తహశీల్దారుపై విప్, అనుచరుల దాడి
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న ఫలితం
ప్రజాశక్తి – ముసునూరు
కృష్ణాజిల్లా బలివే గ్రామ పరిధిలోని తమ్మిలేరులో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అడ్డుకున్న తహశీల్దారు డి.వనజాక్షి, రెవెన్యూ సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వ విప్, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు, ఆయన అనుచరులు విక్షణారహితంగా దాడిచేశారు.
మహిళా అధికారి అనే గౌరవం కూడా లేకుండా అసభ్యకర పదజాలంతో దూషించారు. ఈ దాడిలో ఆమె శరీరమంతా గాయాలయ్యాయి. తహశీల్దార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ సురేష్ చెయ్యి గూడ జారిపోయింది. విఆర్ఓలపై కూడా దాడి జరిగింది.
అనుమతి లేకుండా ఇసుక రవాణా ఎలా చేస్తారని ఎమ్మెల్యే అనుచరులను తహశీల్దార్ నిలదీశారు. ఈ విషయం తెలిసిన వెంటనే చింతమనేని ప్రభాకరరావు తన అనుచరులతో అక్కడికి వచి దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్ అయి ఉండి చట్టాలను గౌరవించాల్సింది పోయి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం దారుణమని, ఈ దాడి వెనుక ఏలూరు ఎంపీ హస్తం కూడా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
కొన్ని అక్రమ కట్టడాల కోసం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన అధికారిపైన దాడిచేసిన చింతమనేని ప్రభాకరరావును ప్రభుత్వ విప్ పదవి నుండి తొలగించాలని, ఆయనను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అధికారులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ముసునూరు మండలం తహశీల్దార్ వనజాక్షి పై దాడి జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాజీ చర్చలు జరుగుతుండడం ఆసక్తికరంగా ఉంది.తనపై దాడి చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అయితే బాదితురాలు వనజాక్షి, ఆరోపణలకు గురైన ప్రభాకర్ ఇద్దరూ చంద్రబాబు వద్దకు మీటింగ్ కు రావడం విశేషం. వీరితో పాటు రెనెవ్యూ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు,విద్యాసాగర్ లు కూడా హాజరయ్యారు.ఏ రకంగా రాజీ కుదురుతుందన్నది ఆసక్తికరంగా ఉంది. అయితే గతంలో ఇద్దరు ఫ్యాక్షనిస్టు నేతలను పిలిచి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీ చేస్తే దానిని పెద్ద ఎత్తున చంద్రబాబు విమర్శించారు.ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇసుక మాఫియా ఆరోపణలకు గురైన ఎమ్మెల్యేని కేసులో నుంచి రక్షించడానికి గాను వనజాక్షితో సంప్రదింపులు జరుపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
హ హ హ ఎవరో కానీ బలే పంచ్ ఇచ్చారు
http://www.muchata.com/movies/super-punch-on-bahubali/
ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు బేరం
-వికీలీక్స్లో ఏపీ సర్కారు బాగోతం
-ఓర్టస్ కన్సల్టింగ్ కంపెనీతో ఏపీ ఇంటెలిజెన్స్ సంప్రదింపులు
-సింగపూర్ హ్యాకింగ్టీమ్కు బాధ్యతలు అప్పగించిన ఓర్టస్
-7.5 కోట్లకు ప్రాథమిక అంచనాలు పంపిన హ్యాకింగ్టీమ్
-ప్రభాకర్, మగ్లిట్టా మధ్య మెయిల్స్ను బయటపెట్టిన వికీలీక్స్
-మరోసారి అడ్డంగా బుక్కైన చంద్రబాబు
-ట్యాపింగ్ తీవ్రమైన నేరమని కోడైకూసిన సీమాంధ్ర మీడియా
-వికీలీక్స్ సమాచారానికి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత
-బాబు వ్యవహారంపై భగ్గుమంటున్న తెలంగాణవాదులు
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/chandrababu-naidu-tapping-technology-bargain-purchase-1-2-482581.html
Shameless Boss continues to do shameless acts despite being caught redhanded ….
