అమరావతి లో హెరిటేజ్ భూకుంభకోణం -సాక్షి పరిశోధన
బాబు CM అయిన నెల రోజులకు అమరావతి ప్రాంతం కంతేరు లో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ మొత్తం 14.22 ఎకరాలను ఒక కోటి 23 లక్షల 76 వేలకు కొన్నది అంటే సగటున ఎకరం 8 లక్షల 70 వేలకు కొన్నది, కంపెనీ కొనుగోలు చేయగానే ఆ భూమి ఎదుట రాజధాని ప్రకటన వచ్చింది.చుట్టు పక్కల గ్రామాల భూములు రాజధాని పూలింగ్లోకి వెళ్లినా… చెక్కు చెదరకుండా కంపెనీకే మిగిలింది.
(హెరిటేజ్ పేరు మీద 14 ఎకరాలు కొన్నవాళ్ళు బినామీల పేరుతొ ఎన్ని వేల ఎకరాలు కొని ఉంటారో?)
పూలింగ్ నుంచి మినహాయింపు
రాజధాని కోసం ప్రభుత్వం భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియ చేపడుతున్నట్లు 2015, జనవరి 1న నోటిఫికేషన్ జారీచేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని మొత్తం 29 గ్రామాలను ల్యాండ్ పూలింగ్ పరిధిలో చేర్చారు. కానీ, చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్, ఆయన సన్నిహితుడైన లింగమనేని సంస్థకు చెందిన భూములు ఉన్న తాడికొండ మండలం కంతేరు గ్రామాన్ని పూలింగ్ ప్రక్రియలో చేర్చనే లేదు.
మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం వరకు ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకున్నారు. కానీ, నిడమర్రును ఆనుకునే ఉన్న కంతేరు ల్యాండ్ పూలింగ్లో లేకపోవడం గమనార్హం. చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ పుడ్స్ కొనుగోలు చేసిన భూములతోపాటు, ఆయన సన్నిహిత సంస్థ లింగమనేని (చౌదరి)ఎస్టేట్స్కు చెందిన వందలాది ఎకరాలు కంతేరులోనే ఉన్నాయి. అమాంతం ధరలు పెరిగిన ఆ భూములన్నీ హెరిటేజ్, లింగమనేని ఎస్టేట్ గుప్పిట్లోనే ఉండేట్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.తరువాత ఎకరం ధర 3 -5 కోట్లకు పెరిగింది.
హెరిటేజ్, లింగమనేని సంస్థలకు రూ.వేల కోట్ల లబ్ధి.
ఆ భూములన్నీ గుంటూరు జిల్లా తాడికొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పరిధిలో ఉన్నాయి. కానీ, ఆ భూములను పెదకాకాని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం.
[2014, జూలై 7న గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో పలుచోట్ల హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ భూములు కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 27/3బి, 22/2ఎ, 63/1, 62/2బి, 27/3ఎలలో 7.21 ఎకరాలు కొనుగోలు చేయడం గమనార్హం. ఆ 7.21 ఎకరాలను రూ.67.68లక్షలకు కొనుగోలు చేశారు. ఈ భూములన్నీ కూడా విజయవాడకు చెందిన మొవ్వా శ్రీలక్ష్మి అనే ఆమె నుంచి కొన్నారు. ఆ భూములను కూడా మొవ్వా శ్రీలక్ష్మీ గతంలో జీపీఏ ద్వారానే పొందడం గమనార్హం.
2014, సెప్టెంబరు 8న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ కంతేరు గ్రామంలోనే మరోసారి భూములు కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 56, 63/2బిలలో ఉన్న 2.46 ఎకరాలను రూ.19.68లక్షలకు కొనుగోలు చేశారు. ఆ భూములను విజయవాడకు చెందిన చిగురుపాటి వెంకటగిరిధర్ అనే వ్యక్తి అంతకుముందు కొంతకాలం క్రితమే జీపీఏ ద్వారా పొందారు. ఆయన ఆ భూములనే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు విక్రయించారు.
2014, సెప్టెంబరు 8న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ కంతేరులోనే మరికొన్ని భూములను కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 56, 63/1, 63/2బి లలో ఉన్న 4.55 ఎకరాలను కొన్నారు. ఆ 4.55 ఎకరాలను రూ.36.40లక్షలకు లింగమనేని ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థల నుంచి కొనుగోలు చేయడం గమనార్హం.]
