-సేకరించిన విరాళాలపై మాటమార్చిన రాధాకృష్ణ
-వీణావాణీల కుటుంబానికి చేయూతకోసమని నాడు ఉద్ఘాటన
-ఆ చిన్నారుల సర్జరీ ఖర్చుకోసమేనని ఇప్పుడు నాలిక మడత
-అడ్డంగా బుక్కయ్యేసరికి పనికిమాలిన వాదనలు
http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/donations-will-be-collected-on-the-promise-to-change-radhakrishna-1-2-493363.html
సర్కారీ ఘాతుకాలు
జాతికి అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు పెను విషాదం కాగా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానిది పెద్ద ఘాతుకం. ఒక వైపు చంద్రబాబు సర్కారు నవ్యాంధ్ర అభివృద్ధి నమూనా చిత్రాన్ని రంగుల్లో ఆవిష్కరిస్తుం డగా ఇంకో వైపు రైతుల బలవన్మరణాల పరంపర కొనసాగింపు రాష్ట్రంలో నెలకొన్న రెండు విభిన్న ధోరణులకు నిదర్శనం. అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రసీమలో కాడెత్తాల్సిన అన్నదాతలు ఉరితాళ్లకు వేలాడుతున్నా పంట పండించాల్సిన వ్యవసాయదారులు పొలంలోనే పురుగు మందు తాగి విగత జీవులవుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. పైగా తెలంగాణాతో పోలికపెట్టి ఎపిలో తక్కువని ఆత్మవంచన చేసుకోవడం క్షమించరానిది. రైతు ఆత్మహత్య వార్త లేకుండా దినపత్రికలు, టీవీ చానెళ్లు లేవంటే గ్రామాల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో వేరే చెప్పనవసరం లేదు. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారిలో అత్యధికులు కౌలు రైతులే కావడం మరీ ఆందోళనకరం.
ఆదివారం రోజునే ఐదుగురు కౌలు రైతులు చనిపో గా వారిలో ఇద్దరు బాబు కలల రాజధాని ప్రాంతానికి చెందినవారే. దీన్ని బట్టే బాబు అభివృద్ధి జపం ఎంత బూటకమో తెలుస్తుంది. నిరుడు ఎపిలో 160 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి) వెల్లడించే వరకు ఎపిలో అసలు ఆత్మహత్యలే లేవని ముఖ్యమంత్రి బుకాయించారు. ప్రతిపక్షాలు, రైతుల ఆందోళనలతో ఎక్స్గ్రేషియా ఐదు లక్షలకు పెంచినట్లే పెంచి జూన్ 2 ముందు చనిపోయిన వారికి పాత ఎక్స్గ్రేషియా లక్షన్నరేనని మానవత్వం మరిచారు. ఇస్తానన్న ఆ పరిహారానికీ పలు ఆంక్షలు విధించారు. రైతు ఆత్మహత్యలను వ్యవసాయ, రెవెన్యూ, సంక్షేమ శాఖలే కాకుండా పోలీస్ నిఘా వర్గాలతో గుర్తించాలన్న దారుణ నిబంధన పెట్టి రైతుల పట్ల సర్కారు మదిలోని దురభిప్రాయాన్ని బయటపెట్టారు.
http://indianexpress.com/article/opinion/columns/no-proof-required-delhi-and-bihar-elections-spot-the-difference/
Nice analysis on the Bihar elections.
JDU+ 175
NDA 60 !!!
మైసూరా నేతృత్వంలో రాయలసీమ కుంపటి-NTV KSR
అయ్యా కొమ్మినేని శ్రీనివాస్ చౌదరి (KSR) గారూ,
శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ రాజధానిగా వద్దు అని చెప్పిన బాబు అక్కడే పెడుతున్నాడు.అంతేనా అన్నీ అక్కడే పెడుతున్నాడు
ఆఖరికి SV యూనివర్సిటీ మెడికల్ కాలేజీ సీట్స్ లో రాయలసీమ వాటా తీసివేసి ఆంధ్ర వాళ్ళకు ఇస్తే కూడా మీరు ఏ రోజన్నా ఇది తప్పు అన్నారా చౌదరి గారూ
ఆఖరికి TDP అంటే అభిమానం చూపే లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ చౌదరి గారు కూడా అన్నీ రాజధాని లో పెట్టడం తప్పు అన్నాడు కదా!