Paccha jendalu……Pakka dopidilu……..Kammati jeevithalu ?
Finally they die taking nothing but their itch to their graves . What a waste of one’s life ?
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/chandrababu-naidu-tapping-technology-bargain-purchase-1-2-482581.html
నిప్పండీ నమ్మండీ !
[అధికార మాఫియా
అసలే ఇసుక మాఫియా, దానికి అధికార పార్టీ అండ చేరితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వంలో భాగమైన శాసనసభ్యుడు అక్రమాలను అడ్డుకోవాల్సింది పోయి తానే స్వయంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడి ఆనక అడ్డొచ్చిన తహసీల్దార్పై మహిళ అని కూడా చూడకుండా మందీమార్బలంతో విచక్షణారహితంగా దాడి చేయడం ఘోరం. అక్రమ ఇసుక దందాను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి చితక బాదడం దారుణం. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ ప్రభుత్వ యంత్రాంగ మనోనిబ్బరంపై వేసిన వేటు.
ప్రభుత్వ పాలనలో తహసీల్దార్ అంటే సాదా సీదా ఉద్యోగి కాదు. రెవెన్యూ మండలానికి సర్వోన్నత అధికారి. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. పోలీస్ ఫైరింగ్కు ఆదేశాలిచ్చే అధికారం ఉన్న వ్యక్తి. అలాంటి అధికారినే జుట్టుపట్టుకొని ఈడ్చిపారేశారు. ఆమె సెల్ఫోన్ను ధ్వంసం చేశారు. తహసీల్దార్ ముందే రెవెన్యూ సిబ్బందిని బాదారు. తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, రక్షణ కల్పించాలని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని తహసీల్దార్ కంటతడిపెట్టి, సర్కారుకు ఫిర్యాదు చేశారంటే అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్మార్గాల తీవ్రత అర్థం కావట్లేదా? మహిళా అధికారిని ఎమ్మెల్యే చెరబడితే, ఇక సాధారణ మహిళల రక్షణ సంగతేంటి?
మహిళలను ఉద్ధరిస్తామంటున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఇసుక అక్రమ రవాణాకు ఒడిగట్టిన చింతమనేని మామూలు ఎమ్మెల్యే కూడా కాదు. ప్రభుత్వ విప్. కేబినెట్ మంత్రి హోదాలో ఇసుక అక్రమాలకు పాల్పడటమేంటి? అడ్డుకున్న ప్రభుత్వ యంత్రాంగంపై వీధి రౌడీలా గూండాయిజానికి దిగడమేంటి? సర్వత్రా నిరసనలు ఎగసిపడ్డాకైనా సదరు ఎమ్మెల్యేలో ఎలాంటి పశ్చాత్తాపం లేకపోగా దుందుడుకుతనం తన నైజమని నొక్కి వక్కాణించడం మరీ దారుణం. చింతమనేనిపై రౌడీషీట్ సహా 34 కేసులున్నాయి. గతంలో తన ఇసుక అక్రమాలకు అడ్డొచ్చిన ఆర్డిఒ, డిపిఒలపై దాడి చేసిన చరిత్ర ఉంది. ఉన్నతాధికారులపైనే దాడి చేసిన సదరు ఎమ్మెల్యేకి మహిళా తాహసీల్దార్ ఒక లెక్కా? ఇంత నేర చరిత్ర ఉన్న వ్యక్తిని చంద్రబాబు ఎమ్మెల్యేను చేయడమే కాకుండా విప్ పదవి కూడా కట్టబెట్టారంటే అతని అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్లే అనుకోవాలి.
http://www.prajasakti.com/EditorialPage/1654377%5D
వినేవాడు VP అయితే సెప్పేవాడు సెంద్ర బాబే!
