పట్టిసీమ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లను పరిమితం చేయడానికి కావాలని నిబంధనలు తయారుచేయలేదా?
ప్రాజెక్టు పని ఏడాదిలోనే పూర్తిచేయాలని టెండర్ డాక్యుమెంట్లలో స్పష్టంగా ఉంది. కానీ బోనస్ అంశం మీద మాత్రం ఏమీ చెప్పలేదు.
టెండరు డాక్యుమెంట్ ప్రకారం ఏడాదిలోపే పని పూర్తిచేయాలన్నప్పుడు అందులో లేని బోనస్ ప్రకటించాల్సిన అవసరం ఏముంది?
టెండర్లను కేవలం 5 శాతం ఎక్సెస్ వరకు మాత్రమే అనుమతిస్తారు. కానీ 21.9 శాతం ఎక్సెస్కు కాంట్రాక్టర్లు కోట్ చేశారు. దాంతో మిగిలిన 16.9 శాతం మొత్తాన్ని టెండరు బోనస్ రూపంలో కాంట్రాక్టరుకు కట్టబెడుతున్నారు. ఇదంతా పెద్ద స్కాం.
పట్టిసీమ ప్రాజెక్టునుంచి ఎత్తిపోసే నీటిని ఎక్కడ నిల్వచేస్తారు?
ప్రకాశం బ్యారేజి సామర్థ్యం 3 టీఎంసీలు మాత్రమే. అప్పుడు పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసే 80 టీఎంసీల నీటిని ఎక్కడ నిల్వచేస్తారు?
నిల్వ సమస్య పరిష్కారం కోసమే అసలు పోలవరం ప్రాజెక్టును ఉద్దేశించారు కదా?
గోదావరి నదీ జలాల వివాదం ట్రిబ్యునల్లోని రెండో అధ్యాయంలో పోలవరం ప్రాజెక్టు కింద ఈ అంశాలున్నాయి…
క్లాజ్ 7ఇ: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతి క్లియర్ చేసిన రోజు నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంటుంది. అందులో వాస్తవంగా ఎంత నీటిని మళ్లిస్తున్నారనే అంశంతో సంబంధం లేదు.
క్లాజ్ 7ఎఫ్: ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించడం వల్ల ఆ మొత్తం 80 టీఎంసీలు దాటితే, ఆ దాటిన మొత్తాన్ని కూడా మూడు రాష్ట్రాలు ఒకే నిష్పత్తిలో పంచుకోవాలి
అందువల్ల, పట్టిసీమ ప్రాజెక్టు కారణంగా మనం మహారాష్ట్ర, కర్ణాటకలకు మరింత ఎక్కువ నీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
రాయలసీమకు నీరు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ మరి దాన్ని జీవోలో ఎందుకు ప్రస్తావించలేదు?
ఒకవేళ ప్రభుత్వం రాయలసీమకు నీరు ఇవ్వాలనుకున్నా.. పోతిరెడ్డిపాడు దిగువన రిజర్వాయర్లు, కెనాల్ వ్యవస్థ పూర్తి చేయకుండా ఎలా ఇస్తారు?
పోతిరెడ్డిపాడును పూర్తిచేయడానికి రూ. 2600 కోట్లు అవసరం అవుతాయి. మీ బడ్జెట్ కేటాయింపులు మాత్రం కేవలం రూ. 169 కోట్లే. మరో రూ. 1100 కోట్లు అవసరం అవుతాయి. ఇక హంద్రీ-నీవా ప్రాజెక్టుకు మీరు కేవలం రూ. 200 కోట్లే కేటాయించారు. మరి అలాంటప్పుడు రాయలసీమకు మీరు ఎలా నీళ్లు ఎలా ఇవ్వగలరు?
Happy UGADHI …..
http://www.sakshipost.com/index.php?option=com_content&view=article&id=54540&catid=46&Itemid=178%20&pfrom=home-sakshi-post
The content of YSJ speech was good . The focus today in the media and ordinary public was 1 Making MLA’s stand did not go well.2 The speech too long could have avoided lengthy explanation of numbers 3. He shoud have answered few questions before walking off 4. He should have used the opportunity to wish press and people ugadi. The administrative and media cell should improve. Ysrcp now should focus on agriculture and farmers in general and should not restrict only to loan waiver. Good to see Japan responding to some wild comments by TDP on his personal issues.
For a break ……well done Guptill !! A man who lost two toes in an accident .
