HYDERABAD: The Chennai ecological disaster has begun to cast its long shadow on Amaravati, the new capital of Andhra Pradesh. Experts are now beginning to think that after all it was not a great idea to locate the new capital in the delta region.
Rethink on Amaravati?
Fallout of Chennai deluge
New Delhi: Will the Ministry of Environment and Forests (MoEF) relook into the environmental clearances given to the proposed capital of Andhra Pradesh, Amaravati, coming up on the banks of Krishna river in view of the Chennai disaster now?
This question is making rounds in the capital with some sections waking up to the potential disaster of such plans following the inundation of Chennai.
Ministry sources point out similarities in comparison and do not rule out a similar situation arising in future in Amaravati, too. The fact that fertile lands are a part of the proposed Capital Region Development Authority area does not augur well for Amaravati, the clearances for which were secured under mysterious circumstances without proper “methods”, officials pointed out. “Political pressure was the key to accord clearances in view of Prime Minister’s presence at the foundation-laying ceremony of Amaravati. The rest is up to the powers that be”, they say.
What is worrying the ministry is the fact that Amaravati could be sitting on a powder keg as going by the plans of the CRDA of the AP government out of 217 sqkm, 127 sqkm was fertile agriculture land and 30-40 per cent of the area was in the river basin itself. The officials are now worried that this could lead to Chennai like situation in future.
“Again, as per the master plan in all 5.99 lakh hectares of fertile land were there in the proposed capital area of 7450 sqkm and if the area was converted into a concrete jungle, would it become another floating city like Chennai” officials wonder.
http://www.thehansindia.com/posts/index/2015-12-06/Rethink-on-Amaravati–191229
@ Donald Trump …
Can you also please ban some narrow minded caste fanatics entering USA to play Tanathandhana and stop them from building statues in
backgardens ?
http://www.ndtv.com/world-news/donald-trump-urges-ban-on-muslims-entering-united-states-1252256?pfrom=home-lateststories
Kula ….Matha …rajakeeyalatho brastupattuthunna desam
http://www.sakshi.com/news/district/beef-tension-in-ou-296343?pfrom=home-top-story
నాగ్ అశ్విన్ రెడ్డి తో అశ్వని దత్ కూతురు వివాహం
JJ హాస్పిటల్స్ అధిపతులైన డాక్టర్ జయంతి రెడ్డి , జయరామిరెడ్డి ల కుమారుడు నాగ్ అశ్విన్ రెడ్డి
తెలుగు సినిమాల స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కూతురు వివాహం హైదరాబాద్ లో రహస్యంగా జరిగిపోయింది. ఎలాంటి హడావుడి లేకుండా ఈ తంతు జరిగిపోవడం ఆశ్చర్యకరం. గతంలో ఆయన కూతురు ప్రియాంక్ దత్, ఎవడేసుబ్ర మణ్యం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రేమించు కుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్ లో ఉండగానే ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా చిగురించిదని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ విషయం పెద్దలకు కూడా తెలియడంతో ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. ఈనేపథ్యంలో నిర్మాత కూతరు పెళ్లి గ్రాండ్ గా చేయనున్నాడని ప్రచారం సాగింది. కానీ ఈరోజు (సోమవారం) హైదరాబాద్ లో వీళ్లిద్దరి పెళ్లి ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరిగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నాగ్ అశ్విన్ అమెరికాలో చదువుకుని సినిమాలపై ఫ్యాషన్ తో దర్శకుడు శేఖర్ ఖమ్ముల వద్ద శిష్యరింకం చేశాడు. తర్వాత ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా మారాడు. నాగ్ అశ్విన్ జేజే హాస్టిటల్ అధినేతైన జయంతి కుమారుడు.
http://madeintg.com/aswini-dut-t-secreat-marriage/
http://www.sakshi.com/photos/events/album-film-producer-aswini-dutts-daughter-wedding-reception-3590?pfrom=home-top-photos
ఆహా ఏమి సుఖం, కిక్కే కిక్కు!!!
(పచ్చ కాపురం-పగలు BJP తో ,రాత్రి కొంత సేపు TRS తో ,కొంత సేపు కాంగ్రెస్ తో!!!)