1995 లో బాబు CM గా ఉన్నప్పుడే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి కేసు పెట్టారు, నా మీద చాల కేసులున్నాయి, నేనేమి సత్య హరిశ్చద్రున్ని కాదు
-TDP MLA/ విప్ చింతమనేని ప్రభాకర్ చౌదరి
మరి అదే బాబు ఆయనకు MLA టికెట్ ఇస్తారు మంత్రి ర్యాంకు విప్ పదవి ఇస్తారు
మల్లా నేను 35 సం ఆదర్శవంతమైన రాజకీయాకు చేశాను అంటాడు
Don’t post indecent comments
http://www.firsttelugu.com/politics/kcr-strategic-silence-over-revanth-reddy-issue/
రాజకీయాలు » కేసీఆర్ తగ్గుడు వెనుక అసలు వ్యూహం ఇదే!
http://www.firsttelugu.com/movies/kamma-forces-behind-bahubali/
ఒక రెడ్డి కి ఒక చౌదరి కి పెద (రాయుడు) బాబు తీర్పు
[మొన్నటి కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల పోలీంగ్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డికి అక్కడి పోలీస్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ”డోన్ట్ టచ్ మీ” అని డీఎస్పీని ఒక్కమాట అన్నందుకు ఏకంగా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి భూమాను లోపలేసేశారు. అందుకు ఎక్కువ టైమ్ కూడా తీసుకోలేదు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే భూమా బోనులోకి వెళ్లిపోయారు.
సరిగ్గా భూమానాగిరెడ్డికి బెయిల్ వచ్చిన రోజే విచిత్రంగా పశ్చిమగోదావరిజిల్లాలో మహిళా తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి తన అనుచరులతో కలిసి దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా ఇసుక రీచ్లో ఈడ్చిపారేశారు. ఆమె వెంట వచ్చిన సిబ్బంది చొక్కాలు చించి మరీ ఇసుక తరలించుకుపోయారు. ఇది జరిగి 48 గంటల దాటి పోయింది.
సంప్రదాయం ప్రకారం కేసులైతే నమోదు చేశారు గానీ ఇంతవరకు ఎమ్మెల్యేను అరెస్ట్ మాత్రం చేయలేదు. రాష్ట్రంలోని రెవెన్యూ సిబ్బంది మొత్తం ఈ ఘటనపై రగిలిపోతున్నా ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే పోలీసు కనిపించడం లేదు. దీన్నేమనుకోవాలి!. ఒక డిఎస్పీని ”డోన్ట్ టచ్ మీ” అన్నందుకే గంటల వ్యవధిలోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి తాము రాకెట్ వేగంతో పనిచేస్తున్నామని చాటుకున్న ఏపీ పోలీస్ యంత్రాంగం…. చింతమనేని విషయంలో మాత్రం నత్తనడకను ఎందుకు ఎంచుకుంది?.
http://www.newsnarada.com/2015/07/09/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%87%E0%B0%A6%E0%B1%87-%E0%B0%95%E0%B0%BE%E0%B0%AC%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81/%5D
Boss trying to distract the Public from his Corruption case by instigating fights between AP and Telangana ?
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/today-mahaboobnagar-district-bandh-call-1-2-482472.html
Itharula madhya godavalu petti chalikachukovatma …
Kondhariki venna tho pettina vidhya ??