The world appreciates Fighters.
http://www.india.com/icc-cricket-world-cup-2015/martin-guptill-scores-200-new-zealand-vs-west-indies-watch-video-highlights-of-double-century-324262/
Andhra Pradesh slips into fiscal abyss
http://timesofindia.indiatimes.com/india/Andhra-Pradesh-slips-into-fiscal-abyss/articleshow/46627655.cms
Mare kondhariki jeevitham lo kulam thappa ….siggu ledhu ga ??
http://www.sakshi.com/news/andhra-pradesh/speaker-is-a-shame-the-way-223695?pfrom=home-featured-stories
Reel jeevithalu………………Real brathukulu ?
http://www.sakshi.com/news/andhra-pradesh/cm-work-with-real-is-not-a-texan-223713?pfrom=home-news-arround-hyd
http://www.sakshi.com/news/andhra-pradesh/farmers-facing-bad-conditions-due-to-babu-govenrment-says-ys-jagan-mohan-reddy-223725?pfrom=home-latest-story
Talasani Srinivas Yadav ……..Ex Senior TDP leader …about Babu
http://www.sakshi.com/news/telangana/talasani-srinivas-yadav-critisizes-tdp-bjp-coilation-223576?pfrom=home-top-story
Dorikitha Dongalu ……….Lekha potha K???? velugulu ?
http://www.ndtv.com/india-news/case-against-congress-leader-renuka-chowdhury-748378?pfrom=home-lateststories
Kulanni pakkana petti …….Koncham Nijayatheega brathakandi please .
Very well organised crime behind the screen ??
http://www.kammavelugu.org/associations/andhra-pradesh/
Please expose them on all social media and at ground level.
Let the 95% public in AP know about the 5% Weed.
Fanatism is Evil …..
http://www.dailymail.co.uk/news/article-3004359/Death-toll-rises-126-Yemen-mosque-bombings-medical-source.html
ప్రాంతాలకు, వర్గాలకూ, పార్టీలకు అతీతంగా, మీ కుటుంబంలో అందరూ ఈ కొత్త సంవత్సరాన ఉన్నత స్థితి కి వెళ్ళాలని ఆశిస్తున్నా.. ఉగాది శుభాకాంక్షలు..
—
తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు. అయితే వాటి వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు.
అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా
ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
తెలుగు సంవత్సరాలు,ఆయనములు,ఋతువులు,మాసములు,తిధులు మన తెలుగు సంవత్సరాల పేర్లు :
1. ప్రభవ,
2. విభవ,
3. శుక్ల,
4. ప్రమోదూత,
5.ప్రజోత్పత్తి,
6. ఆంగీరస,
7. శ్రీముఖ,
8. భవ,
9. యువ,
10. ధాత,
11. ఈశ్వర,
12. బహుధాన్య,
13. ప్రమాథి,
14. విక్రయ,
15. వృక్ష,
16. చిత్రభాను,
17. స్వభాను,
18. తారణ,
19. పార్థివ,
20. వ్యయ,
21. సర్వజిత్,
22. సర్వధారి,
23. విరోధి,
24. వికృతి,
25. ఖర,
26. నందన,
27. విజయ,
28. జయ,
29. మన్మథ,
30. దుర్ముఖి,
31. హేవలంభి,
32. విలంబి,
33. వికారి,
34. శార్వరి,
35. ప్లవ,
36. శుభకృత్,
37. శోభకృత్,
38. క్రోధి,
39. విశ్వావసు,
40. పరాభవ,
41. ప్లవంగ,
42. కీలక,
43. సౌమ్య,
44. సాధారణ,
45. విరోధికృత్,
46. పరీధావి,
47. ప్రమాదీచ,
48. ఆనంద,
49. రాక్షస,
50. నల,
51. పింగళ,
52. కాళయుక్త,
53. సిద్ధార్థి,
54. రౌద్రి,
55. దుర్మతి,
56. దుందుబి,
57. రుధిరోద్గారి,
58. రక్తాక్షి,
59. క్రోధన,
60. అక్షయ.
సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది….ఆయనములు 2:
అవి…ఉత్తరాయణము :
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉండును.
దక్షిణాయణం :
కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత
భాగము.
సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు
అవుతుంది…అందుకే ఋతువులు ఆరు…వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర
సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం
అవుతుంది…అందుకే
మాసములు 12 :
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం, శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)
పక్షములు 2 :
ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణపక్షం(కృష్ణ అంటే నలుపు అని అర్థం) ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు… శుక్ల పక్షం
పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు…
పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం.
ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి.. అవి
పాడ్యమి, విదియ తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, అమావాస్య
ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు రోజులు…
ఒక రోజుకు ఎనిమిది ఝాములు… ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు..
ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రం తో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడానమోదు చేయగలిగినంత… అందుకే మన హిందూ
సాంప్రదాయాలు గొప్పవయ్యాయి..
ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు… మనకు అసలైన నూతన సంవత్సరం.. ఉగాదే.. ఇప్పటినుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది… పంచాగం మొదలవుతుంది.. సృష్టి మొదలవుతుంది.. అందుకే ఇది యుగ ఆది అయింది.. అదే ఉగాది అయింది.. ఇంకా వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలి పోయిన ఆకుల స్థానంలో క్రొత్త చిగుళ్ళు ప్రారంభమయి.. క్రొత్త సృష్టి ప్రారంభమవుతుంది… అందుకే ఇది ప్రతి ఒక్కరిలో నూతనత్వానికి నాంది పలకి.. నిత్య నూతన ఆశలతో క్రొత్త
సంవత్సరం ప్రారంభమవ్వాలని.. అందరికీ నూతనసంవత్సర
శుభాకాంక్షలు.!!
