2005-2009 మద్య హైదరాబాద్ అత్యధిక విస్తరణ
తెలుగుదేశం పార్టీ అధినేత కాని, ఆ పార్టీ నేతలు కాని హైదరాబాద్ ను తమ హయాంలోనే అబివృద్ది చేశామని ,అప్పుడే ప్రగతి జరిగిందని చెబుతుంటారు.దానిలో కొంత వాస్తవం ఉండవచ్చు.
కాని 2005 నుంచి 2009 వరకు హైదరాబాద్ విస్తరణ అత్యధికంగా జరిగినట్లు ఒక పరిశోధన వెల్లడించడం విశేషం.రాజకీయ కోణంలో వారు పరిశోధన చేయలేదు.1970 నుంచి ఇంతవరకు హైదరాబాద్ విస్తరణపై జెఎన్ టి యు కు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. ఆ వివరాలను ఒక పత్రిక లో ప్రచురించారు.
వాటి ప్రకారం 2005 నుంచి 2009 వరకు అత్యధికంగా హైదరాబాద్ నగరం విస్తరించింది.ఆ లెక్క ప్రకారం ఆ సమయంలో సుమారు1463 హెక్టార్ల మేర హైదరాబాద్ లో ఆవాసాలు పెరిగాయని పరిశోధకకులు తేల్చారు.ఆ తర్వాత కాలంలో ఇది తగ్గింది. అయితే ఏడాదికి సుమారుగా మూడువందల హెక్టార్ల మేర హైదరాబాద్ విస్తరణ జరుగుతోందని అంచనా వేశారు.ముఖ్యంగా ఈశాన్య దిశలోను, వాయవ్య దిశలో నగరం పెరిగింది.డాక్టర్ సి.ఆర్.ప్రకాష్ ఆద్వర్యంలో ఈ పరిశోధన జరిగింది.
http://kommineni.info/articles/dailyarticles/content_20150628_2.php?p=1435487687191%5D
వోటుకు కోట్లు-బాబు పాలన -టంకశాల అశోక్, సీనియర్ జర్నలిస్టు
Key Points:
గత ఏడాదిగా AP ప్రజలు సంతోషంగా ఏమీ లేరు. అది చాలదన్నట్లు ఓటుకు నోటు కేసు బయటకురావటంతో నాయకత్వంపై గౌరవం అకస్మాత్తుగా తగ్గింది. ఈ రెండు అంశాలు కలగలిసిన దాని ప్రభావం ఏ విధంగా ఉందో తెలియాలంటే అక్కడి సామాన్యులతో మాట్లాడాలి. చంద్రబాబును ఓటు-నోటు కేసు తక్షణ ప్రమాదం కాగా, ఇటువంటి జమిలి ప్రభావం అంతకుమించిన దీర్ఘకాలిక, రాజకీయ ప్రమాదంగా రూపుతీసుకుంటున్నట్లు ప్రజలతో మాట్లాడటంవల్ల అర్థమవుతుంది.
ఓటుకు నోటు కేసు పరిణామాలు ఏ విధంగా ఉండగలవో ఎవరూ చెప్పలేరు. దాని మూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో చంద్రబాబుకు పరువు నష్టం ఇప్పటికే జరిగిపోయిందన్నది వాస్తవం. అది ఎంత తీవ్రస్థాయికి చేరిందంటే, ఒకవేళ రేపు కోర్టు కేసులనుంచి తను విముక్తుడు అయినప్పటికీ సామాజిక పరువునష్టం నుంచి తేరుకోగల అవకాశాలు కన్పించటం లేదు. ఇక కేసు పురోగతి, పైన అన్నట్లు ఎవరూ చెప్పగలది కాదు. కాని అది మాసాలపాటు, లేదా సంవత్సరాల తరబడి, సాగుతూనే ఉంటుంది గనుక మానని గాయంవలె సలుపుతుంటుంది. అది చట్టపరమైన కోణం కాగా, రాజకీయ ప్రయత్నాలతో సమస్యను వదలించుకోగల అవకాశాలు దాదాపు అంతరించిపోయినట్లు ఈసరికి కనిపిస్తున్నది.
