Now-a-days all developmental issues are leading to legal scrutiny some time or the other. Naidu cannot, in the first place, antagonise the BJP leadership in general or Modi in particular. He is fully aware of the powers of the Central agencies like CBI and ED.
He cannot go hammer and tongs against the Centre in this regard. Secondly, every time the TDP or the others raise the issue of Special Status, the Centre gleefully reels out statistics to remind the people of AP what all it contributed for its development. Naidu also is forced to admit that the Centre’s holding hand is necessary
http://www.thehansindia.com/posts/index/Opinion/2016-05-07/TDP-supremo-in-bear-hug-of-BJP/226522
కాంగ్రెస్ తులసి రెడ్డి బాబు కోవర్ట్ !!!
బాబు, వెంకయ్య నాయుడు బాగా కష్టపడుతునారు-టీవీ 5 లో తులసి రెడ్డి
బాబు బిస్కట్ లు అందుతున్నాయి బాగానే తులసి రెడ్డి కి. కాంగ్రెస్ లోనే ఉంటూ జగన్ ను తిట్టమని డబ్బులు ఇస్తున్నాడట బాబు.
ఎవరిననైనా డబ్బుతో కోనేద్దాం అనే దైర్యం బాబుది లేకపోతె ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్ సన్ కు వోటు వేస్తె 5 కోట్లు ఇస్తా అంటాడా? ఇంక మనోల్లని కొనలేడా?
ఇతర పార్టీల్లో కొంతమందికి నెల నెల డబ్బులు ఇస్తూ తన మనుషులుగా మార్చుకునాడు బాబు
MLA లు సొంత అభి రుద్ది కోసమే పార్టీ మారుతున్నారు-అదే TV లో BJP రఘురాం
Canada wildfire ..
Human sins …………GOD’s fury
Neethimalina jathi antha dockunnna..chivariki migiledhi Cancer mathrema ?
Neethimalina Jathi chesthunna Siggumalina panulanu andagattandi …
Save Democracy ……….Save AP
http://www.sakshi.com/news/diaspora/people-will-give-ultimate-justice-in-2019-elections-339997?pfrom=home-top-story
Is it that hard for 95% Public to expose 5% unethical caste fanatics in the 21st century ?
Do not use their products and don’t watch their movies. They are fooling the 95% public with make up on their faces, wigs on their head and the yellow media. In reality their hearts are filled with hatred towards their own people.
Create anonymous accounts to expose this Weed on the social media.
Use your brains ………..Target the right people.
We need to email the PDF copy of Emperor of corruption to all the National leaders from BJP and other Partys …
Let the Nation know the facts about these crooks.
http://www.greatandhra.com/politics/gossip/bjp-launches-social-attack-on-naidu-74434.html
Click to access Emperor_of_Corruption.pdf
http://www.bjp.org/organisation/office-bearers
Please click on the names to get the contact details ….
http://allindiacongress.com/cwc.php
హోదా వద్దు మా చౌదరి కి మంత్రి పదవే ముద్దు !!!
http://telugu.updateap.com/?q=latest/1707
మోదీ PM లాగా కాకుండా ‘CM Of India’ గా వ్యవహరిస్తున్నారు
-కమ్మని పలుకు లో చంద్ర జ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి
మరి బాబు AP CM లాగా కాకుండా కృష్ణ గుంటూర్ CM లాగా వ్యవహరించడం లేదా
-సామాన్యుడు
దాయ్ లాండ్ మీదుగా స్విజ్జర్లాండ్ కు బాబు వ్యక్తిగత విదేశీ పర్యటన !!!
ప్రపంచం లో స్విజ్జర్లాండ్ తరువాత సింగపూర్ లో నల్ల ధనం దాచుకొంటారు
ఇప్పటికే 10 సార్లు సింగపూర్ వెళ్లారు ప్రత్యెక విమానం లో !!!
అమరావతి దేశం లోనే అతి పెద్ద భూ కుంభకోణం అని ప్రఖ్యాత మెగసెసె అవార్డు గ్రహీత మరియు మాజీ హిందూ ఎడిటర్ పాలగుమ్మి సాయినాద్ గారు చెప్పాక కూడా అర్ధం కాదా ఏంటి అయన గారి విజన్ !!!
ఇదే విషయాన్ని మాజీ ఎన్నికల ప్రధానాధికారి లింగ్డో, మాజీ IAS EAS శర్మ గారు కూడా చెప్పారు.