నా పిల్లల పెళ్లిళ్లకు డబ్బులు ఇచ్చినట్టు లోకేష్ మీద ప్రమాణం చేసి చెప్పగలవా బాబూ?
నామీద బాబు దుష్ప్రచారం చేస్తున్నాడు అని వాపోయిన తలసాని యాదవ్
అంటే అన్నా, మొత్తం మీడియా బాబు కులస్థుల చేతిలో ఉంది ఏమైనా చెబుతాడు.
బాబు గుర్రాన్ని చూపి ఇది గాడిద అంటే కుల మీడియా కూడా కోరస్ గా అదే ప్రచారం చేస్తుంది.
http://kammasworld.blogspot.in/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html
BJP పై పోట్లాడే పరిస్తితి మాకెక్కడిది?రాజమండ్రిTDP MP మురళీ మోహన్ చౌదరి
(మరి మీ బాబు ఏదో చక్రం తిప్పుతాను, మోడీ నన్ను చూసి కాపీ కొట్టాడు అన్నాడుగా)
పోరాటమా వంకాయా అన్న JC మాటలు నిజమే అన్నమాట!
[ఇక్కడ హైదరాబద్ లో ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం అన్యాయం చేసింది అని చెప్పే బాబు డిల్లి లో ప్రెస్ మీట్ పెట్టి ఇంగ్లీష్ లో చెబితే మోడీ కి తెలుస్తుంది కదా?
అంటే అంత సీన్ లేదు బాబు కు, అవినీతి కేసుల్లో కోర్ట్ ల నుంచి తెచ్చుకొన్న స్తే ల గురించి మోడీ కి తెలుసు కదా అదీ భయం!
ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కుల మీడియా లో అబ్బో బాబు చించేస్తున్నాడు అని డప్పు కొట్టుకోవచ్చు అక్కడ డిల్లి లో మాట్లాడాలంటే కాళ్ళు వణుకుతాయి మరి.
వాట్ యాన్ ఇడియా బాబూ?]
కాపులకు 1000 కోట్లు, BC హోదా ఏమైనాయి బాబూ? జగన్
తన మనుషుల ద్వారా రేపు కోర్ట్ లో కేసు వేయించి కాపులకు రిజర్వేషన్ వద్దు అని కూడా చెప్పించగల ఘనుడు ఈ బాబు అన్నాడు జగన్
(పవన్ వలనే TDP అధికారం లోకి వచ్చింది-కాపునాడు
ఎన్నికల్లో కాపులకు చెప్పింది కొండంత, చేసింది గోరంత-చిరంజీవి
కాపులు కరివేపాకేనా మాస్టారూ!)
పబ్లిక్ టాక్(నిరుద్యోగులు, రిటైర్డ్ ఉదోగుల నుంచి వస్తున్న మాట )
అసెంబ్లీ లో జగన్ చాల చక్కగా , సబ్జెక్టు మీద ఎంతో కమాండ్ తో మాట్లాడాడు
ఎంత రెచ్చగొట్టినా ఎక్కడా చలించకుండా,ఇంత బాగా మాట్లాడుతాడు అని అనుకోలేదు.
..లేక మంగళవారం అన్నట్టుగా సమాధానం చెప్పలేక జగన్ ను బాబు స్పీకర్ సహాయంతో తిట్టిస్తున్నాడు, మాటిమాటికీ మైక్ కట్ చేస్తున్నాడు అని ప్రజాభిప్రాయం
గత ఎన్నికల్లో TDP కి వోటేసిన తటస్థులు కూడా బాబు అండ్ కో ప్రవర్తన బాగాలేదు అన్నారు
మొత్తం మీద మంగళవారం బాబు అండ్ కో తీరుపై అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు.
Will YSJMR do a Nani Palkhivala – gathering more crowds towards his post budget analysis from out side the Assembly on TVs
Mera Bharath Mahan !!!
http://www.bbc.co.uk/news/world-asia-india-31960557
Fanatism turning humans into animals ??
Disturbing images.
http://www.dailymail.co.uk/news/article-3002876/Mob-kills-burns-woman-heart-Afghan-capital.html
Caste fanatics killing Democracy in AP.
http://www.sakshi.com/news/andhra-pradesh/yes-pataresaru-223425?pfrom=home-top-story
http://www.sakshi.com/news/andhra-pradesh/wrote-democracy-maranasasanam-223438?pfrom=home-news-arround-hyd
It is Hyd today …….it will be Bezawada tomorrow ??
http://www.sakshi.com/news/hyderabad/it-is-a-burden-on-the-water-223336?pfrom=home-news-arround-hyd
మీకు దిక్కున్న చోట చెప్పుకోండి… పొండి: ఇదీ ఆంధ్రా లో యెల్లో మాఫియా పాలన
**************************************************
తెలంగాణా రైతుల భూములు లాక్కున్నం… ఫిలిం సిటీలు గట్టిగ కట్టినం….
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాం… విడగొట్టాం….
తెలంగాణా రైతుల భూములు లాక్కున్నం… జయభేరిని నిర్మించినం….