మీ కృష్ణ జిల్లా ఒకటి బహుంటే చాలున చౌదరి గారూ.
ఇదేమి అన్యాయం అని ప్రశ్నిస్తే మీకు కుంపటి లాగుందా సర్
బాబు CM గా ఉన్నప్పుడే ప్రత్యెక తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇప్పుడు ప్రత్యెక రాయలసీమ, రేపు ప్రత్యెక ఉత్తరాంధ్ర
కులాభిమానానికి కూడా ఒక హద్దు ఉండాలి సర్!!!
http://kommineni.info/articles/dailyarticles/content_20151104_38.php?p=1446657067501
Please take care of kaapu votes ..it is very very imp.
@ Vema reddy / Vema chowdary …
AP is not only about Kapu , Kamma or Reddy …there are millions of other lives at stake and the majority are living in poverty when some shameless dogs are looting the state by helping each other out.
Varu vote vesthene manaki thindi …vaaru mana cinema lu choosthena manaku muddha ….vaaru mana paper chadivithena manaku brathuku.
We need to be human beings first before we talk about caste and votes.
Some Caste fanatics are destroying the peace and harmony in the society for selfish reasons. The day is not far away when their sins will catch up with them and they will all rot in hell. They cannot escape from fate.
Greed for money can turn humans into animals ….
http://www.greatandhra.com/politics/political-news/rajaiahs-daughter-in-law-grandsons-found-dead-after-fire-in-home-70241.html
అమరావతిలో ‘కుల పంచాయతీ’
http://teluguglobal.com/cast-feelings-rises-in-amaravathi-capital-city1234/
మంట రాజుకుంది..ఎన్ని మలుపులుంటాయో?
ఏపీలో మంట రాజుకుంది. బాబు గారి ఓట్ల పంటకు ఎగనామం పెట్టేలా కనిపిస్తోంది. కలకలం సాగుతోంది. కాపుల కదన కుతూహలం ముదురుతోంది. చంద్రబాబు టార్గెట్ గా సామాజికాస్త్రం సిద్ధమవుతోంది. ముద్రగడ, జోగయ్య, కన్నా ..ఇలా వరుసగా వాగ్భాణాలు సంధిస్తున్నారు. కాపు ఆస్త్రాన్ని కాచుకోమంటూ కాలుదువ్వుతున్నారు. బాబుగారి బృందంలో వణుకుపుట్టిస్తున్నారు. గతంలో తమకు అధికారం దూరం చేయడంలో కీలకంగా వ్యవహరించిన తరగతి కుతకుతలాడుతూ ఉండడం మళ్లీ తమకు కష్టకాలం దాపురించిన దానికి సంకేతమా అన్న సందేహాలు వ్యక్తం చేస్తోంది.
కాపునేతలంంతా చిటపటలాడుతున్నారు. నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా హంతుకుడన్న ముద్ర వేస్తున్నారు. వంగవీటి రంగా హత్యోదంతం రెండున్నర దశాబ్దాల తర్వాత ఆయన మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే కావాలంటే పునర్విచరణ జరిపించాలన్న సవాల్ కి ప్రభుత్వం వెనుకంజవేస్తోంది. ఈ వ్యవహారంలో ఏం కెలికితే ఎక్కడకు దారితీస్తుందోనన్న సందేహంతో సతమతమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో గద్దె మీద కూర్చోపెట్టిన వాళ్లే ఇప్పుడు గట్టిగా నిలదీసే పరిస్థితి రావడంతో గొంతులో వెలక్కాయపడ్డట్టవుతోంది. దాంతో అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చడమెలాగా అని బుర్రల బద్దలు కొట్టుకోవాల్సి వస్తోంది. అందులో భాగంగానే వేసిన 100 కోట్ల రూపాయాల కార్పోరేషన్ వ్యవహారం పెద్దగా ఫలించినట్టు కనిపించడం లేదు. బోండా ఉమా లాంటి వారితో భజన చేయింనప్పటికీ సీనియర్ కాపు నేతలకు మాత్రం కడుపుమంట ఏమాత్రం చల్లారినట్టు లేదు.