What is the fate of muthiaha qu ash petition
బొగ్గు ,ఇసుకను సైతం వదలని నిప్పు అండ్ కో
ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షి పై TDP విప్ MLA చింతమనేని ప్రభాకర్ చౌదరి దాడి
తమ్మిలేరు వాగులో ఇసుక తవ్వకాలకు పెదవేగి మండలానికి చెందిన డ్వాక్రా గ్రూపు మహిళలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ ముసుగులో కొందరు అధికారపక్ష నేతలు మాఫియా చక్రం తిప్పుతున్నారు. ఇటు పశ్చిమగోదావరి జిల్లా భూభాగంలోనే కాకుండా అటు కృష్ణా జిల్లా సరిహద్దుల్లోనూ తవ్వకాలు ఇష్టారీతిన సాగించడం మొదలుపెట్టారు. దానిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతోపాటు తహశీల్దార్ చొరవ తీసుకొని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించడం తగదంటూ వనజాక్షి గట్టిగా హెచ్చరించారు.
చింతమనేనిపై ఫిర్యాదు చేసిన మహిళా ఎమ్మార్వో..
ఇది గిట్టని చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి హుటాహుటిన అక్కడికి చేరుకొని దౌర్జన్యకాండ సాగించడం ఇప్పుడు పెద్దవివాదానికి దారి తీసింది. చింతమనేని సహా ఆయన అనుచరులపై ఇప్పటికే తహశీల్దార్ ఫిర్యాదుతో కేసు కూడా నమోదయ్యింది. అయితే డ్వాక్రా మహిళల ముసుగులో సాగుతున్న ఇలాంటి అక్రమాలపై పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
http://www.10tv.in/content/Lady-MRO-Episode-Case-files-against-TDP-MLA-Chintamaneni-1827
Gaja Donga …..Reel Hero ….Ntr
Gaja donga …..Real Hero …………….BOSS ?
Nee Illu bangaram kanu…..Naa Illu bangaram kanu …Mana Illu Bangaram kanu ??
http://namasthetelangaana.com/Revanthreddy/sandra-in-remand-sensations-in-the-diary-1-2-482266.html
http://www.sakshi.com/news/andhra-pradesh/rowdy-sheeter-in-tdp-mlas-255814?pfrom=home-top-story
http://www.ndtv.com/india-news/vyapam-scam-exclusive-children-of-judges-bureaucrats-bought-seats-in-private-colleges-779653
Peoples representatives from KDP ??
http://www.sakshi.com/news/district/musunuru-mro-case-filed-on-tdp-mla-chintamaneni-prabhakar-255678?pfrom=home-top-story
http://www.sakshi.com/news/andhra-pradesh/ambati-rambabu-takes-on-chandrababu-and-his-party-mps-255670?pfrom=home-top-story
ఉప ఎన్నికలు లేదా ఇతర ఎన్నికలు సహజంగా అధికార పార్టీ కి అనుకూలంగా ఉంటాయి ఇది ఒక్క AP కె పరిమితం కాదు దేశం మొత్తానికి వర్తిస్తుంది
సాధారణ ఎన్నికల్లో మాత్రమె ప్రజాభిప్రాయం నిజంగా తెలుస్తుంది
YCP వాళ్ళు గెలిస్తే మాత్రం మీకు పనులెలా అవుతాయి ప్రభుత్వం మాది అంటారు ,డబ్బు పంచుతారు అధికార పార్టీకి పోటీగా డబ్బు ఖర్చుపెట్టలేరు
ప్రత్యెక పరిస్తుతుల్లో తప్పిత ఉప ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి
Hi CVAnna ,
My Question to YSRCP Team What ffight we given in Ongloe ..700+ majority is not at all accepted for any opposition party ..
I see as Signal YSRCP missarably going to fail next elections in 2019 in Ongole … Unless there should be Party cadre review meeting for all village level , Madel level and find new member . I never think constitution level meeting will give results ..
Constitution level meetings will give results only after Village level , Mandel level meeting take place for 2,3 successive times .. then Constitution level meetings will work .. else meeting will go like Congress type blaming persons . no one take responsibility of failure .. but leader come out from taking responsibility of failure ..
APJ kalam took responsible for initial Agni failure later emerge as successful scientist .. not only he become successful . he made ISRO successful .. which drive Mars A indian integrated technology satellite ..