గిప్పుడు జిల్లాల మధ్యన చిచ్చు పెదతాం…
ప్రతిజిల్లాకి వెళ్ళతాం…. ఇష్టం ఇష్టం అంటాం… కష్టపెడుతూనే ఉంటాం…
క్రిష్ణా డెల్టా కి కమ్మనాడు (క్రీస్తు పూర్వం 2/3 శతాబ్దాల నాటి) వ్యావహారిక నామం…. కాబట్టి కృష్ణా డెల్టా కే అన్నీ కట్టబెడతాం…
నవ్యాంధ్ర (కృష్ణా – గుంటూరు) ను మాత్రమే అభివృద్దిని చేస్తాం…
తెలుగుజాతిని మరో రెండుముక్కలు చేస్తాం…(Rayalaseema-Costal Andhra)
రైతులను బెదిరించి భూములు లాగెసుకుంటాం…
ఇతర సామాజిక వర్గాల వారి వ్యాపారాలు సాగనివ్వం…..
మా పచ్చ మీడియాలో ప్రజాభిప్రాయం ప్రసారం చెయ్యం….
ఎవరైనా గట్టిగా అడిగితె Non-Bailable కేసులు పెడతాం…
మా పచ్చ మీడియాలో మా లుచ్చా గాళ్ళ పలుకులే పలుకుతామ్…
ముసలి అవ్వలు ముఖాన ఉమ్ముతాం అన్నా పట్టించుకోం….
మా జాగిలాల గుంపులో ప్రధముడిగా లుచ్చాను గుర్తించాం…
అన్నీ ప్రైవేటు పరం చేస్తాం మా సామాజికవర్గం వారమే నిర్వహిస్తాం….
ప్రభుత్వ పాటశాలలను ముసేస్తాం…చదువును నారాయణీయం చేసేస్తాం…
చైతన్యనే చదువుకు శరణ్యం అయ్యేలా చూస్తాం…
కార్యకర్తల ముసుగులో ఉన్న మా సామాజిక వర్గాన్నే అన్నివిధాల ఆదుకుంటాం…
హామీలు అమలుపరచమంటే మక్కెలు ఇరగ తంతాం….
రైతులను మహిళలను రుణాలు ఎగ్గొట్టే దొంగలను చేస్తాం….
మా పచ్చ మీడియా ప్రతినిధులు ప్రజలపక్షాన మాట్లాడే వారిని చర్చలలో అడ్డుకుంటాం…
మాచానల్స్ మాత్రమె చూడాలి…మా పాలు పెరుగు పచ్చళ్ళు అప్పడాలే కొనేలా చూస్తాం ….
వైరి పక్షం వారిని చంపేస్తాం…. మా వారి మీద కేసులేట్టినా నమోదు చేయం…
అక్కడ అలా చెప్తాం … ఇక్కడ ఇలా చెప్తాం… అంతా మా ఇష్టం…
అన్నాయ్, ఎక్ష్-నాడు, వై-వంశం, చౌ-మీన్, ఈ పేర్లు నిజంగా చరిత్ర పుటల్లో ఉన్నాయో, లేదా నేటికీ రెండు రకాల ఆంగ్ల చౌ-స్పెల్లింగుల్లో వ్రాసే పదాలను, బ్రాండింగ్ కోసం ఉత్తరాది జాట్ల నుండి వందేళ్ళ క్రితం అరువుగా తెచ్చుకున్నామా, లేదా ఒకటి రెండు పుస్తకాలను తప్పు రిఫెరెంసు చూపి చెరిత్ర వక్రీకరించామా అని మనకు తెలీదు, ఖక్చితముఐన పరిశోధన, జెనెటిక్ మాపింగ్ జరిగితే తప్ప.. నా ఉద్దేశం ఐతే ఉన్నవో లెనివో మనకు తెలీని లేనిపోని వాదాలు వివాదాలు సృష్టించి మనసుని గాయపరుచుకునే విధానాలు మాటలు మంచిదికాదు ఎవరికిన్నూ. తెలంగాణా పేరున గొడవలు మొదలు అయినప్పుడూ ఇదే సంగతి చెప్పాను, నేడు అదే అంటున్నా. గతం గతః అనుకుని ముందుకు చూద్దాం. అందరికీ అమోదయోగ్యమైన, ఉపయోగకర పనులు చేద్దాం.. లేదంటే పెద్దచెవులు (పెద్దచౌ) చిన్నచెవులను పావులుగా వాడుకోగలరు.. మనకీ వృధా మాటలూ తప్పవు.
అందుకే పూర్వులు అన్నారు చెరపకురా! చెడేవు! అని.
యెల్లో మాఫియా ప్రోద్భలం తో కాంగ్రెస్ సోనియా త్రవ్విన గోతి లోనే కాంగ్రెస్ పార్టీ పడ్డ వైనం:
అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ ల వద్దకు రేణుకా చోధరి ని పంపి, చిదంబరం తొండం వద్దకు బాబు వెళ్ళి మొత్తమీద యెల్లో మాఫియా అడ్డు అనుకున్న జగన్ ని CBI (Corrupt Bureau of Investigation) ద్వారా అన్యాయంగా చెర లో వేయించారు. కొట్టిన పిండి లాంటి మన్మోహన్ ను ముందు పెట్టి చేయని నీచమీన పని లేదు ఈ కాంగ్రెస్ కు. పని అయ్యేంత వరకు కాంగ్రెస్ తో అంట కాగిన బాబు.
