– నిజ నిర్ధారణ కమిటీ ముందు సురేష్
– రాజధాని ప్రాంత చెరకు తోట దహనం కేసు
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
తనను చిత్రహింసలు పెట్టి, చెప్పరాని ప్రాంతాల్లో కొట్టి, వేలాడ దీసి… తానే పొలానికి మంట పెట్టినట్లు ఒప్పించారని ఇటీవల మల్కాపురంలో దహనమైన చెరకుతోట యజమాని రైతు గద్దె చంద్రశేఖర్ మేనల్లుడు నూతక్కి సురేష్ వెల్లడించారు. తెలిపారు. గత నెల 23 నుండి ఈనెల 4 వరకు గుంటూరు జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లకు తనను తిప్పుతూ డిఎస్సి, సిఐ, ఎస్ఐ, ఇతర పోలీసు అధికారులు తీవ్రంగా కొట్టారని, తానే తగుల బెట్టినట్లు అంగీకరింపజేసి, దాన్ని సెల్ఫోనులో రికార్డు చేశారని సురేష్ వివరించారు. గద్దె చంద్రశేఖర్, అతని మేనల్లుడు నూతక్కి సురేష్, తండ్రి శ్రీరాములు విజయవాడలో గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ ఈ వివరాలను తెలిపారు. గద్దె చంద్రశేఖరే తనతో ఈ పని చేయించాడని కూడా పోలీసులు చెప్పించారని వివరించారు.
సురేష్ నిజ నిర్ధారణ కమిటీకి వెల్లడించిన వివరాల ప్రకారం… 23న తేదీన సాయంత్రం 3.30 గంటల సమయంలో చంద్రశేఖర్ తన చెరకు తోటను దహనం చేశారని తుళ్లూరు పోలీసుస్టేషన్లో రిపోర్టు ఇచ్చారు. 26వ తేదీ ప్రతిపక్ష నాయకులు జగన్ చూసి వెళ్లారు. రెండు గంటల సమయంలో డిఎస్పి అక్కడకు వచ్చి ముఠా కూలీలను పిలిపించారు. రాత్రి 9 గంటల సమయంలో సురేష్ను స్టేషన్కు రావాలని పోలీసులు కబురుపెట్టారు. రాత్రి ఒంటిగంట సమయంలో స్టేట్మెంట్ తీసుకుని పంపింపేశారు. 28వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో మందడం పోలీసుస్టేషన్కు రావాలని సురేష్కు కబురంపారు. అక్కడ నుండి తుళ్లూరు మీదుగా గుంటూరు పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు. తొలుత పోలీసుక్లబ్కు అక్కడ నుండి ఫిరంగిపురం పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు. మొదటి అంతస్తులో డిఎస్పి, సిఐ, అదనపు ఎస్పి, తుళ్లూరు ఎస్ఐ అచ్చయ్య, కానిస్టేబుళ్లు ఉన్నారు. 10.30 గంటల సమయంలో ఏం జరిగిందని అడగ్గా జరిగిన విషయం తెలిపారు. అలా చెప్పగానే డిఎస్సి, ఇతర కానిస్టేబుళ్ల ఇష్టం వచ్చినట్లు కొట్టారు. చేతులు వెనక్కులాగి తాళ్లతో కట్టి పైకి వేలాడదీశారు. కాళ్లను కూడా కదలకుండా కట్టేసి చెప్పరాని ప్రాంతాల్లో ఇష్ట మొచ్చినట్లు కొట్టారు. భరించలేక ఎలా చెప్పమంటే అలా చెబుతానని అంగీకరించాడు. 29వ తేదీన తెల్లవారుజామున మూడుగంటల సమయంలో పెదకూరపాడు పోలీసుస్టేషన్కు తరలించారు.