We need people in village level soft spoken , Personal Management skills , loves YSR .. atleast 80 % in Party posts .. I am not worried on Sarpanch , MPTC one person is recruit based on party not by MLAS ..
All I Heard till date failure of YSRCP in some places in Guntur was
1) YSRCP team depend on persons instead of YSRCP Party worker Teams
2) MLAS Picks people who opens their car doors not right persons in Village level..
3) No Mandel level leader will be available or projected in YSRCP Team who is working at mandal level .. why I am emphasizing very much its key factor if we works on it ..
All I said I love to work for 2019 for YSRCP Party ..no matter how bad/good shape that time … we are true YSR followers ..
Regards,
Rajasekhara.
Ithara kulalanu vidagotti ……Chali kachukuntunnaru kondharu
You can clearly see this in Prakasam and Kurnool results.
This should be exposed to the Public and every leader across all the parties including Tdp. Let others in Tdp know how KDP is misusing them.
Let PK know how he is being used as a Bakra by yellow fanatics. They will first use him and then abuse him . Boss might also be recording the packages to blackmail PK in the future .
Unless this is made a priority for the next few years this looting will continue.
NLR Why this strategy cannot be used by YSRCP in Guntur, Krishna,WestGodavari Against KDP Batch…. its very simple logic .. but not worth for long term for YSRCP Team…
YSRCP Team ,
Please get some people on board like Anjaneya reddy , vundavalli , some other retired buearocrats ask to roam around and give suggestions to cadre how to deal with police and law ..
More ever these natural person will be helpful for long term to get notice who are doing more over action in govt unnessasary .. since YSRCP is regional party they also come taste dust one time..
where ever TDP Party using service of officers unlawfully . we can identify them .. and make sure we will be careful long term .. atleast for 2019 elections .
YSRCP team give simple logic to all these pacha officers . who ever do over action those will suffer . who will be favor to TDP that’s okay ..
YSRCP Team only success when they represent retired buearocrats to give reports on every incidents to us . get bottom of it . one or two incidents we retard well then everything come in place ..
we can’t compete against ruling party in money power.public mandate is in favor of ysrcp in those 2 dists in 2014 elections.this is common for any party while in opposition.
ఒకటే దోపిడీ బాబూ!
2009 లో తాగిన మత్తులో బాబు బంధువు IMG బిల్లీ రావు(అహోబిల నాయుడు) తాను, బాబు కలిసి ఎలా దోచుకొంది, న్యాయమూర్తులను ఎలా మానేజ్ చేసింది చెప్పిన వీడియో సాక్షి ప్రసారం చేసింది, ఆ వీడియో ఇప్పుడు కోర్ట్ దగ్గర ఉంది.
[Probe into land- allotment deal lands Chandra Babu in trouble.
http://indiatoday.intoday.in/story/andhra-pradesh-probe-into-land-allotment-deal-lands-tdp-chief-chandrababu-naidu-in-trouble/1/192344.html
బాబు ఒక్క IMG భారత్ డీల్ లోనే 8500 కోట్లు సంపాదించాలని ప్లాన్ వేశాడు.
బాబు తన సమీప బందువు అయిన అహోబిల నాయుడు అలియాస్ బిల్లీ రావు కు 2004 లో హైదరాబాద్ గచ్చిబౌలి లో 450 ఎకరాలు, శంషాబాద్ విమానాశ్రయం దగ్గర 400 ఎకరాలు, ఎకరా 50 వేలకు అంటే 850 ఎకరాలను 4.25 కోట్లకు ఇచ్చాడు. బిల్లీ రావు పెట్టుబడి కేవలం 5 లక్షలు మాత్రమే.
2001 లో బాబు సహధర్మచారిణి శ్రీమతి భువనేశ్వరి గచ్చిబౌలి లో ఇదే ఐఎంజి భారత్ కు అతి దగ్గరలో ఉన్న తన 3 ఎకరాలను ఎకరా ఒక కోటి చొప్పున 3 కోట్లకు అమ్మింది.