రాజధానిపై తప్పుదోవ పట్టించి మరీ..
చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే గుంటూరు జిల్లా తాడికొండ, మంగ ళగిరి నియోజకవర్గాల పరిధిలో రాజధానిని ఎంపిక చేయాలని నిర్ణయించి ఇన్సైడర్ ట్రేడింగ్కు తెరతీశారు. అందులో భాగంగా.. ఉద్దేశపూర్వకంగా రాజధాని ప్రాంతంపై ఇతర ప్రాంతాల పేర్లను ప్రచారంలోకి తెచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడు, గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వంటి పలు ప్రాంతాలను రాజధానిగా ఎంపిక చేయనున్నారని ప్రచారంలోకి తెచ్చారు. దాంతో రాష్ట్రంలో ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతరులు ఆ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు.
ఆ తర్వాత సీన్ పూర్తిగా మార్చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో భూములు కొనుగోలు వ్యవహారం పూర్తయిన తరువాత చంద్రబాబు అసలు కథకు తెరతీశారు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసినట్లు 2014, డిసెంబర్ 28న ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ రూ.5లక్షలు ఉన్న భూముల ధరలు పెరిగిపోయాయి. ఎకరా మార్కెట్ ధర రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు చేరుకుంది. తద్వారా చంద్రబాబు, ఆయన బినామీలు, సన్నిహితులు వేలకోట్లు కొల్లగొట్టారు.
-సాక్షి
===================================
Note: బాబు నివాసముంటున్న అక్రమ కట్టడం బాబు బినామీ లింగమనేని చౌదరి దే.
అమరావతి రాజధాని కుంభకోణం దేశం లోనే అతి పెద్ద భూ కుంభకోణము- రిటైర్డ్ IAS EAS శర్మ
ఆంధ్రప్రదేశ్లో అవినీతి విలయతాండవం
ప్రతిచోటా అవినీతి వేళ్లూనుకుపోయింది
రాజధాని ముసుగులో సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం
అధికారాన్ని ఒకేచోట కేంద్రీకరించడం తప్పుడు విధానం
సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనను సర్వీసులో ఉండగానే తప్పుపట్టాను
-ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం
అమరావతి ఎంపికలో ఒక జాతి ప్రయోజనాలు అవినీతి , రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాయి,
-ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి IYR కృష్ణ రావు
కమ్మ కులస్థుల లబ్ది కోసమే అమరావతి ఎంపిక జరిగింది
శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ గుంటూరు లో రాజధాని వద్దు అని చెప్పినా అక్కడ పెట్టడానికి కారణం అయన కులస్థులు అక్కడ ఎక్కువగా ఉండడమే-టైమ్స్ అఫ్ ఇండియా
[Vijayawada-Guntur may be Naidu’s choice for capital
-May 18,2014, Times Of India.
[It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].
బాబు ఏది చేసిన అవినీతి, కుల ప్రయోజనాలు ఉంటాయి
-లండన్ రీసెర్చ్ స్కాలర్ Dalel Benbabaali
https://www.sakshi.com/news/politics/people-ys-jagan-state-1075100
Kondharu kodukulu kanna …..Kukkalu melu
Samskaram gurnichi cheputhhunadu …..Balayya
Thandrini champina vadi kodukki pillani icchina vadu !!
Chee chee Kondhari brathukulu.
Please add English subtitles to Balayya’s speech and forward it to all the National BJP leaders including MODI and Amit Shah.
Also post on all Social Media
Ee GAJJI / GAJA DONGALU nundi AP ni kapadandi.
Mana Sigguleni SAMSKARAM ki oka NAMASKARAM
Sigge leni fans ki ….KAMMA ni Debbalu
@ PK garu ….we warned you long back about these unethical Yellow caste fanatics and their Yellow Media . You did not listen .
You have given milk to these yellow snakes for the last 4 years and now they are biting you.
Not too late to wake up and teach them a lesson.
https://www.sakshi.com/news/politics/mudragada-padmanabham-letter-pawan-kalyan-1067099
Padyathra Nuziveedu ….
RIP …..Avicii
Annalu Brathikamu Anedhi Kadhu …
Brathikinanni rojulu Ala brathikamu anedhi mukhyam – YS JAGAN
Kualm ….Dhanam picchi tho Kulli pothunna AP
https://www.sakshi.com/photos/photo/ys-jagan-prajasankalpayatra-day-136-ends-1064533#23