మరొకవైపు బిజెపికి టిడిపి ఒక అకాలీదళ్ వలెనో, శివసేన వలెనో దీర్ఘకాలంపాటు ఆధారపడదగ్గ మిత్రపక్షమనే రికార్డు ఏమీలేదు. టిఆర్ఎస్ కనీసం వర్తమానంలో వైరిపక్షం కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో స్వయంగా బిజెపి భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించినపుడు, ఈ కేసులో ఏదో ఒకవైపు మొగ్గటంవల్ల కలిగే అదనపు లాభం లేకపోగా నష్టాలు ఎక్కువ. కనుకనే రెండు రాష్ట్రాలలోని బిజెపి శాఖలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి
గత ఏడాదిగా సాగిన పాలన ప్రజలకు ఉత్సాహజనకంగా లేకపోవటం. అది ఉత్సాహకరంగా ఉన్నట్లయితే నాయకుని పట్ల బంధనాలు పెరిగి, తనకు కష్టం వచ్చినపుడు సానుభూతిగా మారేది. అది నిర్హేతుకమైన సానుభూతి అని తెలిసినప్పటికీ మనిషి స్వభావం, వ్యవహరణలో కొంత సంక్లిష్టత ఉంటుంది గనుక, వాటికి తమ నిత్యజీవితంతో సంబంధం ఉంటుంది గనుక, అటువంటి నిత్యజీవిత సమస్యలలో తమకు మేలుచేసిన నాయకుని పట్ల కృతజ్ఞత ఏర్పడుతుంది. ఆ భావన ఆ నాయకుడు తప్పుచేసినప్పటికీ సానుభూతిగా మారుతుంది. చంద్రబాబుకు గత ఏడాది కాలంలో అటువంటి భూమిక, కృతజ్ఞత ఏర్పడలేదు.
ఇది ఒక వౌలిక కారణం కాగా, రెండవది ఓటుకు నోటు ఆరోపణలలోని బలం. కేవలం మాటల ఆరోపణలు అయితే వాటిని ప్రజలు పట్టించుకోకపోయే వారు. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల ఒకప్పుడు ఉండిన వ్యతిరేకత తగినంత తగ్గినా ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కనుక మాటలు ఆరోపణలు అయి ఉంటే కొట్టివేసేవారు. కాని వీడియోటేపు, ఆడియో టేపు అన్నవి వారిని బాగా ప్రభావితం చేయగా, ఆడియోలోని స్వరం తనది కాదని చంద్రబాబు ప్రకటించకపోవటం ఆ ప్రభావాన్ని తిరుగులేనిదిగా మార్చింది.
ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రల గురించి చెప్పనక్కరలేదు. విభజన అనంతరం వారిలో దక్షిణ కోస్తావాసులకన్న స్తబ్దత ఎక్కువైంది. భవిష్యత్తు గురించిన సందేహాలు పెద్దపెద్దగా కన్పిస్తున్నాయి. నిజానికి విభజన చట్టంలోగాని, టిడిపి ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికలు, బడ్జెట్లలో గాని వారికోసం తగినన్ని ఉన్నాయి. కాని సందేహాలన్నీ అమలుకు సంబంధించినవి. అమలు వివిధ పరిస్థితుల కారణంగా సమయం తీసుకుంటుందన్నది కాదనలేనిది. అయినావారు గత కాలపు అనుభవాలను మరిచిపోలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య ఓటుకు నోటు కేసుపై వీరి ఆలోచనలు నాయకత్వానికి అనుకూలమైన విధంగా కన్పించటం లేదు.
బాబు దెబ్బకు అబ్బా అంటున్న రైతాంగం
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=3148332
YS Sharmila in Rangareddy …..
Chedharani Athma viswasam ….Aluperagani Praja Poratam
Mata thappani kutumbham .
http://epaper.sakshi.com/apnews/Ranga_Reddy/02072015/1
Johar YSR ….your fighting spirit is kept alive by your children.
Thandrini champina vyakthi kumarudiki …pillani iccha ee rojullo
Thandri asayalanu sajeevam ga vuncha …iddharu biddalu vunna ..aa janma dhanyam .