ఇప్పుడు మొత్తం మీద అదే కాంగ్రెస్ (కు చెందిన అమాయకుడు మాజీ ప్రధాని మన్ మోహన్) ఆ CBI ఊబి లోనే కూరుకపోయింది. పిచ్చోళ్ళ లా తల ఎక్కడ పెట్టాలో తెలియక రోడ్ల వెంట సోనియా మన్ మోహన్ చెంతకు. ఇప్పుడు తెలిసిందను కుంటా సోనియా చేసిన పిచ్చి పని. అందుకే పూర్వులు అన్నారు చెరపకురా! చెడేవు! అని. ఎంతో హుందాగా ఉన్న మహానేత కుటుంబాన్ని ఏమో చేద్దామని అనుకుంటే కాంగ్రెస్ పార్టే ఊబిలో పడిపోయింది. పిచ్చి కాంగ్రెస్ ను నడిపే శుంఠలూ ఇప్పుడైనా తెలిసిందా యెల్లో మాఫియా చేసిన లుచ్చా పని. అయినా సమయం మించిపోయింది. అనుభవించండి. ఇది మీకు ప్రారంభమే. జగన్ అన్న కు చేసిన అన్యాయానికి ఇది కేవలం మొదటి శిక్షే.
కమ్మని అబద్దాలు-జగన్ సమాధానాలు
1.బుధవారం సభలో చీఫ్విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ.. 1986-87లో హైదరాబాద్లోని శివశివానీ స్కూలులో ఓ పదో తరగతి విద్యార్థి మారుతీ వ్యాన్లో ప్రశ్న పత్రాలు అపహరించుకుపోయాడని, ఆ విద్యార్థి ఎవరా అని ఆరా తీస్తే జగన్మోహన్రెడ్డి అని తేలిందని నిందించారు.
జగన్:నేను చదివింది బేగంపేట పబ్లిక్ స్కూలు అయితే శివశివాని అంటారు
నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంటుని.నేను చదివింది ఐసీఎస్ఈ సిలబస్
2.జగన్ తో అయన వేగలేక పోతున్నారు, బెంగళూరు పంపించండి అన్నా అని విజయమ్మ రోశయ్య తో అన్నదట
జగన్:మా అమ్మ.. జగన్ను బెంగళూరు పంపాలని రోశయ్యతో చెప్పిందట.
నేను 2009లో నాన్న చనిపోయే వరకు బెంగళూరులోనే ఉండి, 2010 మార్చిలో హైదరాబాద్ వచ్చా.
అలాంటిది మా అమ్మ రోశయ్యకు చెప్పిందట.. ఆయన ఏమైనా ఆమెకు పెదనాన్నా, చిన్నాయనా?
నేను బెంగళూరులోనే ఉంటే మళ్లీ బెంగళూరుకు పంపేదేంటి?
Chittila tho exams pass ayyi ……Avaro dabbulatho University ki vellina Twitteresh ni vadhali ……Jagan venta padatharu kondharu ??
http://www.hindustantimes.com/india-news/cheating-arrangement-bihar-education-minister-says-fair-exams-impossible-in-state/article1-1328251.aspx
http://www.thehansindia.com/posts/index/2014-05-02/Nara-Lokesh-has-14yr-old-son-Kola-Krishna-Mohan-93693
http://missiontelangana.com/the-true-face-of-lagadapati-lanco-raj-gopal/
http://missiontelangana.com/rayapati-sambashiva-rao/
ఈ రాజధాని వలన పొలంలో గౌరవంగా పని చేసుకునే మహిళ రైతు కూలీలు రెపటినుండి వేరె ఇళ్ళలో పాచిపని చేసుకొని బతకాలి.
ఇప్పుడు రోజుకు(morning 7am to 1pm) 150.00 సంపాదించే వాల్లు రేపటినుంచి నెలకు 2K-3K అదికుడ 4 ఇళ్ళలో పాచిపని, ఈసడింపులూ (all day work)
కిరణ్ గారు, అష్ట లక్ష్ములో ధాన్య లక్ష్మి కి అర్ధం – Lakshmi as goddess of grain, and giver of agricultural wealth. మన రైతుల భూమి చేతులు మారబోతోంది అది ఈ మోసానికి, అనైతిక సిఆర్డిఎ చట్టానికి బాటమ్ లైన్. ఆదాయం పెరిగినా, రేపు ఖర్చులు పెరగవని లేదు. ప్రస్తుత సాఫ్టువేరు ఉద్యోగస్తులను ఉదాహరణగా. రేపు ఎవరూ సుఖంగా సంతోషంగా ఉండరు. తిండి లేకుంటే రకరకాల మాన్ధ్యాలు స్త్రుస్టిస్తారు. మన జుట్టుని బయట వారి చేతులకు అందిస్తున్నారు ప్రస్తుత అమాత్యులు. వికేంద్రీకరణ ఒప్పుకోరు, పక్కనే ఉన్న నూజివీడులో, కొండపల్లిలో ఒప్పుకోరు. బయటవాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఆడుతున్నారు, మానను ఆగం చేయబోతున్నారు.
