్టుబడులు, పని చేసే ఉద్యోగుల సంఖ్యలో తెలంగాణ అగ్రగామిగా ఉండగా, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా వెనకబడి ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమకు హైదరాబాద్లో ఉపాధి లభించదని సీమాంధ్రలో యువత ఆందోళన చెందడానికి ఇదొక ప్రధాన కారణమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన గణాంక వివరాలు స్పష్టంగా చెబుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 1157 ఐటి కంపెనీలు ఉన్నాయి. వీటిలో 16,368.3 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 3,27,351 మంది ఐటి వర్కర్లు వివిధ హోదాల్లో పని చేస్తూ నెలకు లక్షలాది రూపాయల వేతనం పొందుతున్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రా, రాయలసీమకు మిగిలిదే చిప్పే.
(http://www.andhrabhoomi.net/content/it-1)
కిరణ్ రెడ్డి కొత్త పార్టీ?జగన్ ను ధీకొనడం కష్టమంటున్న మంత్రులు
(Though some ministers admit that it is not very easy to take on the YSRCP, others feel that it is worth taking the risk as Rayapati and Lagadapati still enjoy considerable base in districts like Guntur and Krishna where the Kamma community is strong.
http://www.thehansindia.com/posts/index/2014-01-12/Tortuous-wait-for–Kiran-supporters-82103)
No poll tie-up.Kejriwal makes it clear to JP
New Delhi: Lok Satta Party leader Jayaprakash Narayan on Saturday met Delhi Chief Minister and Aam Aadmi Party supremo Arvind Kejriwal here on Saturday, and sought to work closely with the AAP in the run-up to the General Election. But, Arvind Kejriwal ruled out the possibility of any alliance between the two. This leaves Lok Satta with the only option to merge with AAP, but Jayaprakash Narayan refused to commit himself on the issue. “It takes two hands to clap. Nothing can be done in a one-sided manner. Unless the AAP welcomes it, we cannot work together,” Jayaprakash Narayan said after his meeting with Kejriwal. Yet, he felt all was not over yet. If for a larger purpose the two parties need to work together, some way out can be found, he said.
http://www.thehansindia.com/posts/index/2014-01-12/No-poll–tie-up–82099
Pls have a look at this picture where Jagan is holding an old man with a very disfiguring illness called Neurlipomatosis . See the expression of his security guard and compare this with the expression on Jagan’s face.
The warmth shown by Jagan for that poor man despite him not knowing whether it is an infectious disease or not ,say’s it all . I have never seen a politician do that in my lifetime.
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-slams-congress-high-command-96679?pfrom=home-top-story
Jai Jagan.
For a break ..one of the best terminals in the world !!
Good job GVK garu .
http://www.ndtv.com/video/player/walk-the-talk/walk-the-talk-with-the-men-behind-mumbai-s-new-terminal-2/304959?hp
నూరు ఎలకలని తిన్న పిల్లి తీర్థ యాత్రలకి బయలు దేరినట్టు , ఇప్పుడు చంద్రబాబు అవినీతి పై యుద్దం చేయడానికి బయలు దేరాడు.
-GR Varma
రాష్ట్రపతిని బాబు ఒక్కరే కలిశారెందుకు..? ప్రొ. నాగేశ్వర్,December 27, 2013
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వివిధ పార్టీల నేతలు కలిశారు. కానీ.. తెలుగు దేశం పార్టీ నుంచి ఒక్క చంద్రబాబు మాత్రమే ఎందుకు కలిశారో అర్థం కావడం లేదు. ఆయన కలిసింది విభజన అంశం గరించే అయినప్పడు.. రెండు ప్రాంతాల వారిని ఎందుకు తీసుకెళ్లలేదు..? తెలుగు జాతికి ప్రతినిధి టిడిపి తరపున చంద్రబాబు ఒక్కరేనా..? మీరు విభజన వాదా..? తెలంగాణ వాదా..? అని ప్రశ్నిస్తే తెలుగు జాతి వాదిని అని చెప్తున్నారు. దీని అర్థమేంటో ఆయనే చెప్పాలి. రాష్ట్ర సమైక్యత అంశంలో చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. 2008లో రాష్ట్రాన్ని విభజించమని ఎందుకు లేఖ ఇచ్చారు. విభజన కోసం పోరాడుతున్న టీఆర్ఎస్ తో 2009లో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు..? ఇప్పుడు కూడా విభజనకు ఒప్పుకున్న బిజెపితో పొత్తుకు సిద్ధమవుతున్నారెందుకు..? అంటే.. పరోక్షంగా బాబు విభజనకు ఒప్పుకుంటున్నారా..? అసెంబ్లీలో విభజనపై తీర్మానం అడుగున్న బాబు.. ఒకవేళ పెడితే.. అనుకూలంగా ఓటేస్తారా..? వ్యతిరేకంగా వేస్తారా..? బిల్లులో ఉన్న సమస్యలన్నీ పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాలని అంటున్న చంద్రబాబు.. తెలంగాణ టిడిపి నేతలతో ఆ మాట చెప్పించగలరా..? మాది, బాబుది ఒకే విధానం అని అనిపిస్తారా..? ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రబాబు సమాధానాలు చెప్పాలి.
ప్రతి రాష్ట్రమూ ఆర్టికల్ 3 ద్వారానే ఏర్పడింది..
భారత దేశంలో ఏ రాష్ట్రాన్నీ ఆర్టికల్ 3 ద్వారా విభజించలేదని చంద్రబాబు కొత్త కథ చెప్తున్నారు. ఈ విషయంలో చర్చకు రావాలని ఇతర పార్టీలను కోరుతున్నారు. దీనికి విశ్లేషకుడిగా నేను సిద్ధం. విభజన న్యాయమా..? అన్యాయమా..? అన్న విషయాలను పక్కన పెడితే.. విభజన గురించి రాజ్యాంగం ఏం చెప్తోందన్న అంశాలను చర్చిస్తే.. ఇప్పటి వరకూ ప్రతీ రాష్ట్రం ఆర్టికల్ 3 ద్వారానే ఏర్పడింది. మద్రాస్ నుంచి తెలుగు రాష్ట్రం విడిపోయింది ఆర్టికల్ 3 ద్వారానే. ముంబయి రాష్ట్రం నుంచి గుజరాత్ విడిపోయింది కూడా అలాగే. గుజరాతీలు చివరి వరకూ విభజనకు ఒప్పుకోలేదు. అసలు ఆర్టికల్ 3ని చంద్రబాబు చదివారా..? అనే సందేహం కలుగుతోంది. రాజకీయంగా రాష్ట్ర విభజనపై తమ విధానం చెప్పకుండా.. మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు. కేంద్రం కోరితే లేఖ ఇచ్చామని చెప్తున్న మాటలూ హాస్యాస్పదం. టిడిపికి ఒక విధానం లేదా..? కేంద్రాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ ఇప్పటి వరకూ లేఖ ఇవ్వలేదు. మరి బాబు ఎందుకు ఇచ్చారు..? రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న జయప్రకాష్ నారాయణ కూడా విభజనపై ఓటింగ్ పెట్టాలనే అంశం రాజ్యాంగంలో ఉన్నది చెప్తున్నారు. ఇందులో కూడా వాస్తవం లేదు.
వైకుంఠ ఏకాదశి రోజున కాణిపాకం వరసిద్ది వినాయకుణ్ణి దర్శించి ఆశీస్సులు తీసుకొన్న జగన్