Some act and some live the character …
రుణమో రామచంద్రా
– రెన్యువల్ చేసుకోవాలని బ్యాంకర్ల మెలిక
– రుణమాఫీ అమలు తీరుపై రైతుల ఆవేదన
– స్కేల్ ఆఫ్ ఫైనాన్స్తోనూ సమస్యలు
ప్రజాశక్తి ప్రతినిధి – తిరుపతి జోన్
ఖరీఫ్ రుణాల కోసం రైతులు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు. పాత అప్పు అలాగేవుంటే కొత్తరుణం ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని చెబుతున్నారు బ్యాంకు అధికారులు. వడ్డీ భారం పెరిగిపోతుందని తెలిసినా… మాఫీపై ఆశతో రైతులు రెన్యువల్కు రైతులు సిద్దపడటంలేదు. అయినా వాణిజ్య బ్యాంకులు వారిని ఒప్పించి రెన్యువల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామన్న ప్రభుత్వం… ఒక్కో కుటుంబానికి రూ. 1.50 లక్షలకు పరిమితిపెట్టి తొలిదశలో 20 శాతం మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన సొమ్ము మరో నాలుగు దశల్లో జమ చేస్తామని హామీ ఇచ్చింది. ఇంతలోపు వడ్డీ భారం తప్పించుకు నేందుకు మిగిలిన అప్పును రైతులు చెల్లించాలని సూచించింది. కనీసం రెన్యువల్ చేయించుకోమని కోరింది. అయితే మాఫీకి సంబంధించిన మిగిలిన నాలుగు దశల సొమ్ము వస్తుందో రాదో అనే భయంతో మిగిలిన అప్పును చెల్లించేందుకు రైతులు సిద్ధపడలేదు. రెన్యువల్ చేయించుకోడానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా సమస్యగా మారింది. గతంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్(రుణ పరపతి)ని పట్టించు కోకుండా రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు… ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలో అంతే ఇస్తున్నాయి. దీంతో రెన్యువల్ చేయడానికి బ్యాంకులు సిద్ధపడినా…అప్పుకు సరిపడా రుణం వచ్చే పరిస్థితి లేదు. రెన్యువల్ చేయించు కోవాలంటే… ఎంతో కొంత బయట అప్పు చేయాల్సిన అని వార్యత. మరో వైపు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న రైతులు లక్షల మంది ఉన్నారు. వీరూ రెన్యువల్ జోలికి వెళ్లడం లేదు. ‘మా బ్యాంకులో 20-25 శాతం మంది రైతులు మాత్రమే రుణాలు రెన్యువల్ చేయించుకున్నారు. ఇంకా 75 శాతం దాకా చేయించుకోవాలి’ అని చిత్తూరు జిల్లా మదన పల్లి సప్తగిరి బ్యాంకు మేనేజరు ఒకరు చెప్పారు.
ఇదీ నారావారిపల్లి రైతుల కథ…
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారా వారిపల్లికి చెందిన 31 మంది రైతులు చిత్తూరు జిల్లా ఐతేపల్లి పిఏసిఎస్లో పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో 27 మందికి రుణమాఫీ వర్తించింది. 31 మందిలో ఏ ఒక్కరూ పాత రుణం రెన్యువల్ చేసుకోలేదు. దీంతో కొత్త రుణం తీసుకునే అవకాశం లేకుండాపోయింది. నారావారిపల్లి పంచాయతీ కేంద్రంగా ఉన్న కందులవారిపల్లిలో 30 మంది రైతులు అప్పుతీసుకోగా నలుగురు మాత్రమే రెన్యువల్ చేయించుకున్నారు. పిఏసిఎస్ పరిధిలో మొత్తం 634 మంది రైతులుంటే…347 మంది రైతులకు రుణమాఫీ వర్తించింది. మాఫీ వర్తించినవాళ్లుగానీ, వర్తించనివాళ్లుగానీ 112 మంది రెన్యువల్ చేసుకున్నారు. మాఫీ కోసం దరఖాస్తు చేసుకుని ఇంకా ఎదురుచూస్తున్నవాళ్లు 159 మంది ఉన్నారు. రుణాల మంజూరు, రెన్యువల్ ఎలా జరుగుతోందో చెప్పడానికి నారావారిపల్లి రైతులే నిదర్శనం.
http://www.prajasakti.com/Content/1650914
Boss in Tirupathi …..