wb < clc < s-puram co. < ap < crda < ryot < annam
clc .gov .sg/Partnerships/listofpartners .htm
ఈ క్రింది దాంట్లో ఎంత నిజం ఉందొ అమాత్యులు చెప్తున్న దాంట్లో అంటే నిజం ఉంది. చూసే ద్రుక్ఫదాన్నిబట్టి ఒక్కోరికీ ఒక్కోలా అవగాహన అవ్తుంది. కొందరికి మంచి అనిపిస్తుంది, మరికొందరికి చెడుగా అనిపిస్తుంది.
rediff .com/travel-living/report/revealed—5-secrets-of-men-who-last-longer-in-bed/20150319.htm?sc_cid=ushome_ntv2_sxnative
@ Adhyaksha …..
Kanisam …Assembly ana pavithra pradesam lo anna …
Kulanni pakkana petti …..Koncham Nijayatheega brathakandi please.
http://www.sakshi.com/news/andhra-pradesh/ap-assembly-ys-jagan-mohan-reddy-appeals-i-will-speak-on-ap-budget-223198?pfrom=home-top-story
AP assemble has representatives from all communities and not just the yellow community.
http://www.sakshi.com/news/andhra-pradesh/andhra-pradesh-assembly-ysrcp-mlas-suspended-223209?pfrom=home-top-story
Storing Bombs in the hospital meant to treat patients ?
Son kidnapping his own son ??
Attending caste fanatic garden parties despite being a doctor and speaker ??
What else can we expect ???
http://www.sakshi.com/news/andhra-pradesh/ysrcp-gives-no-confidence-motion-on-assembly-speaker-223271?pfrom=home-top-story
For a break …..
Best wishes on retirement for Sangakkara and Jayawardane .
Two wonderful human beings that put their Nation first .
http://www.cricket.com.au/news/feature/kumar-sangakkara-mahela-jayawardene-end-of-an-era-sri-lanka-world-cup-exit-south-africa/2015-03-18
Kula mathalaku athitham ga …..including benefits to Tamils in Srilanka .
Big hearts ………..Humble human beings .
http://www.unconditionalcompassion.org/indexc.php
They have no make ups on their face and they don’t call themselves Hero’s or Legend’s.
‘పట్టిసీమ’ లో పరమ రహస్యం
* పట్టిసీమ ఎత్తిపోతల లక్ష్యం పోలవరం ప్రాజెక్టుతో నెరవేరుతుంటే కొత్తగా ఈ ‘లిఫ్ట్’ ఎవరి కోసం?
* రూ.1,300 కోట్ల దుబారా ఎందుకు?.. కాంట్రాక్టుల్లో కాసులు దండుకోవడానికే అని విమర్శలు
* పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో పొరుగు రాష్ట్రాల వాటా సంగతి మరిచారా?
* కృష్ణా, గోదావరికి ఒకే సమయంలో వరద వస్తే ఎత్తిపోతల నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు?
* ఎనిమిది నెలలుగా ఒక్క పనీ చేయని సర్కారు.. ఏడాదిలో ఎత్తిపోతల నిర్మాణం పూర్తి చేస్తుందట!
: పట్టిసీమపై పట్టు ఎందుకు…? పోలవరంతో నెరవేరబోయే లక్ష్యాన్నే కొత్తగా చూపడం దేనికి..? ఒకటి కాదు రెండు కాదు.. రూ.1,300 కోట్లను ఎవరి జేబుల్లోకి ఎత్తిపోసేందుకు ఈ ఎత్తిపోతల..? పట్టిసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు సర్కారు తీరుపై అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివే! నాలుగేళ్లు గడిస్తే పోలవరం పూర్తవుతుంది.. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించే అవకాశం ఏర్పడుతుంది.. ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా పట్టిసీమ ఎత్తిపోతల అంటోంది! రూ.1,300 కోట్లు నీటిలో పోసేందుకు సిద్ధమవుతోంది. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించాలన్న లక్ష్యం పోలవరంతో నెరవేరుతున్నప్పుడు పట్టిసీమ ఎందుకన్నది ప్రశ్న.