ఆ మద్య గార్డియన్ అని ఇంగ్లీష్ పత్రిక AP ముక్య మంత్రి ఒకరికి సింగపూర్ లో ఆస్తులున్నాయి అని వ్రాసింది అయితే ఆయన బాబు గారు అయి ఉండరు ,అయన నిప్పు కదా!!!
అసలే పనామా గుట్టు రట్టయ్యాక అన్నీ ఒక చోటే పెడితే దెబ్బ పడుద్ది అనే విజన్ ఉన్న నేత కదా !!!
Don’t put all eggs in one basket అని నమ్మిన మనిషి మన బాబు గారు.
ఎంతైనా అయన విజనే విజన్ రా బాబూ !!!
[Singapore tops as black money destination- 2nd May 2015
Singapore has emerged as the foremost destination for Indian black money.
“Many Indian politicians purchased numerous immovable properties in Singapore in the last one decade. How they got the money to buy all this in an expensive place like Singapore is a matter of investigation,” the official said.
Among those who have invested in a hotel in Singapore in the past 10 years is a former Chief Minister, sources said.
http://www.sunday-guardian.com/news/singapore-tops-as-black-money-destination ]
2019 లొ కడప లో ఉన్న10 సీట్లు మావే-బాబు
ముందు మీ సొంత వూరు చంద్రగిరి లో గెలువు అబ్బీ-జయ ప్రకాష్ రెడ్డి
కలాం గారు కలలు కనమన్నారు కాని పగటి కలలు కాదు రాజా-పోసాని
ఆరోవేలు ఉంటే ఏంటి ఊడితే ఏంటి గంటా?
నా భర్య కాపు కాదు, ఉప ముక్య మంత్రి పదవి కాపులకు ఎవరైనా ఇచ్చారా?గంటా
హోం గార్డ్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయలేని ఉప ముక్య మంత్రి చిన రాజప్ప-ముద్రగడ
చిన రాజప్ప PA గా కూడా తన మనిషిని పెట్టుకోలేకపోయాడు, లోకేష్ చెప్పిన మనిషినే పెట్టుకోవాల్సి వచ్చింది -ఇంగ్లీష్ మీడియా
ఉప ముక్య మంత్రి పదవి ఆరోవేలు వంటిది-విశ్లేషకులు
http://teluguglobal.com/minister-ganta-srinivas-rao-comments/
జగన్ మగాడురా బుజ్జా-పప్పుతో నిప్పు
ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొక్కవోని దైర్యంతో దూసుకెళుతున్న జ ‘గన్’
ఒక వైపు కుల మీడియా, ఇంకో వైపు కుల మేధావులు, అధికార పక్షం అయినా డోంట్ కేర్ !!!
[జగన్ జోరు పెరిగిందా..?
ఏపీలో విపక్షం ఇంతకు ముందెన్నడూ లేనన్ని కష్టాల్లో ఉంది. విపక్ష పార్టీ నుంచి ఏకంగా 17మంది ఎమ్మెల్యేలు చేజారిపోయిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు. తొలిసారిగా నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వంలోనే అలాంటి పరిస్థితి దాపురించింది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జగన్ ని విడిచి వెళ్లిపోతున్నారు. అయినప్పటికీ జగన్ లో మాత్రం కించిత్ స్పందన కనిపించడం లేదు. మీడియా ప్రశ్నకు సమాధానంగా మరికొందరు కూడా వెళ్లిపోవచ్చంటూ చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు వీడిపోతున్న తర్వాత సహజంగా ఆయా పార్టీలలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. పార్టీ ఏమవుతుందన్న బెంగ శ్రేణుల్లో మొదలవుతుంది. కీలకనేతలు కూడా వెళ్లిపోతున్న తరుణంలో మరిన్ని సమస్యలు చుట్టుముడతాయి. పార్టీ పెద్దలకు సైతం కంగారు పడుతుంది. ఓ వైపు మీడియా, మరోవైపు అధికార పక్షం, మూడో వైపు నుంచి పార్టీని వీడి వెళుతూ అపరిచితుడు అంటూ సాగుతున్న దాడి ఇలా ముప్పేట దాడి సాగుతున్న దశలో ఏ పార్టీలో అయినా కొంత సందిగ్ధత ఏర్పడుతుంది. అయితే వైఎస్సార్సీపీ తీరు మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఆపార్టీ అధినేతను అందరూ ఆడిపోసుకుంటున్నట్టుగా మొండితనమే ఇప్పుడు జగన్ కి ఆభరణంగా మారిందా అన్న అనుమానం కలుగుతోంది. జగన్ బలం , బలహీనతే అదేనా అన్న సందేహం చుట్టిముడుతోంది.