Lord Venkateswara ……..please forgive some people for their sins because they have never been taught about ethical values in life and they do not teach their children either. All they know and talk about is caste and money . They sadly resort to any means to loot others and then project themsleves as Andhra Hazares.
Pls beware they will come to pray to you often and some of them wanted to be TTT chairmans as well to do service to you !!
http://www.sakshi.com/photos/news/album-pranab-mukherjee-in-tirumala-2756?pfrom=home-top-photos
Bhagavanthuda ….kondharni andhuku puttisthavu ??
బాబుకు భయపడే గవర్నర్ విందుకు కేసీఆర్ డుమ్మా-చిన నిప్పు
దేవుడా, ఇటువంటివి ఎన్ని వినాల్సివస్తుందో?
KCR …..,,,”ee magadini 15 years nundi choosthunna”
YSRCP team continue their foot print in Telangana .. it will definitely contains some votes .. going forward ….consolidations will happen some other time…
పుష్కరాల్లో ‘నారాయణ’ మంత్రం-1200 కోట్లు హాంఫట్
పుష్కర పనుల్లో అవినీతిపై ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి.
దేశంలోనే అతిపెద్ద ఘాట్ గా చెప్పుకుంటున్న చోట కూడా బీటలు వారి బండారం బయటపడడం అధికారయంత్రాంగాన్ని ఖంగుతినిపించింది. ఇక సుందరీకరణ పేరుతో సాగుతున్న పనుల్లో కూడా అవినీతి గోదావరి వరదను తలపించడం చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది.
1200 కోట్ల రూపాయల పుష్కరాల ఖర్చులో పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతోందని రాజమండ్రి వాసులు చెవులు కొరుక్కుంటున్నారు. అన్నింటికీ మంత్రిగారితో పాటు ఆయన చలవతో వచ్చిన ప్రత్యేక అధికారి పాత్రే అత్యధికమన్న వాదన కూడా ఉంది.
http://updateap.com/minister-narayana-oneman-show-in-godavari-pushkaralu/
YSJ has been around for some time .. Time to project some positives like Making MLAs to resign when they left congress. 2 Not indulging in Vote for cash 3. Liquor ban 4. Not using obscene and indecent words when criticising Political opponents. etc
You are right Murthy garu . We have to highlight our positives before we higlight others negatives and let the people judge for themselves.
Jagan always addresses Babu as “chandhra babu naidu garu”
Where as some educated caste fanatics from KDP have lost even the basic deceny and call him “Jagan gadu”. This shows how cheap these people are . Poor PK does not know that these fanatics call him and his brother as “PK gadu” and “Chiru gadu”.
We have to take this into the public.
Idhii Mana Prajasamyam.
పగిలిపోయే వార్త
రేపో ఎల్లుండో సుప్రీం కోర్ట్ లో రేవంత్ కు బెయిల్ పై కేసు వేయనున్న ACB
Difficult to get bail vacated
I think, this is closed chapter. But, useful for us as weapon in future debates etc, where people cant point fingers at YSRCP.
our leaders should be aggressive to comeup with nice argument and theory from this episode and counter 1lac crore theory.
న్యాయస్థానాలను బాబు ప్రభావితం చేసినంతగా ఎవరూ చేయలేరు అని ఇండియా టుడే చెప్పింది- లాయర్ రంగారావు
పట్టపగలు 5 కోట్లు లంచం ఇస్తూ పట్టుబడ్డా నెల రోజుల్లోనే బెయిల్, కేవలం అభియోగాల మీద 18 నెలలు ప్రతిపక్ష MP జగన్ కు బెయిల్ ఇవ్వలేదు.
బాబు మీద అవినీతికి ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి అని రాష్ట్ర హై కోర్ట్ విచారణకు ఆదేశిస్తే ఇంకో కోర్ట్ ఇవి పాత కేసులు కాబట్టి కొట్టేస్తున్నాఅని చెప్పింది
ఒక కోర్ట్ జయ లలిత దోషి అంటుంది ఇంకో కోర్ట్ కాదు అంటుంది
జయలలిత మీద కంటే ఎక్కువ అవినీతి ఆరోపణలు ఉన్న కరుణానిధి మాత్రం కోర్ట్ మెట్లు కూడా తొక్కలేదు.