ఎవరైనా భూమి ఒరిజినల్ ధరకు అమ్మినట్టు రికార్డు లో చూపరు ఎందుకంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ ఫీస్ కట్టాల్సి వస్తుంది కాబట్టి.కానీ వాస్తవమేమిటంటే భువనేశ్వరి అక్కడ ఎకరా 5 కోట్లకు అమ్మింది.
2004 అంటే 3 సం తరువాత ఆ భూమి ఎకరా కనీసం 10 కోట్లు అన్నా ఉంటుంది అంటే బాబు ఎకరా 10 కోట్లు చేసే 850 ఎకరాలని అంటే దాదాపు 8500 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 4.25 కోట్లకు ఇచ్చాడు తన బంధువైన అహోబిల నాయుడు కు.అంటే బాబు ఒక్క ఐఎంజి భారత్ డీల్ లోనే 8500 కోట్లు సంపాదించాలని ప్లాన్ వేశాడు.]
2.రాజధానికి లక్ష ఎకరాలు బిల్లీరావు (Read IMG Bharat అహోబిల నాయుడు) ఎమ్మార్ కోసమేనా? TDP మాజీ MP యలమంచిలి శివాజీ చౌదరి,Oct 7,2014
రాజధాని నిర్మాణంపై స్పష్టతలేని ప్రభుత్వం లక్ష ఎకరాలు సేకరించి బిల్లీరావు, ఎమ్మార్లకు కట్టబెడుతుందా? పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా? అంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నేత యలమంచిలి శివాజీ మండిపడ్డారు
ప్రైవేటు భూములను లాక్కుని రాజధాని నిర్మిస్తామని చెప్పడం సరికాదన్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 23వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, రాజధానిని వాటిలో నిర్మించుకోవచ్చని సూచించారు.
హైదరాబాద్లోని సెక్రటేరియేట్ 22ఎకరాల్లో ఉందని, న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం 20 ఎకరాల్లో ఉందని ప్రస్తావించారు. ఈ లెక్కన చూస్తే రాజధానికి లక్షల ఎకరాలు అవసరంలేదనే విషయం అవగతమవుతుందన్నారు.
రాజధానికి 5 వేల నుంచి 10 వేల ఎకరాలు అవసరమని, తొలిదశలో 1,500 ఎకరాలు కావాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిందని శివాజీ గుర్తు చేశారు.
ప్రైవేటు భూములే కావాలనుకుంటే మంత్రులు, ఎంపీలు, వారి బంధువులు ఇక్కడ కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను తొలుత సేకరించాలని డిమాండ్ చేశారు.
3.లోకేష్ రూ. 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు
వీటన్నింటినీ రికార్డులతో రుజువుచేస్తా.
ఒకే వ్యక్తి నుంచి 125 ఎకరాల భూమి కొన్నట్లు రికార్డులు కూడా ఉన్నాయి.
నిపుణులు లేకుండా తాబేదార్లతో రాజధాని కమిటి ఏర్పాటుచేసి రోజుకోదగ్గర రాజధాని అంటూ బాబు నాటకాలు.రాజధాని కమిటీలో ఒక్కరైనా నిపుణుడు ఉన్నాడా ?రాష్ట్రాన్ని దోచుకొంటున్నారు బాబు అండ్ కో
-దేవినేని నెహ్రూ చౌదరి (విజయవాడ మాజీ TDP మంత్రి, కాంగ్రెస్ మాజీ MLA )]
4.అను కుల వ్యాపార వర్గాల కోసం,రాజధాని పేరుతొ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు , ప్రపంచం లో ఎక్కడా 30 వేల ఎకరాల్లో రాజధాని లేదు.