అక్కడో రోజుంచి రాజుపాలెం పోలీసు స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి తుళ్లూరు స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ ఉన్నతాధికారుల వద్ద మరోసారి వాంగ్మూలం ఇప్పించారు. నిజం చెప్పాడనే ఉద్దేశంతో రెండో తేదీ ఉదయం 7 గంటల సమయంలో పోలీసుస్టేషన్లో సురేష్ రెండు కాళ్లను చీల్చి అయిదేసి నిముషాలు అలా ఉంచుతూ నాలుగైదుసార్లు చేశారు. ఆ బాధను భరించలేక వారు చెప్పమన్నట్లు చెప్పాడు. దీన్ని సెల్ఫోన్లో రికార్డు చేసి రెండో రోజులు వారి వద్ద ఉంచి నాలుగోతేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో జెడ్పిటిసి బెజవాడ నరేంద్ర, వావిచర్ల వీరాంజనేయులు, ఆలూరి లక్ష్మయ్య సమక్షంలోను విడుదల చేశారు.
http://www.prajasakti.com/Content/1709491
బాక్సైట్పై మాటతప్పిన బాబు
– తవ్వకాలకు జిఓ
– భగ్గుమన్న మన్యం
– తవ్వకాలకు అనుమతి
– 1212 హెక్టార్లు ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగింత
– ప్రక్రియ ప్రారంభించాలనిమౌఖిక ఆదేశాలు
– ఏం చేసినా ప్రజాసంక్షేమం కోసమే : రావెల
– పెదవివిప్పని ఇతర మంత్రులు
‘బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి. పర్యావరణ వేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇంతమంది వ్యతిరేకిస్తున్నా పట్టించుకో కపోవడం దారుణం. జిందాల్, రాస్ఆల్ఖైమా తోనూ చేసుకున్న ఒప్పందాలను తక్షణం రద్దు చేసుకోవాలి. ఏ రూపంలోనూ బాక్సైట్ను ఇక్కడ వెలికితీయడానికి మేం అంగీకరించేది లేదు. స్థానికులతో కలిసి ఉద్యమిస్తాం. గిరిజ నుల బతుకులు నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం. మేం అధికారంలో ఉన్న ప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చిన మాట నిజమే. అయితే, ప్రజాభిప్రాయాన్ని, పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకుని ఆ ప్రతిపాదనను విరమించాం. స్థానిక గిరిజ నుల అభిప్రాయాలను, పర్యావరణ సమస్యల ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదు.’
నవంబర్18, 2010న అనంతగిరిలో ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు
Kulanni …..Kalanni…..addamm pettukuni
Rastranni dochukuntunna ……420’s ?
Please use the Social media to let the world know their true colours.
http://www.greatandhra.com/politics/gossip/complaint-filed-against-abn-radhakrishna-with-press-council-of-india-70307.html
It is 5% Fanatics Vs. 95% Public in AP.
Please spare some time to email the BJP top brass about how Venukayya chowdary and Nara chowdary secretly supress the growth of BJP in AP in the best interest of KDP.
Use spare email accounts if needed.
If we don.’t tell them they will not know the facts.
http://www.bjp.org/organisation/office-bearers
రాయలసీమ కు జరుగుతున్న అన్యాయం పై ఉద్యమించనున్న BJP
(కమ్మని కుల పాలన సర్ ఏమి చేస్తాం?, మీ వెనకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు మొత్తం అభివృద్ధి నిధులు అంతా విజయవాడ లో పెట్టి సొంత కులాభివృద్దికై పనిచేస్తున్నారు)
[ఉద్యమించనున్న రాయలసీమ బిజెపి
రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ ఒక్కొక్కపార్టీ ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇవాళ రాయలసీమకు చెందిన పలువురు బిజెపినేతలు , ఆర్ఎస్ఎస్ నేతలు భేటీ అయ్యారు..రాయలసీమలో సమస్యలు, ప్రస్తుతం పార్టీల అభిప్రాయాలను ఆర్ఎస్ఎస్ ప్రముఖులు తెలుసుకున్నట్లు సమాచారం..రాయలసీమ జిల్లాలకు చెందిన బిజెపి అధ్యక్షులతో పాటు కీలకనేతలతో హైదరాబాద్ లో ఈ సమావేశం నిర్వహించారు..అయితే అధికారపక్షం టిడిపితో జతకట్టి ఉన్నా రాయలసీమ సమస్యలపై రాజీ పడాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ సూచించినట్లు తెలుస్తోంది..నీటి విషయంలోనూ, సంస్థలు, ఉపాధి విషయాల్లో బిజెపినేతలు మిగతా పార్టీల మాదిరిగానే పోరాడండని సూచించినట్లు సమాచారం…కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, కేంద్రం వద్దకువెళ్లడం లాంటివి చేస్తే మంచిదని సూచించినట్లు తెలుస్తోంది..
http://kommineni.info/articles/dailyarticles/content_20151106_33.php?p=1446821732070 ]
బాబు పాలనలో సీమ, ఉత్తరాంధ్ర ప్రజలు రగిలిపోతున్నారు
-శాసన మండలి లో ప్రతిపక్షనేత C రామచంద్రయ్య
కులాభిమానముతో అన్నీ కృష్ణ జిల్లాలో పెడుతుంటే రగిలిపోరూ మరి !!!