ఏంటో మనలాంటి సామాన్యులకు అర్ధం కాదు సుమీ!
Note:పొరపాటున కూడా కామెంట్స్ పెట్టకండి!
Not 18 Months, 16 months
పార్టీ పరువు పోయింది, వరంగల్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ వద్దు -బాబు తో L రమణ ఎర్రబెల్లి
అసలు BJP ఎప్పుడో చెప్పింది మేమే పోటీ చేస్తాం అని మీకు అంత సీన్ లేదు తమ్ముళ్ళూ
TDP to stay away from Warangal LS bypoll
http://epaper.thehansindia.com/532268/THE-HANS-INDIA/30-Jun-2015#page/1/2
YCP NRI లకు కు విజ్ఞప్తి
రాత్రి 11.30 కి TV5 లో ప్రవాసాంధ్ర, 12 గంటలకు TV9 లో వారధి అని NRI ల కోసం ప్రోగ్రామ్స్ వస్తాయి
అందులో రాజకీయ నాయకులను పిలుస్తారు. నెలలో మహా అయితే ఒక్క YCP నాయకుడిని పిలుస్తారు మిగితా వాళ్ళంతా TDP ,BJP నాయకులే ఎక్కువగా ఉంటారు.
TV5 ప్రవాసాంధ్ర లో వచ్చే విలేఖరి CS రావు(C సుబ్బా రావు చౌదరి) మరియు TV9 లో వచ్చే విలేఖరులు సహజంగా TDP ని పెద్దగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయరు
ఉదాహరణకు మొన్న ఒక కాలర్ అడిగాడు TDP నేత ను “మీరు YCP MP SPY రెడ్డి ని , కొత్తపల్లి గీత లను ఎలా చేర్చుకున్నారు అని” దానికి ఆ TDP నాయకురాలు మేము చేర్చుకోలేదు అని అబద్దం చెప్పినా కూడా టీవీ 5 విలేకరి CS రావు పొరపాటున కూడా TDP చేర్చుకుంది అని చెప్పలేదు
దాదాపు సగటున ప్రతి రోజూ ఒక 10 మంది కాలర్స్ ప్రశ్నలు అడుగుతారు అందులో ఉదయ్ అనే కాలర్ మాత్రం TDP చేసే తప్పులను ఎత్తి చూపుతాడు, లక్ష్మి అనే కాలర్ YCP కి అనుకూలంగా మాట్లాడుతుంది మిగితా 8 మంది TDP మద్దతుదారులు
దాదాపుగా ఆ రెండు టీవీ లలో షో TDP కి అనుకూలంగా సాగుతుంటుంది
మరి YS అభిమానులు చాలామంది ఉన్నారు కదా US లో వాళ్ళు కూడా ప్రశ్నలు వేస్తె బాగుంటుంది అని నాభిప్రాయం. అందరికీ వీలుపడక పోవచ్చు అయినా అప్పుడప్పుడు అయినా ప్రయత్నించండి
అలాగే మేధావుల ముసుగులో C నరసింహ రావు (చౌదరి) (మానసిక విశ్లేషకులు)
చలసాని శ్రీనివాస రావు (చౌదరి)(ఆంద్ర మేధావుల సంఘం అద్యక్షుడు )
కామెడీ హీరో శివాజీ (చౌదరి) టీవీ షో లలో TDP కి భజన చేస్తుంటారు ,ప్రశ్నించండి వారిని
ఒక పద్దతి ప్రకారం TDP పార్టీ వాళ్ళు రోజూ వచ్చి బాబు కు అనుకూలంగా మాట్లాడుతారు
ఎవరికి వారు తనవంతు కృషి చేస్తే మంచిది అని నా అభిప్రాయం
This brave muslim tried to stop the fanatic who killed innocent people …
http://www.dailymail.co.uk/news/article-3143043/Pictured-moment-hero-hotel-worker-came-10-yards-Tunisia-gunman-ran-beach-massacre.html
If he could do that , then other ethical people in AP could stop fanatics in AP too .