-CPM రాఘవులు చౌదరి
5.వ్యాపార వర్గాలకు దోచిపెట్టడానికే 30 వేల ఎకరాలు-లోక్ సత్తా JP చౌదరి
6.30 వేల ఎకరాలు అంటే దోపిడీ -వద్దే శోభనాద్రి చౌదరి (మాజీ TDP మంత్రి)
రాత్రి 11.30 ప్రవాస భారత్ ప్రోగ్రాం లో TV5 విలేఖరి పచ్చపాతం
ఎవరో సుబ్బారెడ్డి (బహుషా చౌదరి అనుకుంట) అనే కాలర్ ప్రకాశం, కర్నూల్ జిల్లాలలో YCP కి స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా MLC సీట్లు TDP గెలిచింది కాబట్టి అది జగన్ వైఫల్యం,బలహీనత అని అన్నాడు
దీన్ని బట్టి YCP రోజు రోజుకీ బలహీనపడుతోంది అని అన్నాడు
దానికి టీవీ 5 విలేఖరి CS Rao (సుబ్బారావు చౌదరి) అవును అది జగన్ వైఫల్యం కదా అని సమర్ధిస్తూ తన TDP అభిమానం చాటుకున్నాడు
బరితెగించి ZPTC /MPTC లను కొంటున్నాడు బాబు ,జగన్ ఏమి చేస్తాడు?
మరి AP లో అధికారం లో ఉన్న బాబు తెలంగాణా లో తన MLA లను ఎందుకు కాపాడలేకపోతున్నాడు?
మరి అది బాబు వైఫల్యం కాదా? అధికారం లో ఉన్నోడే కాపాడుకోలేకపోతుంటే ప్రతిపక్షం లో ఉన్న జగన్ ఏమి చేస్తాడు?
మరి CS రావు ఏరోజు కూడా ఇంతమంది తెలంగాణా TDP MLA లు TRS లోకి వెళ్ళడం బాబు బలహీనత కదా అని ఏ TDP నాయకుణ్ణి కూడా ఎందుకు అడగలేదు?
అసలు బాబు అలా YCP MPTC /ZPTC లను కొనడం తప్పు అని చెప్పకుండా అదేదో జగన్ వైఫల్యం అని కాలర్ కు తందానా అనడం ఎంతవరకు న్యాయం CS Rao.
2009-2014 లో 6 గురు TDP పోలిట్ బ్యూరో సభ్యులు, 22 మంది MLA లు TDP ని వదిలి వెళ్లారు మరి అది బాబు వైఫల్యం కాదా?
ఏంటో ఇంత కమ్మదనం! ఎటు పోతున్నాం మనం?
నోట్:దయచేసి ఎలాంటి అమర్యాదకరమైన కామెంట్స్ రాయకండి
I believe in Kurnool. But i have doubts on Prakasam dist.
we are not sure abt YCP chances if ongole corporation elections may happen in a year. We should accept our Failures otherwise same result will come in 2019.We should look otherside of the coin…Pls read Prajasakthi or some neutral paper Jilla editions if you want facts….
Kalthi Palu…………….Kalthi Pacchallu
Kalthi Pathrikalu…….Kalushitha varthalu
Kalthi Manasulu……..Kalthi Manushulu
Kulam musugu lo …95% Public ni dochukuntu …Kammati jeevithalu sagisthunna Gaja dongalau avaru ?? …TV9, TV5, CVR, Etv, ABN etc lo ee topic meedha charcha petta dhammu vundha ???
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/sandra-in-remand-sensations-in-the-diary-1-2-482266.html
MP competing with AP ?
http://www.ndtv.com/india-news/vyapam-scam-exclusive-children-of-judges-bureaucrats-bought-seats-in-private-colleges-779653?pfrom=home-lateststories
Donga Babu la kosam ….Telangana ACB veta
http://www.sakshi.com/news/home-latest-news/acb-hunts-to-cacth-jimmi-babu-for-note-for-case-255527?pfrom=home-top-story