తెల్ల కాంగ్రెస్-పచ్చ కాంగ్రెస్ బహిరంగ పొత్తు
[నల్గొండలో కాంగ్రెస్ కు టిడిపి మద్దతు- కోమటిరెడ్డి
నల్లొండ జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అబ్యర్ధిగా మాజీ ఎమ్.పి కోమటిరెరడ్డి రాజగోపాలరెడ్డి పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.తమకు ఈ ఎన్నికలో తమకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందని రాజగోపాల్ రెడ్డి ప్రకటించడం విశేషం. ఈ ఎన్నికలలో నాలుగు లేదా ఐదు సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి చెప్పారు.2019 ఎన్నికలకు ముందుగా జరుగుతున్న ఈ ఎన్నికలు సెమిఫైనల్ వంటివని ఆయన అన్నారు. కాగా నిజామాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పోటీచేస్తారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్దం అవుతోంది.
http://kommineni.info/articles/dailyarticles/content_20151207_31.php?p=1449489471589 ]
గ్రేటర్ హైద్రబాద్ పరిధి లో 27 లక్షల బోగస్ వోట్లు ఉన్నాయి-KTR
(బాబు ఆదేశాల మేరకు చాలామంది బాబు వర్గం మనుషులు అటు ఆంధ్రా లో ఇటు హైదరబాద్ లో ఓటర్లుగా ఉన్నారు)
గత 30 సం లుగా బాబు MLA గా ఉన్న కుప్పం నియోజక వర్గం లో 40 వేల బోగస్ వోట్లు తొలగించింది ఎన్నికల కమీషన్.
2004 ఎన్నికలకు ముందు అప్పటి CM బాబు ఒక కోటి బోగస్ వోట్లు చేర్చాడని YS నాయకత్వాన అన్ని ప్రతిపక్షాలు పోరాడితే అప్పటి ఎన్నికల కమీషన్ 45 లక్షల బోగస్ వోట్లు తొలగించింది.
ఎదురుగా పోరాడడం అంటే మా చెడ్డ చిరాకు , మామూలోడు కాదు కదా !!!
(ప్రచారానికి) నేనురాను బిడ్డో అంటున్న బాబు
(ఎమున్నదక్కో ఏమున్నదక్కా!!! మూటాముల్లె సర్దుకున్నా వెల్లిపోతున్నానక్కో!!!)
నిప్పా మజాకా !!!
అవినీతి పెచ్చుమీరుతోంది. ప్రతి విషయంలో టీడీపీ నాయకులు దందాల వైఖరి అవలంభిస్తున్నారు. ఇసుక మాఫీయా నుంచి భూ తగాదాల వరకు కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారు. అర్అండ్ఆర్ ప్యాకేజీలో లక్షకు రూ.20 వేలు నియోజకవర్గ టీడీపీ నాయకులు రైతుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు
-ఏలూరు TDP MP మాగంటి బాబు చౌదరి
KPHB లో విరాళాల కోసం వచ్చిన సినీ నటులను చూడడం కోసం తొక్కిసలాట
అభిమానులారా, నటులు కూడా మనలాంటి మనుషులే,వారి కోసం తొక్కిసలాట ఏంటి? ఎటుపోతున్నాం మనం?
వాళ్ళు దేశం కోసం పోరాడే వీర సైనికులు కాదు ,పగలనక రాత్రనక మనకు రక్షణ ఇచ్చే పోలీస్ కాదు. దేశం కోసం పక్క దేశాలతో ఆడి కప్పు గెలిచి దేశ ప్రతిష్ట పెంచే ఆటగాళ్ళు అంతకన్నా కాదు,వాళ్ళు కేవలం నటులు, డబ్బు తీసుకొని నటిస్తారు.
మనలో చాలా మంది వారికంటే అందంగా ఉంటాము కూడా.మరి ఎందుకు ఈ పిచ్చి?
ఎప్పుడన్నా యుద్ధం లేదా టెర్రరిస్టుల చేతిలో చనిపోయిన సైనికుల కుటుంబాలను పరామర్శించామా? వారి కుటుంబాలకు ఏమైనా సహాయం చేసామా?
లేదు అప్పుడప్పుడు టీవీ లలో పేస్ బుక్ లో సహాయం కోసం అర్దించే వారికి ఎమన్నా సహాయం చేసామా? లేదు కాని ఈ నటుల కోసం ఎందుకయ్యా తల్లితండ్రులను కూడా పట్టించుకోకుండా మీచదువు వదిలేసి బట్టలు చించుకుంటారు ఆలో ‘చించండి’
Note:నేను కూడా ఇంట్లో టీవీ లో వచ్చే మంచి మంచి హిట్ సినిమాలు చూస్తా అంతవరకే .నచ్చితే అభిమానించు కాని పూజించవద్దు ఎందుకంటే వాళ్ళేమి మహాత్ములు కాదు!!!
[తారల విరాళాల సంగతేమో.. తొక్కిసలాట అయింది
చెన్నై వరద బాదితులను ఆదుకోవడానికి గాను విరాళాలు వసూలు చేయాలని వెళ్లిన సినీ తారలకు పెద్ద ఇబ్బంది వచ్చి పడింది.విరాళాలు ఏమి ఇచ్చారో కాని, అబిమానులు ఈ తారలతో పోటోలు దిగాలని,వారితో చేతులు కలపాలని పోటీ పడడంతో తొక్కిసలాట అయి మొత్తం కార్యక్రమం రసాభాస అయింది.కుకట్ పల్లి సుజనా ఫోరం మాల్ లో ఈ ఘటన జరిగింది. బౌన్సర్లను పెట్టుకున్నా ఫలితం లేకుండపోవడంతో తారలు మాల్ నుంచి పక్కన ఉన్న స్టార్ బక్స్ కు వెళ్లి అక్కడ నుంచి ఎవరిదారిన వారు వెళ్లారు.నటులు కాజల్ ,మంచు లక్ష్మి,తేజస్వి ,రాణా, నిఖిల్ అల్లరి నరేష్ తదితరులు వెళ్ళగా ఈ తొక్కిసలాట జరిగింది.దీంతో పలువురు అబిమానులు కింద పడ్డారు.]