అదీగాకుండా ఇందులో చిక్కుముడులున్నాయి. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల నీటిలో పొరుగు రాష్ట్రాలు తమ వాటా అడిగే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం వరద నీటిని లిఫ్ట్ చేసుకుంటే వాటా ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది. అలాగయితే గోదావరికి వరదలు వచ్చే సమయంలోనే కృష్ణాకు కూడా వరదలు వస్తాయి. అప్పుడు పట్టిసీమ లిఫ్ట్ చేసిన నీటిని ఎక్కడికి పంపుతారు? చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడేనాటికే పోలవరం కుడికాలువ పనుల్లో 70 శాతం పూర్తయ్యాయి. మరో 30% పూర్తి చేస్తే సరిపోతుంది.ఈ ఎనిమిది నెలల్లో ఈ పనులు అంగుళమైనా కదల్లేదు. దీనికి చొరవ చూపని ప్రభుత్వం.. పట్టిసీమ ఎత్తిపోతలకు మాత్రం ఉత్సాహం చూపుతోంది. ఈ ఎత్తిపోతలను ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెబుతుండడం హాస్యాస్పదంగా మారింది.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంతర్ రాష్ట్ర విభేదాలకు బీజం వేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణాడెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి నీటిలో ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు 35 టీఎంసీల వాటా ఉంది. ఈ మేరకు కృష్ణా నీటిని అదనంగా ఎగువన వినియోగించుకోడానికి బచావత్ ట్రిబ్యునల్ ఆయా రాష్ట్రాలకు అవకాశమిచ్చింది. పోలవరం ప్రాజెక్టు డీపీఆర్లోనే ఈ నిబంధన ఉంది. మిగతా 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఈ 45 టీఎంసీల్లో తెలంగాణ కూడా వాటా అడిగే అవకాశం లేకపోలేదు. ఫలితంగా నీటిని 58:42 నిష్పత్తిలో పంచాల్సి వస్తే.. ఆంధ్రప్రదేశ్కు దక్కేది 26 టీఎంసీలే. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులతో సంబంధం లేకుండా నీటిని వాడుకుంటే.. వాటాల విభజన నుంచి తప్పించుకోవచ్చు. కానీ, ఇలా వాడుకునేందుకు ప్రభుత్వం వద్ద ఆచరణాత్మక ప్రణాళిక లేదని ఇంజనీర్లు చెబుతుండ గా.. వరద నీటిని లిఫ్ట్ ద్వారా తీసుకుంటే ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వక్కర్లేదని ప్రభుత్వం అంటోంది.
నీటి నిల్వ ఎక్కడ..?
వాస్తవానికి గోదావరికి సగటున వరద కాలం 45 రోజులు. అయితే గత కొన్నేళ్లుగా కనీసం 30 రోజులకు కూడా వరద నీరు వస్తున్న దాఖలాలు లేవు. అదే సమయంలో కృష్ణా నదికి కూడా వరదలుంటాయి. కృష్ణా పొంగి ప్రవహిస్తే గోదావరి నీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. గోదావరిలో వరద ఉన్నప్పుడు తీసుకెళ్లిన నీటిని నిల్వ చేయడానికి ఎక్కడా అవకాశం లేదు. గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువన కలపనున్నారు. ఆ బ్యారేజీ గరిష్ట సామర్థ్యం 3 టీఎంసీలే. కృష్ణాలో ప్రవాహం ఉన్నప్పుడు బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు. గోదావరి నుంచి లిఫ్ట్ చేసిన నీటిని కాల్వలో 2 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వరద తగ్గిన తర్వాత వినియోగించుకోవడానికి అవకాశం ఉంటే నీరు కేవలం 2 టీఎంసీలే!
పోలవరం కుడి కాల్వ పనులు కదలవేం?
పోలవరం కుడి కాల్వ పనులు ఇప్పటికే 70 శాతానికిపైగా పూర్తయ్యాయి. మిగతా 30 శాతం పనులు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. ఈ పనులు పూర్తి కావాలంటే ఇంకా 1,770 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఈ భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలకు వెళ్లారు. రైతుల సమస్యలు పరిష్కరించి తక్షణం భూసేకరణ చేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వెంటనే తీర్పులు రాకపోతే.. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నట్లుగా గోదావరి నీటిని వచ్చే ఖరీఫ్కు కాదు కదా మూడేళ్ల తర్వాత వచ్చే ఖరీఫ్కు కూడా కృష్ణా డెల్టాకు ఇవ్వడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంలో జాప్యం మరీ ఎక్కువైతే.. పట్టిసీమ పథకం చేపట్టీ ప్రయోజనం ఉండదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత.. ఎటూ కుడి కాల్వ ద్వారా నీరు కష్ణా డెల్టాకు చేరుతుంది. ఎవరికీ ప్రయోజనం చేకూర్చని పథకాన్ని రూ.1,300 కోట్ల వ్యయంతో చేపట్టాలా అని గోదావరి జిల్లాల ప్రజలతో పాటు కృష్ణా డెల్టా రైతులూ ప్రశ్నిస్తున్నారు.
ఉట్టికెక్కలేనమ్మ..