పార్టీ ఇన్ని సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా జగన్ వెనుకడుగు వేయడం లేదు. ఇంకా చెప్పాలంటే ఎదురుదాడితో చంద్రబాబునే చిక్కుల్లోకి నెడుతున్నారు. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అంటూ ప్రింట్ చేసిన బుక్ తో ఢిల్లీ లో నాలుగు రోజుల పాటు జగన్ అండ్ కో హల్ చల్ చేశారు. కేంధ్రమంత్రులు మొదలుకుని పలు జాతీయ పార్టీల నేతల వరకూ అనేకమంది అధికార, రాజకీయ ప్రముఖులను బాబు బండారం పట్టుకుని భేటీ అయ్యారు. దాంతో చంద్రబాబు మీద చాలామంది కస్సుమనే పరిస్థితి కనిపించింది. ఆతర్వాత మాచర్లలో కరువు సమస్య తీసుకుని కదం తొక్కారు. మండుటెండలో కూడా కనివినీ ఎరుగని స్థాయిలో జనం రావడంతో జగన్ మాచర్ల ధర్నా ఓ సంచలనంగా మారింది. ఆ తర్వాత బ్రాండిక్స్ కార్మికులకు మద్ధతుగా విశాఖ అచ్యుతాపురంలో ఆందోళనలో పాల్గొన్నారు. నెలరోజుల డెడ్ లైన్ పెట్టి బాబు ప్రభుత్వం సమస్య పరిష్కరించకపోతే తానే దీక్షకు దిగుతానని హెచ్చరించి వచ్చారు. ఆతర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కాకినాడ పయనమవుతున్నారు. అది ముగియగానే కర్నూలులో కృష్ణా జలాల సమస్య మీద గొంతెత్తబోతున్నారు. ఇలా వరుసగా కార్యక్రమాలు చేపడుతూ అధికార పార్టీనే ఉక్కిరిబిక్కిరి చేసే స్థాయిలో ప్రతిపక్ష పయనం సాగుతోంది. దాంతో జగన్ ఆందోళనలకు సమాధానం ఇచ్చుకోవాల్సిన స్థితిలో అదికార పార్టీ పడిపోతోంది. బ్రాండిక్స్ గానీ, ఇప్పుడు జల సమస్య మీద ఉద్యమం గానీ జగన్ పిలుపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కదలడం అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
గడ్డు పరిస్థితులున్నప్పటికీ అధిగమించడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో చంద్రబాబుకి అననుకూల వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా సమస్య చంద్రబాబుని బోనులో నిలబెట్టింది. ఆయన అనుకూల మేథావులు, మీడియా పూర్తిగా బీజేపీని బద్నామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ బాబు నేరం కూడా ఉందన్న అభిప్రాయం జనంలో బలంగా ఉంది. అందుకు తగ్గట్టుగానే జగన్ కూడా చంద్రబాబుని టార్గెట్ చేయడంతో డజన్నర ఎమ్మెల్యేలు తన దగ్గరకు వచ్చి కండువాలు కప్పుకున్న ఆనందం చంద్రబాబుకి కనిపించడం లేదు. అసెంబ్లీలో ఆయన పార్టీ బలపడుతున్నప్పటికీ ప్రజల్లో వేగంగా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న పరిస్థితిని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. దాంతో ఎమ్మెల్యేలను జగన్ కి దూరం చేయడం ద్వారా విపక్షాలు లేకుండా చేస్తానని శపథం చేసిన చంద్రబాబుకి ఈ పరిస్థితులు అంతగా రుచించే అవకాశం లేదు. గోడకు కొట్టిన బంతిలా విపక్ష నేత మరింత తీవ్రంగా విరుచుకుపడుతున్న తీరు మింగుడుపడడం లేదు. జగన్ జోరు పెంచుతున్న తీరు అధికార పార్టీకి కంటగింపుగా మారుతోంది. కానీ జగన్ అనుచరుల్లో మాత్రం ఇది సంతృప్తినిస్తోంది. తమ నేత మడమ తిప్పడన్న మాటకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తుండడం మాత్రం కొంత ఉత్సాహాన్ని తీసుకొస్తుందని చెప్పక తప్పదు.
http://telugu.updateap.com/?q=latest/1686 ]