AP BJP లో ఒక్క మగాడు, కాబోయే BJP ప్రెసిడెంట్ సోము వీర్రాజు ను బాబు తొక్కుతున్నాడా???ఇప్పుడున్న BJP ప్రెసిడెంట్ ,విశాఖ MP కంభంపాటి హరిబాబు చౌదరి ఎలాగూ బాబు మనిషే.ఇంకా వెంకయ్య నాయుడు, మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి ఎలాగు సొంత కులస్తులే కాబట్టి వాళ్ళతో ఇబ్బంది లేదు
కాబోయే BJP ప్రెసిడెంట్ సోము వీర్రాజు (కాపు) ,కన్నా లక్ష్మి నారాయణ (కాపు) లతో మునుముందు సమస్యలు వస్తాయని భావిస్తున్న బాబు BJP పై తన కుల పట్టును కోల్పోకూడదని భావిస్తూ సోము వీర్రాజును ఒంటరి చేసే పనులకు శ్రీకారం చుడుతున్నాడు.
BJPఎదిగితే TDP కి భారీ నష్టం, కాబట్టి AP BJP పగ్గాలు తన కులం చేతిలో ఉండాలి అనేది బాబు ప్లాన్.తన మనుషులు అయితే BJP ఎదగకుండా చూస్తారు.
ఎప్పుడు మేల్కొంటారో కాపు సోదరులు , BJP అభిమానులు?
[బాబు పై సోము వీర్రాజు చేసిన ఆరోపణలు
ఇసుక దోపిడీ లో ,రాజమండ్రి పుష్కరాల్లో అవినీతి బాగా జరిగింది
ఒక్క పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు 20 వేల కోట్లు పెంచడం వెనుక భారీ అవినీతి జరిగింది ,బాబు పాలనలో అవినీతి పెరిగింది]
కులాభిమానముతోనే అమరావతి- TDP MLA JC ప్రభాకర రెడ్డి
శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నా అమరావతి లో రాజధాని పెట్టడం కులాభిమానముతోనే-JC
http://kommineni.info/articles/dailyarticles/content_20151206_7.php?p=1449385113786
హైకోర్టు విభజన జరగకపోతే వచ్చే రెండేళ్లలో తెలంగాణ జిల్లాలలో తెలంగాణ కు చెందిన జడ్జిలు ఉండరు -సుప్రింకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శనరెడ్డి
(అందుకేగా వెనకయ్య నాయుడు సహాయముతో హై కోర్ట్ రాకుండా అడ్డుకొంటున్నాడు బాబు)
బ్లాక్ లిస్ట్లో పెట్టిన టెరా సాఫ్ట్వేర్ కంపెనీకి 333 కోట్ల ఫైబర్ గ్రిడ్ పనులా-ఉండవల్లి
వేమూరి హరిప్రసాద్ చౌదరి హెరిటేజ్ లోనూ టెరా సాఫ్ట్వేర్ లోనూ డైరెక్టర్ గా ఉన్నారు మరి !!!
[ఉండవల్లి ఆరోపణలు నిజమేనా?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చంద్రబాబుపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 333కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ పనులను తన సన్నిహితులకు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. పనులు దక్కించుకుకున్న టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ కంపెనీకి హెరిటేజ్ ఫుడ్స్తో సన్నిహిత సంబంధాలున్న వేమూరి హరిప్రసాద్ డైరెక్టర్గా ఉన్నారని అన్నారు. చౌక దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాన్ని అమర్చడంలో విఫలమైన టెరా సాప్ట్వేర్ సంస్థకు ఇంత పెద్ద ప్రాజెక్టు ఎలా అప్పగించారని ఉండవల్లి ప్రశ్నించారు.
మే 11న కంపెనీని ప్రభుత్వమే బ్లాక్ లిస్ట్లో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి కంపెనీకి తిరిగి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫైబర్ గ్రిడ్ పనులు ఎలా అప్పగిస్తారని నిలదీశారు. ఈ అప్పగింత వెనుక అవకతవకలు జరిగాయని దమ్ముంటే సమగ్ర విచారణ జరిపించి నిజాయితీ నిరూపించుకోవాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు.
http://teluguglobal.com/undavalli-allegations-on-fiber-grid/ ]