I will sit in front of PK’s house ………VH
http://www.sakshi.com/news/telangana/v-hanumantha-rao-to-protest-pawan-kalyan-at-house-252943?pfrom=home-top-story
http://www.sakshi.com/news/telangana/acb-caught-irrigation-deputy-executive-engineer-252779
If a govt employee is caught taking bribes,ACB acts tough and sends them to prison.But if big guys are involved in buying legislators,ACB thinks twice to arrest them.I request govt to either go after the big guys or drop cases against govt employees who were involved in bribes below 100000 on humanitarian grounds.
నిప్పు:నేను ఆంధ్రా హజారే
గడ్డం సింగ్:నేను ఆంధ్రా మండేలా ఆ అ అ
బ్రహ్మి:దీనెమ్మ జీవితం,నేను దూకుతా!
From Srinivasa Rao Bora
నోట్….: ఇది కేవలం అందరినీ నవ్వించడానికి చేసిన చిరు ప్రయత్నం….
ఇందులోని పాత్రలు అంతా కల్పితం…. ఎవరినీ ఉద్దేశించినవి కావు….!!
*****************************************************************************
“తెగేదాకా లాగొద్దు….. అది ఎవరికీ మంచిది కాదు”….:@ పేకేజీ రత్నం
మీకేం రా బాబు…. ప్రతోడు…. సోషల్ మీడియాలలో
అవనీతి చేస్తూ పట్టుబడ్డ వాళ్ళని బొక్కలోకి తోయండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు….
మొన్న ఎలెక్షన్స్ టైములో ఇస్తానన్న పేమెంట్ ఇంకా పూర్తిగా నాకు రాలేదు…..
ఇప్పుడు హఠాత్తుగా ఆయనని బొక్కలోకి తోస్తే….
నా బ్యాలెన్స్ పేమెంట్ ఎవరిస్తారు….???
ఇంక మాలోకం సంగతి మీకు తెలిసిందే….!!
అందుకే మళ్ళీ చెబుతున్నా…. “తెగేదాకా లాగొద్దు”…..(మీకు దండం పెడతా….)
కెసిఆర్ కు బంపర్ ఆఫర్
ఎంతో కాలంగా చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటున్న మా నిప్పును వోటుకు కోట్లు కేసులో జైలు కు పంపిస్తే తెలంగాణా లో ఇప్పటికీ 20% ఉన్న YS అభిమానులు వచ్చే ఎన్నికల్లో మీకే ఒటేస్తారు, మీరే నెక్స్ట్ CM కూడా. ఆలోచించుకోండి!
PK is Babu’s paid artiste …….Ambati garu.
@ PK garu ……Public wants to know how many crores Babu pays for each Mango basket he gets from you ??
Mamidi pandla atalo……mee fans ni Aratipandlu cheyakandi pls ….
http://www.greatandhra.com/politics/gossip/pawan-is-chandra-babus-paid-artiste-67195.html
Beware of the yellow fantics who tried to crush your brother and family for twenty odds years . They are snakes in the grass.
ఎక్కడైనా బాబు ను ఓడించగలం కాని అక్కడ మాత్రం ఓడించలేము-లాయర్ శ్రీ రంగరావు
ముత్తయ్య ఒక కేసులో ముద్దాయి, పండక్కి వచ్చిన అల్లుడి లాగా పక్క రాష్ట్రం లో హాయిగా ఉన్నాడు అయినా సరే అతన్ని పట్టుకోకూడదు అంటున్నాయి కోర్ట్ లు
ఇంక TDP MLA సంద్ర వెంకట వీరయ్య చెప్పిందే వేదం
ACB నోటీసు లు ఇస్తే వచ్చి సహకరిస్తా అని చెప్పిన పెద్ద మనిషి నోటీసు ఇవ్వగానే అనారోగ్యం అంటూ ఎక్కడికో వెళిపోయాడు అతను ఎక్కడ ఉంది కూడా చెప్పలేదు
అందరూ వైద్యం కోసం హైదరబాద్ వస్తే అయన మాత్రం ఆంధ్ర కు వెళ్ళాడు
హిందూ పత్రిక విలేఖరి అతన్నిరాజమండ్రి లోని బొల్లినేని చౌదరి హాస్పిటల్ అతిధి గృహం లో మాట్లాడాడు కూడా, అదే సామాన్యులకు అయితే ఇలా జరిగేదా?