అందుకే కాపు రిజర్వేషన్ల ఉద్యమం మళ్లీ రాజేయడానికి పెద్ద కసరత్తే జరుగుతోంది. అందులో భాగంగానే రంగా హత్య సందర్భంగా ఆనాటి టీడీపీ ప్రభుత్వం, దాని వ్యవహారాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు తీరును పలువురు ప్రస్తావిస్తున్నారు. ముద్రగడ లాంటి వారయితే చంద్రబాబుకి హత్యా రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు. రంగా హత్య తర్వాత కాపు యువతను కటకటాలు పాలుజేసిన వ్యవహారానికి బాధ్యుడాయనే అన్న చందంగా మాట్లాడుతున్నారు. అప్పట్లో టాడా చట్టం కింద మూడు వేల మందికి పైగా కాపు యువకులను అరెస్టులు చేయించిన సంగతి గుర్తుచేస్తున్నారు. తీవ్రంగా వేధించి, ముప్పు తిప్పలు పెట్టాలరని మండిపడుతున్నారు. ఆ తర్వాత చెన్నారెడ్డి సర్కారు పుణ్యాన ఆనాటి కాపుల మీద పెట్టిన కేసులు తొలగించుకోగలిగామంటూ కాపులకు రెడ్లు కాస్త సానుకూలంగా ఉంటారన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. టెర్రరిస్టుల మీద పెట్టే టాడా చట్టాలు నమోదు చేయడం పదే పదే గుర్తుచేసి ఆనాటి అరాచకాలను యువత దృష్టికి తెస్తున్నారు.
అంతేగాకుండా జోగయ్య పుస్తకంలో ప్రస్తావన నుంచి మొదలయిన ఈ ప్రస్థానంలో ఇప్పుడు చంద్రబాబును సీబీఐ విచారణకు సిద్ధంకావాలన్న డిమాండ్ పెద్ద స్థాయిలో వస్తోంది. కొన్ని చోట్ల ఆందోళన రూపాలతో యువత రోడ్డెక్కే వరకూ సాగుతోంది. ముద్రగడ తో పాటు మిత్రపక్ష నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా అదే డిమాండ్ చేశారు. కార్పోరేషన్ కహానీలు కాదు రిజర్వేషన్లు, రంగా హత్య చుట్టూ కథను నడిపించడానికి కాపు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. జనవరిలో భారీగా కాపునాడు నిర్వహణకు రంగం సిద్దం చేస్తున్నట్టు ఇప్పటికే వెల్లడించారు.
ఈ పరిస్థితులు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆపార్టీలోని కాపునేతలు కూడా మాట్లాడలేని పరిస్థితి తెస్తున్నాయి. చివరకు పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కూడా స్పందించలేని పరిస్థితి. గాలి వంటి కమ్మ నేతలు మాట్లాడడం మరింత నష్టాన్ని తెస్తుందన్న నివేదికలు ఉన్నాయి. ఈ తరుణంలో ఎవరూ స్పందించవద్దంటూ పలువరు నేతలకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. కానీ కాపు నేతలు మాత్రం ఎదురుదాడికి సిద్ధం కావాలని టీడీపీ సంకేతమిస్తోంది. ఇప్పటికే పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు వంటి వారు జగన్ ను టార్గెట్ చేసుకుని మండిపడుతున్నారు. కానీ కాపులను ఎంతవరకూ ఈ ప్రయత్నాలు సంతృప్తి పరుస్తాయన్నది మాత్రం సందేహమే. చంద్రబాబు కు రానున్న రోజులు కాపు కాయడం అనుమానమే.