ఇసుక లోనే బాబు కు కనీసం 2 వేల కోట్లు అందాయి-మిత్ర పక్షం BJP
రాజధానిలో నారా లోకేష్ కు 2 లక్షల కోట్లు -దేవినేని నెహ్రూ చౌదరి, మాజీ మంత్రి
అమరావతి బాబు కోసం, బాబు వెనకాల ఉన్న అయన కులస్థుల కోసం, అయన బినామీ ల కోసమే -అడుసుమల్లి జయప్రకాష్ చౌదరి ,విజయవాడ మాజీ MLA
పట్టిసీమ పూర్తి చేసి జగన్ నోరు మూయించాం-దేవినేని ఉమా చౌదరి కితకితలు
(మాకు నీళ్ళు రాక పొలాలు ఎండిపోతున్నాయి-క్రిష్ణ జ్జిల్లాTDP MLA వెంకట్ రావు)
అవును నిజమే అక్కడ సీమ లో ఇంద్ర సినిమాలో చిరంజీవి పాట పడినట్టుగా “జల్లు జల్లుమని” నీళ్ళలో జలకాలాడుతున్నారు,పడవలు వేసుకొని భ్రమరావతి వచ్చారు
సీమ సంగతి ఎందుకులే ముందు మీ పక్క నియోజక వర్గం లో నీళ్ళు రావడం లేదు అంటా చూడు ఉమా!!!
వరుసగా కామెడీ నటులు AVS , ధర్మవరపు సుబ్రహ్మణ్యం MS నారాయణ,మాడా లాంటి వాళ్ళు పోవడం వలన ఏర్పడిన లోటు పూడ్చాలని బాబు అండ్ కో ప్రతిజ్ఞ బూనారు అనుకుంటా!!!
మాటకు మాట!!!
కన్నా తండ్రి సైకిల్ పంక్చర్లు వేసుకునేవారు, ఇప్పుడు వందల కోట్లు కన్నా ఎలా సంపాదించాడు -మంత్రి రావెల కిషోర్
(బాబు తల్లితండ్రులు పాలు పెరుగు అమ్ముకొనేవారు మరి ఇప్పుడు బాబు లక్షల కోట్లు సింగపూర్ లో ఎలా దాచాడు ?)
వారాలబ్బాయి కావూరి వేల కోట్లు ఎలా సంపాదించాడు?TDP MLC వెంకన్న
(పేద స్కాలర్ షిప్ మీద చదువుకున్న బాబు లక్షల కోట్లు ఎలా సంపాదించాడు?)
బాబు పెట్టిన బిక్ష వలన సోము వీర్రాజు కు MLC పదవి?TDP MLC వెంకన్న
(BJP పవన్ ల బిక్ష వలన బాబు CM అయ్యాడు)
To add ….
Bezawada lo …..Tea lu andhinchna Ramoji …Vela kotlu ?
Paper boy …….Dramakrishna …….Vandhala kotlu ??
Journalist …….Raviprakash ……..Vandhala kotlu ???
Ila cheppukuntu potha …..Dongala Putta ku anthu ledhu.
Akkada vunna…Okariki …..okaru sahayam chesukuntu ….
Rastranni dochukuntu ….Dorikitha ..Nyasthanam lo “Manvalla” sahayam theesukuntu ….Manava viluvalanu mantakalupuhtunna
Ee………Gajji / Gaja dongala papam pandedhi appudu ??
Crores and Caste will not save us from rotting in Hell.
Exit polls indicate close contest in Bihar after record voter turnout
http://indianexpress.com/article/india/india-news-india/bihar-polls-exit-polls-give-slight-edge-to-grand-alliance/