నాలాంటి సామాన్యులకు అసలు అర్ధం కాదు ఈ న్యాయ శాస్త్రం సుమీ !
Note:దయచేసి ఎలాంటి కామెంట్స్ పెట్టకండి
[స్టీవెన్సన్ కేసు- ఛీఫ్ జస్టిస్ నిర్ణయిస్తారా
తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ క్వాష్ పిటిషన్ ఇప్పుడు హైకోర్టు చీప్ జస్టిస్ ముందుకు వెళ్లబోతోంది. జడ్జి శివశంకర్ రావు ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ, తదుపరి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ విచారణపై నిర్ణయం తీసుకుంటారని అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది.
జడ్జి వ్యక్తిగతంగా తీసుకుని కేసును కొట్టివేయడమే కాకుండా, ఎదురు స్టీవెన్సన్ పై కేసు పెట్టడం సరైన పద్దతి కాదని టివీలలో మాట్లాడిన కొందరు న్యాయవాదులు వ్యాఖ్యానించారు. ఒక అవినీతి కేసులో నిందితుడైన జెరుసలెం మత్తయ్యకు కోర్టు స్టే ఇవ్వడం, ఆ తర్వాత ఎసిబి ని వాదనకు సిద్దమవ్వాలని ఒత్తిడి చేయాలనడం వంటివి అనుమానానికి దారి తీసిందని, అందువల్లే స్టీవెన్సన్ ఈ జడ్జి ఈ కేసు వినరాదని పిటిషన్ వేశారని అన్నారు.
అయితే ఇక్కడ జడ్జి కూడా కొన్ని సందేహాలు తీర్చి ఉంటే బాగుండేదేమో.సీరియల్ లో 158 గా ఉన్న కేసును ఎందుకు ముందుకు తీసుకురావల్సి వచ్చింది? అవినితి కేసులో నిందితులకు తదుపరి ఉత్తర్వుల వరకు అంటూ స్టే ఇవ్వవచ్చా?వేరే రాష్ట్ర ప్రభుత్వ ఎజి దీనిలో జోక్యం చేసుకోవచ్చా?ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉంటే ఫర్వాలేదు.సాధారణంగా ఏ జడ్జిపైన అనుమానం వచ్చినప్పుడు వైదొలగడానికి ప్రదాన్యం ఇస్తారు.కాని ఇక్కడ జడ్జి ఎదురు కేసు పెట్టడం విశేషం.మరి ఛీప్ జస్టిస్ ఈ కేసులో ఎలాంటి నిర్ణయం చేస్తారన్నది కొత్త ట్విస్టుగా ఉంది.
http://kommineni.info/articles/dailyarticles/content_20150629_17.php?p=1435563039926%5D
Note: No comments please
CV Anna ,
I understand we must say big NO for undemocratic comments …
I know we must respect courts .. But Courts must protect the Constitution basic rights which given to common people …
Why This specific scenario Judges are acting against Stephenson went to personal level . Instead he clarifies what scenario he took the case . ..
People should be vocal on specific cases to get bottom of it …
http://www.deccanchronicle.com/150627/nation-current-affairs/article/hyderabad-growing-300-hectares-year
NTV ప్రసారాలను పూర్తిగా, సాక్షి ని పాక్షికంగా బంద్ చేయించిన నిప్పు
ఆ విధంగా కేబులో ఆపరేటర్ లకు అనధికార ఆజ్ఞలు
భజన చానళ్ళు TV9, ABN, MahaTV, CVR ,… లను మాత్రమే ప్రసారం చేస్తారా?
AP lo …..Prajaswamyama ….lekha…Paccha Kulaswamyama ??
http://namasthetelangaana.com/Editorial-News-in-Telugu/బాబూ-ఇక్కడ-మేం-బాగున్నాం-1-7-489759.html
Please don’t spread the weed to Telangana for your personal gains.