http://updateap.com/kapu-caste-reunity-on-chandrababu/
బాబు రక్త చరిత్ర-1
1.నన్ను రంగా ను చంపాలి అని చూసాడు బాబు
నన్ను చంపాలని బాబు మనుషులను పంపాడు అని అప్పటి TDP హోం మంత్రి ఇంద్రా రెడ్డి చెప్పాడు.అలాగే మిమ్మల్ని చంపడానికి ఒక టీం బయలుదేరింది జాగ్రత్త అని అప్పటి పోలీస్ కమీషనర్ గన్ మెన్ నాకు ఫోన్ చేసి చెప్పాడు
-కన్నా లక్ష్మినారాయన, Dec 31,2012 with RK , ABN
2.కాపునాడు నాయకుడు వంగవీటి రంగా ను చంపడానికి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని TDP లో దేవాదాయ శాఖ మంత్రి గా చేసిన దండు శివరామరాజు నాతో చెప్పిన వారం రోజులకు రంగా ను చంపారు -హరిరామజోగయ్య
3.అవును రంగా హత్య వెనకాల బాబు ఉన్నాడు-ముద్రగడ
4.మల్లెల బాబ్జి మరణం వెనక మిస్టరీ ఏంటి? మల్లెల బాబ్జి లేఖలు చెబుతున్నదేమిటి? NTR మీద ఉత్తుత్తి హత్యా ప్రయత్నం చేసిన మల్లెల బాబ్జి మరణం వెనక బాబు హస్తం ఉందా?3 లక్షలు ఇస్తాము, NTR మీద ఉత్తుత్తి హత్యా ప్రయతం చేయి అని బాబు చెప్పాడా? ఆ తరువాత బాబ్జి కి 30 వేలే ఇచ్చారా?
ఎన్టీఆర్ గ్రాఫ్ పడిపోతున్నవేల బాబు, ఎన్టీఆర్ కలిసి ఈ నాటకం ఆడారా?
[Letter Bomb
Justice Sriramulu probe results into Babji letters may prove crucial for N.T. Rama Rao -Amarnath K. Menon July 15, 1988
In his quest for dramatic effect, N.T. Rama Rao may finally have gone too far. This is being revealed in an inquiry ordered by the state Government to investigate the death of Mallela Babji, a young man who had assaulted Rama Rao more than four years ago in Hyderabad. The matter took an unexpected turn when two handwritten letters discovered in Babji’s room by the police were made public last fortnight.
One of the letters said that the assault on January 9, 1984, had been stage-managed by Rama Rao to win public sympathy. The Telugu Desam chief had escaped with a two-cm-long cut on his thumb, when Babji, 22 – a self-proclaimed Rama Rao fan – had lunged at him. The attack occurred when Rama Rao was watching the first anniversary celebrations of his ministry in Hyderabad’s Lal Bahadur Stadium.
Babji stated in one of the letters that he was offered Rs.3 lakh to stage the assault. Eventually, however, he was paid only Rs.30,000. The letter also claimed that the entire plan had been drawn up by the chief minister and his son-in-law Chandrababu Naidu. Rama Rao, it said, had even cut his thumb in advance to pretend injury.
Interestingly, the letters were suppressed after they were found by the police and Vijayawada’s Executive Magistrate T.B. Banerji because of the fact that Rama Rao, Naidu and a former police intelligence chief, K. Vijayarama Rao could get involved in the messy affair. The chief minister’s assailant was found hanging from a ceiling fan on November 30 last year in room no 14 of Vijayawada’s Sri Durga Lodge.
The letters were made public on June 11 by Justice Chintala Sriramulu, 62, a former high court judge. Banerji had presented them to Sriramulu, who had been appointed by the state Government three month
From Mr.Srinivasa Rao Bora
(ఒక TDP అభిమాని ఆవేదన)
ఈ రోజున మా మేనమామ శ్రీకాకుళం లో హిరమండలం దరి మారుమూల గ్రామం నుండి మా ఇంటికిరావడం జరిగింది…
ఆయన తనకు ఊహ తెలిసినప్పటినుండి…. NTR అభిమాని… ఆ తర్వాత తెలుగుదేశం అభిమాని….
అటువంటి వ్యక్తి తో సాయంకాలం…. సరదాగా కబుర్లు కలిపి రాజకీయపు తుట్టె కదిపా….