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానంటే ఇదే! కృష్ణమ్మ నీరు పోటెత్తి ప్రవహించినప్పుడు ఆ జలాలను రాయలసీమకు తీసుకెళ్లడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. గోదావరి నీటిని మళ్లించగా, కృష్ణా డెల్టాలో మిగిలే నీటిని సీమలో వినియోగిస్తామని చెబుతోంది. శ్రీశైలం నిండిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని రాయలసీమకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే మరో 4,500 క్యూసెక్కుల నీరు దీనికి అదనం. కృష్ణాలో 30 రోజుల పాటు వరద ఉంటుందని అంచనా. కిందటేడాది అంతకంటే ఎక్కువ రోజులే కృష్ణాకు వరద పోటెత్తింతి. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని తీసుకెళితే.. 30 రోజుల్లో 120 టీఎంసీల కన్నా ఎక్కువ నీటినే తీసుకెళ్లవచ్చు. కానీ ఈ ఏడాది తీసుకెళ్లింది 45-50 టీఎంసీలే! కృష్ణాలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోలేని సర్కారు.. గోదావరి నీటిని తీసుకొచ్చి వాడుకుంటామని చెప్పడం వెనక అంతరార్థం ఏమిటోనని అధికార వర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఎవరి ప్రయోజనాల కోసం?
పట్టిసీమ ఎత్తిపోతల పథకం లక్ష్యం ఏమిటి? గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించడం. మరి పోలవరం అందుకే కదా..? మళ్లీ ఈ లిఫ్ట్ ఎందుకు? ఎవరికైనా ఈ అనుమానం రావడం సహజం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితే.. ‘పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుంది. ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలో పూర్తి చేసి నీళ్లిస్తే.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడాని కంటే మూడేళ్ల ముందే గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు ఇవ్వొచ్చు. ఎత్తిపోతల పథకం కోసం కొత్తగా కాల్వ తవ్వాల్సిన అవసరం లేదు.
పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వ ఎలాగూ ఉంది’ అని సమాధానమిస్తున్నారు. చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి పోలవరం ప్రాజెక్టు కుడికాల్వ పనులు 70 శాతం పూర్తయ్యాయి. అధికారం చేపట్టి 8 నెలలు పూర్తయినా.. ఆ మిగిలిపోయిన 30 శాతం పనుల్లో కనీసం ఒక్కశాతమైనా పూర్తి చేశారా అని అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం ఉండదు. ఏడాదిలో పట్టిసీమ లిఫ్ట్ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు ఎలా మళ్లిస్తారని అడిగినా.. బదులు ఉండదు. భూసేకరణలో సమస్యలు రావడంతో ఆగిపోయిన పనుల సంగతి అటుంచితే, రెండు మేజర్ అక్విడెక్టులు నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణానికి ఎవరి అనుమతులు అక్కర్లేదు. కానీ ఆ పనులను మొదలేపెట్టకపోవడం గమనార్హం. కొత్త కాంట్రాక్టుల్లో కాసుల కోసమే లిఫ్ట్ను ప్రభుత్వం చేపట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలవరం మరుగున పెట్టేందుకే..
పోలవరం ప్రాజెక్టును మరుగున పెట్టేందుకే ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతలను నిర్మించాలని యత్నిస్తోంది. ఇది పూర్తయ్యేందుకు మూడేళ్లు పట్టే అవకాశముంది. నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని సీఎం ప్రక టిస్తున్నప్పుడు పట్టిసీమ పథకం అనవసరం.
– విప్పర్తి వే ణుగోపాలరావు,
రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గోదావరి హెడ్ వర్క్స్, ధవళేశ్వరం
ప్రాణమైనా ఇస్తా.. భూములివ్వను
ప్రాణాలైనా అర్పిస్తా గానీ పట్టిసీమ ఎత్తిపోతల పధకానికి భూమి ఇచ్చేది లేదు. ప్రస్తుతం నాకున్నది రెండెకరాల భూమే. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్ళ స్ధలాలకు 3 ఎకరాల భూమి ఇచ్చాను. మిగిలింది 2 ఎకరాలే. అదే నాకుటుంబ జీవనాధారం…
– పప్పల సత్యనారాయణ, బంగారంపేట
The above is from FB of ‘Common Man’
permalink.php?story_fbid=908260952571440&id=864364683627734&substory_index=0
బుధవారం సభలో చీఫ్విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ.. 1986-87లో హైదరాబాద్లోని శివశివానీ స్కూలులో ఓ పదో తరగతి విద్యార్థి మారుతీ వ్యాన్లో ప్రశ్న పత్రాలు అపహరించుకుపోయాడని, ఆ విద్యార్థి ఎవరా అని ఆరా తీస్తే జగన్మోహన్రెడ్డి అని తేలిందని నిందించారు. (వాస్తవానికి జగన్ చదివింది హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో.)
Chillari dongalaku …………andharu alana kanipistharemo ?
Vesedhi Hero pathralu ……Chesedhi bhookabjalu ?
Kalalu kanedhi ….TTD seva ………Seva chesadhi ….Tara ki ?
Kalam………..Manam ………Kulam…………Pradham ?
K…. velugula ?? Samajam lo Cheeda purugula ??
Veeri battalu vippi ……Prapanchaniki veeri Gajji choopinchandi.
Wake up the 95% public in AP.
Praja prathiindihula ……….Veedhi rowdy la ??
http://www.sakshi.com/news/andhra-pradesh/ap-assembly-failed-to-discuss-public-issues-223083?pfrom=home-featured-stories