ఏమి మామయ్యా… ఏంటి సంగతి…?? మీ బాబు పాలన ఎలా ఉంది అని అడిగా….!!
ఆయన… ఒరే శీనూ… నిజం చెప్పాలంటే…. ఈడు వచ్చాకా రైతులపరిస్థితి ధారుణంగా తయ్యారయ్యింది రా….
రుణమాఫీ అని ఆశపెట్టి మమ్మల్ని నిండా ముంచాడురా…
క్రిత సంవత్సరం…. డిల్లీ నుండి (కేంద్రం నుండి…) రైతులకు భీమా డబ్బులు వస్తే అది కూడ
ఈడే ఉంచేసుకొని…. అవీ రాకుండా ఈడు ఇవ్వకుండా మమ్మల్ని నట్టేట ముంచాడు రా….
పాపం…. ముసలోళ్ళ పించన్ డబ్బు కూడా సకాలం లో ఇవ్వడం లేదు రా…
అంతకుముందు ఠంచన్ గా రెండు మూడు తారీఖులలో… ఆ రెండొందలైనా అందరికీ అందేది…
ఇప్పుడు ఇరవయ్ మంది దగ్గర లాగి ఎవడికో ఒకడికి (ఆ పార్టీ కి తెలిసినవారికి..) ఇస్తున్నారు…
వెయ్యిరుపాయలు ఇస్తున్నారంట… అదీ ఎప్పుడు ఇస్తున్నారో… ఎవడికి ఇస్తున్నారో తెలియదం లేదు…. మిగిలినవాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడుస్తున్నారు…. !!
ఊర్లలో…. చదువుకున్న పిల్లగాళ్ళు… పనీపాటు చేయలేక… ఈడు ఉద్యోగాలు తీయక…
ఎటూ పనికిరాకుండా పోతున్నారు రా… అందరూ ఆశగా చూశ్తున్నారు రా… ఈడు ఏమైనా ఉద్యోగాలు తీస్తాడా అని… అప్పుడేమో ఇంటికో ఉద్యోగం అన్నాడు… ఆ దొంగమాటలు నమ్మి నిండా మునిగిపోయాము రా…. ఇప్పుడు ఒకొక్కడు లభో దిభో అంటున్నారు… ఏం చెబుతాం… మా ఖర్మ అలా తగలడింది…
ఏమాటకామాట…
ఆ వైఎస్సు…. రైతులకి… మంచి చేశాడు రా….
ఫ్రీ కరెంట్ ఇచ్చాడు… ఆరోగ్య శ్రీ తో ఎంతో మంది ఆపరేషన్లు చేయించుకున్నారు (నీకు తెలుసుగా మీ అత్తకి కూడా వైజాగ్ లోనే క్యాన్సర్ ఆపరేషన్ చేయించా… మా దురదృష్టం… పాపం అది బ్రతకలేదు…)
పిల్లలకి ఫీజులు కట్టాడు… ఉద్యోగాలు ఇచ్చాడు…. ఇళ్ళు ఇచ్చాడు…
రైతులకు మద్దతు ధర పెంచాడు….
కరెంట్/బస్సు దరలు పెంచలేదు…
ఆడబిడ్డలకి ఎన్నో మేళ్ళు చేశాడు…
ఎంతైనా…. వైఎస్ గొప్పోడు రా….
అనవసరంగా…. మా కొరివి ని తెచ్చి నెత్తిన ఎట్టుకున్నట్టుంది రా….
ఎలెక్షన్స్ టైంలో జగన్ ఇంకొంచెం జాగ్రత్త పడి ఉండల్సింది రా…
ఈ కుర్ర ఎదవలు వళ్ళే…. ఆ పవన్ ని చూసి… ఊర్లలో గుడ్డీగా ఓట్లు సైకిల్ కి ఏసేశారు…
ఇప్పుడు ఏడుస్తున్నారు…. రెండేల్లు అయ్యింది…ఒక్క ఉద్యోగం లేదు…
అందరూ ఆ టీచర్ కోర్స్ చేసి… ఖాళిగా ఉన్నారు…!! అని అన్నాడు….!!
పోనీలే మామ… మీ శ్రీకాకుళం ప్రజలు ఎంతైనా అదృష్టవంతులు…
మీ బాబు కళ్ళు ఇంకా మీ ఊరి భూముల మీద పడలేదు…. విజయనగరం వరకూ వచ్చాడు…
రేపో మాపో… మీ మీద పడినా పడతాడు చూశుకోండి…. అని చెప్పి ముగించా….!!
Kulala kumpatla tho kondharu ……Rastranni
Mathala kumpatla tho kondharu …..Desam ni brastu pattisthunnaru .
http://www.ndtv.com/india-news/bjp-leader-attacks-shah-rukh-khan-lives-in-india-heart-is-in-pakistan-1239726?pfrom=home-lateststories
This will only destroy the peace and harmony in the society.
Greed and Materialism will not keep the fanatics happy in life ….
http://www.theguardian.com/commentisfree/2013/dec/09/materialism-system-eats-us-from-inside-out
Resources and development should be equally distributed across the state ….Jagan
http://www.sakshi.com/news/district/ys-jagan-visits-paidi-palem-project-at-ysr-district-288439?pfrom=home-top-story
Kulam …….kulam……Dhanam……dhanam antu jeevitham sagisthunna
Manushulaki / Cheeda purugulaku ..Manava viluvalu anthu pattavu ?
Ntr …died from stress of being backstabbed by his son in law
Anr …cancer
Ramanaidu ….cancer
Ramoji son …cancer
etc etc
What did they take with them ???
బాబు పాలన పై బాబు కులస్తులు ఏమంటున్నారు?
1.బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎక్కువయాయి, అమరావతి కి 5 వేల ఎకరాలు చాలు.మొత్తం అభివృద్ధి అంతా అమరావతి లో పెట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర కు అన్యాయం చేస్తున్నాడు.ముడుపుల కోసమే పట్టిసీమ -లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ చౌదరి
2.అమరావతి అంతా బాబు కోసం, బాబు వెనకాల ఉన్న అయన కులస్థుల కోసమే.
సింగపూర్ జపాన్ కంపెనీ ల పేరిట వచ్చే కంపెనీల్లో TDP MP లకు వాటా ఉంది.
అమరావతి చుట్టు పక్కల భూములు అన్నీ బాబు మనుషులు ముందే కొనేసారు
-అడుసుమల్లి జయ ప్రకాష్ చౌదరి , విజయవాడ మాజీ MLA
3.బాబు ఆదేశాల మేరకే పంట పొలాలను తగలపెట్టారు ,అమరావతి పేరిట దోపిడీ
-మాజీ TDP మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు చౌదరి
4.AP లో లంచగొండి తనం విపరీతంగా పెరిగింది. పట్టి సీమ వేస్ట్, పోలవరం బెస్ట్
-BJP కావూరి సాంబశివరావు చౌదరి (బాలకృష్ణ వియ్యకుడు)
5. రాజధాని పేరిట ఇప్పటికే 2 లక్షల కోట్లు లోకేష్ దోచుకున్నారు-దేవినేని నెహ్రూ చౌదరి
6.అవినీతి కేసులకు భయపడి మోడీ ముందు మోకరిల్లాడు బాబు
-CPI నారాయణ చౌదరి , CPM రాఘవులు చౌదరి, CPI రామకృష్ణ చౌదరి
AP లో విపరీతంగా పెరిగిన లంచగొండితనం.పట్టిసీమ వేస్ట్, పోలవరం బెస్ట్
-BJP కావూరి సాంబశివ రావు (బాలకృష్ణ వియ్యంకుడు)
ఏంటి సర్, నిప్పు ను పట్టుకొని ఆ మాటలేమిటి ?
అయన పాలన అంతా కమ్మ గా ఉంది ఆహా ఓహో అని కుల మీడియా భజన చేస్తుంటే మీరిలా పచ్చి నిజాలు మాటలాడడం ఏమీ బాగాలేదు సర్!!!